• May 23, 2025
  • 39 views
ఐద్వా శిక్షణ తరగతులు జయప్రదం చేయండి.

జనం న్యూస్,మే23, అచ్యుతాపురం: అఖిల భారత మహిళా సంఘం రాష్ట్ర శిక్షణ తరగతులు తిమ్మరాజుపేట లోగల డావెన్సి పాఠశాలలో ఈనెల 24,25,26 న మూడు రోజులు పాటు జరుగుతున్నాయని, ఈ శిక్షణ తరగతుల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు పోరాట…

  • May 23, 2025
  • 41 views
రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ కలిసిన, ఇళ్ల సత్యనారాయణ మరియు కోనసీమ బిజెపి నాయకులు

జనం న్యూస్ మే 23 ముమ్మిడివరం ప్రతినిధి రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ గారు కలిసిన, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు బిజెపి నాయకులు కోనసీమ జిల్లా పార్లమెంటు కన్వీనర్ ఇళ్ల సత్యనారాయణ కొత్తపేట నియోజక వర్గం అసెంబ్లీ…

  • May 23, 2025
  • 36 views
కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఏరుకొండ శంకర్

జనం న్యూస్ మే 23 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఏరుకొండ శంకర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం గ్రామ ఇంచార్జులు చల్లా చక్రపాణి, పోతు కృష్ణమూర్తి ల…

  • May 23, 2025
  • 40 views
మావోయిస్ట్ లు, గిరిపుత్రులపై కాల్పులు ఎవరిలబ్ధికోసం..!

జనంన్యూస్. 23. సిరికొండ. ప్రతినిధి. కర్రేగుట్టలో ప్రజలపై యుద్ధం అపి శాంతి చర్చలు జరపాలి. సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్ డిమాండ్. కార్పొరేట్ల కు అటవీసంపద అప్పగింతకే మావోయిస్ట్ లు, ఆదివాసులపై కేంద్రం యుద్ధం ప్రకటించి మరి…

  • May 23, 2025
  • 37 views
న్యావానంది లో ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలు అందచేత..

జనంన్యూస్. 23. సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రూరల్. సిరికొండ మండలం లోని న్యావానంది గ్రామం లోని ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు. ఈరోజు స్థానక ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి…

  • May 23, 2025
  • 37 views
డాక్టర్ బైరెడ్డి శబరి కి బ్రిక్స్ సమావేశంలో పాల్గొనే అరుదైన అవకాశం లభించడంపై హర్షం వెంకట సుబ్బారావు

జనం న్యూస్ మే 23 ముమ్మిడివరం ప్రతినిధి దేశ చరిత్రలో నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు మరియు టీ డి పి లోక్ సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరి గారికి అరుదైనా అవకాశం లభించడం పై హర్షం…

  • May 23, 2025
  • 37 views
ఘనంగా రాందేవ్ రావు ఆసుపత్రి సీఈవో యోబు జన్మదిన వేడుకలు

జనం న్యూస్ మే 23 కూకట్పల్లి జోన్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి రాందేవ్ రావ్ ఆసుపత్రి సీఈఓ యోబు జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.. ఈ సందర్భంగా కూకట్ పల్లి జర్నలిస్టులు గడ్డమీద బాలరాజు, నవీన్ రెడ్డి, నాగరాజు యాదవ్,…

  • May 23, 2025
  • 40 views
దౌల్తాబాద్ ఆగ్రోస్ ముందు జిలుగు బస్తాల కోసం రైతుల ఆందోళనకు దిగారు. రైతులకు సర్ది చెప్పిన AO. సత్య అన్వేష్ A E O సంతోష్ కుమార్.AEO. రజినీకాంత్.AEO. శిరీష.AEO సునంద. అగ్రోస్ ప్రొపైటర్ శశిరేఖ

(జనం న్యూస్ చంటి మే 23) ఈరోజు దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆగ్రోస్ ముందు రైతులు ఆందోళనకు దిగారు ఇంతకు ముందు ఆగ్రోస్ వద్దనే జీలుగు బస్తాలు ఇచ్చేవారు ఇప్పుడు కొత్తగా రైతు వేదికలో అప్లికేషన్లు పెట్టేసరికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు…

  • May 23, 2025
  • 37 views
దౌల్తాబాద్ ఆగ్రోస్ ముందు జిలుగు బస్తాల కోసం రైతుల ఆందోళనకు దిగారు. రైతులకు సర్ది చెప్పిన A E O సంతోష్ కుమార్ అగ్రోస్ ప్రొపైటర్ శశిరేఖ

(జనం న్యూస్ చంటి మే 23) ఈరోజు దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆగ్రోస్ ముందు రైతులు ఆందోళనకు దిగారు ఇంతకు ముందు ఆగ్రోస్ వద్దనే జీలుగు బస్తాలు ఇచ్చేవారు ఇప్పుడు కొత్తగా రైతు వేదికలో అప్లికేషన్లు పెట్టేసరికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు…

  • May 23, 2025
  • 37 views
ఏపీఎస్ ఆర్టీసీ కార్గో పార్సిల్ సర్వీస్ ను ప్రారంభించిన డి యం ఏ నరసింహులు

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మే 23. తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో గల మీ సేవ షేక్ యాసిన్ వద్ద కొత్తగా ఏ పి ఎస్ ఆర్టీసీ కార్గో సర్వీస్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com