• May 26, 2025
  • 33 views
పుల్కల్ సొసైటీలో జిలుగు విత్తనాల పంపిణీ…..

బిచ్కుంద మే 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం పుల్కల్ సొసైటీలో జీలుగు విత్తనాల పంపిణీ సొసైటీ చైర్మన్ పట్లోళ్ల రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఒక జిలుగు బ్యాగు 30 కేజీ లు ఆ బ్యాగు…

  • May 26, 2025
  • 34 views
మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బాబీ మాస్టర్ సారధ్యంలో టీవీ వీక్షిస్తున్న 199 పోలింగ్ గ్రామ ప్రజలు

జనం న్యూస్ మే 26 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మే 25 ఉదయం 11 టు 12 గంటలకు జరిగిన మనకి బాత్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి గని శెట్టి వెంకటేశ్వరరావు(బాబీ మాస్టారు)…

  • May 26, 2025
  • 60 views
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

జనం న్యూస్ మే26 బీర్పూర్ మండలం నర్సింహుల పల్లె గ్రామంలోని ఐకెపి మరియు పాక్స్ సెంటర్లోని వరి ధాన్యాల కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత…

  • May 26, 2025
  • 49 views
అమలాపురం నుంచి, మహానాడుకు బయలుదేరిన టిడిపి సీనియర్ నాయకులు

జనం న్యూస్ మే 26 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) అమలాపురం నుండి కడపకు టిడిపి మహానాడుకు బయలుదేరిన టిడిపి సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల వినాయక రావు (గణేష్) ఆధ్వర్యంలో ఈరోజు నుండి కడప వేదికగా టీడీపీ…

  • May 26, 2025
  • 37 views
ఏర్గట్ల పోలీస్ స్టేషన్ నుండి బదిలీపై వెళ్తున్న కానిస్టేబుళ్లకు సన్మానం

ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి బదిలీలు సహజమే -ఎస్సై బి. రాము జనం న్యూస్ మే 25:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ మండల ప్రజలకు సేవలు అందించి బదిలీపై వెళ్తున్న ముగ్గురు కానిస్టేబుల్ గంగాధర్, హరికృష్ణ,రామును ఎస్సై బి…

  • May 26, 2025
  • 37 views
శ్రీశ్రీశ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం

పాల్గొన్న పటాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జనం న్యూస్ మే 26 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజవర్గం జిన్నారం మండల పరిధిలోని అండూరు గ్రామంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవంలో…

  • May 26, 2025
  • 33 views
37వ డివిజన్ బిసి కాలనీలో ఈరోజు చట్టవిరుద్ధ కార్యకలాపాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

జనం న్యూస్ 26 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ నాయకుడు గురాన అయ్యలు మాట్లాడుతూ, చట్టాల గురించి అవగాహన కల్పించడానికి మరియు ప్రజలను మంచి మార్గం వైపు నడిపించడానికి…

  • May 26, 2025
  • 29 views
అవనాపు వారి హాఫ్ సారీ కార్యక్రమంలో ప్రదీప్ నాయుడు, సిరి సహస్ర (సిరమ్మ)

జనం న్యూస్ 26 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక 25 మే నెల 2025, ఆది వారం, నగరపాలక సంస్థ విజయనగరంలోని ప్రదీప్ నగర్ నందు గల మెట్రో కన్వెన్షన్స్ లో అవునాపు విక్రమ్,భావనల కుమార్తె చిiiవి హరిణి…

  • May 26, 2025
  • 31 views
మానవబాంబులతో మారణహోమం…సూర్యప్రతినిధి-విజయనగరం

జనం న్యూస్ 26 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఉగ్ర కోణాలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో బయట పడుతున్న దిగ్భ్రాంతికరమైన విషయాలతో ఇప్పటివరకు విజయనగరానికి పరిమిఆ *మైన ఉలికిపాటు ఇప్పుడు యావత్ దేశానికి విస్తరించింది. ముఖ్యంగా దేశం…

  • May 26, 2025
  • 146 views
తెలంగాణ స్టేట్ లో రితిక ఫౌండేషన్ నంది అవార్డు అందుకున్న ఏలూరు రాజేష్ శర్మ.

జనం న్యూస్ 26 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర వ్యవస్థాపకులు ఏలూరు రాజేష్ శర్మకు తెలంగాణకు చెందిన రితిక ఫౌండేషన్ నంది అవార్డును ప్రధానం చేసింది. హైదరాబాదులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com