• March 28, 2025
  • 35 views
ఎస్సి, ఎస్టీ కమిషన్ ను ఆశ్రయంచే బాధితులకు సత్వర న్యాయం జరిగేల చుడాలి.

రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు సత్యరాజ్ ఉపారపు జనం న్యూస్ మార్చ్ 28 జిల్లా బ్యూరో ఇంచార్జి:ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రత్న సాన్వి వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు సత్యరాజ్…

  • March 28, 2025
  • 35 views
ఉచిత ఆర్మీ రిక్రూట్మెంట్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

2 నెలలపాటు అభ్యర్థులకు వసతితో పాటు ఉచిత శిక్షణ ఆర్మీ రిక్రూట్మెంట్ టెస్ట్ ఉచిత శిక్షణకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్ ,మార్చి 29, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి:ఆర్మీ రిక్రూట్మెంట్ టెస్టులో ఉత్తీర్ణత సాధించేందుకు గాను…

  • March 28, 2025
  • 34 views
కరీంనగర్ డిఆర్ డిఓ కు “స్త్రీనిధి”లో రాష్ట్ర స్థాయి అవార్డు

▪️అభినందించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.. జనం న్యూస్ // మార్చ్ // 28 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.స్త్రీనిధి కార్యక్రమ అమలులో కరీంనగర్ డిఆర్డిఓకు రాష్ట్రస్థాయి మూడవ అవార్డు వచ్చింది.స్త్రీనిధి 12 వ సర్వసభ్య సమావేశం ఇంజనీరింగ్ స్టాఫ్…

  • March 28, 2025
  • 32 views
రామంచ భరత్ కు ఢిల్లీలో సన్మానం

జనం న్యూస్ // మార్చ్ // 28 // కుమార్ యాదవ్ ( జమ్మికుంట )ప్రముఖ ధూమ్ దాం కళాకారుడు, కవి, గాయకుడు రామంచ భరత్ కు ఢిల్లీలో ఘన సన్మానం జరిగింది.ఇండియన్ కరెన్సీ నోట్ల మీద డా. బాబాసాహెబ్ అంబేద్కర్…

  • March 27, 2025
  • 33 views
ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరపాలి

జనం న్యూస్ మార్చి 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) క్రైస్తవ ప్రబోధకుడు, గ్రంథాల పరిశోధకుడిగా పేరొంది హైదరాబాద్ నగర కేంద్రంగా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా సువార్తికుడిగా పని చేస్తున్న పగడాల ప్రవీణ్ గత మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో రాజమండ్రి సమీపంలో…

  • March 27, 2025
  • 42 views
ఈద్గా, కబ్రస్థాన్ లను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్

జనం న్యూస్ // మార్చ్ // 27 // జమ్మికుంట// కుమార్ యాదవ్.. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ఈద్గా, కబ్రస్థాన్ లను గురువారం మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ.. రానున్న రంజాన్…

  • March 27, 2025
  • 51 views
తాసిల్దార్ కార్యాలయానికి విలేకరుల కు అనుమతి లేదా

వివరణ కోరిన పాత్రికేయులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. జనం న్యూస్,మార్చ్ 27, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మండల కేంద్రం ఐనా కంగ్టి,తాసిల్దార్ కార్యాలయనికీ గురువారం నాడు తాసిల్దార్ కార్యాలయం ప్రవేశం ద్వారం వద్ద, విలేకరులకు అనుమతి లేదంటూ గోడకు పత్రిక…

  • March 27, 2025
  • 52 views
ప్రమాదకరంగా ఉన్న ఇంకుడు గుంటని వెంటనే పూడ్చి వేయాలి..

జనం న్యూస్ మార్చి 27(నడిగూడెం) మండలం లోని బృందావనపురం గ్రామంలో బొడ్డు లచ్చయ్య ఇంటిముందు ప్రమాదకరంగా ఉన్నా ఇంకుడు గుంతని వెంటనే పూడ్చి వేయాలి అని సిపిఎం మండల కార్యదర్శి బెల్లకొండ సత్యనారాయణ సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.గురువారం గ్రామంలోని ప్రమాదకరంగా…

  • March 27, 2025
  • 45 views
సర్వజన సదస్సును జయప్రదం చేయండి…

జనం న్యూస్ మార్చి 27(నడిగూడెం) మండలంలోని రత్నవరం రైతు వేదిక నందు నేడు ఉదయం 10:30 గంటలకు నిర్వహిస్తున్ననడిగూడెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ సభ్యుల సర్వసభ్య సమావేశం సర్వజన సదస్సు ను జయప్రదం చేయాలని చైర్మన్ కొల్లు రామారావు గురువారం…

  • March 27, 2025
  • 39 views
ఎల్లయ్య మృతి అత్యంత బాధాకరం

జనం న్యూస్ మార్చి 27(నడిగూడెం) నడిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దేవరంగుల ఎల్లయ్య మృతి అత్యంత బాధాకరమని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ అన్నారు. కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com