ఎస్ ఐ ని మర్యాదపూర్వకంగా కలిసిన నాగిరెడ్డిపల్లి సర్పంచ్
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జునరెడ్డి ని మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్య నారాయణ బుధవారం మర్యాడ పూర్వకంగా కలిసి…
పాత్రికేయులపై దాడికి నిరసనఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆందోళనచిలకలూరిపేట తాసిల్దార్ కు వినతి
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 21 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఏపీయూడబ్ల్యూ tvజే ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ – తహసిల్దార్ కు వినతిపత్రం అందజేత పల్నాడు జిల్లా మాచర్లలో ఇటీవల న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన ఉమ్మడి గుంటూరు…
ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల శిక్షణను సందర్శించిన డైట్ ప్రిన్సిపాల్ : ఏ. గంగయ్య
(జనం న్యూస్ మే 21 చంటి) దౌల్తాబాద్ మండలంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్నటువంటి మండల స్థాయి ఉపాధ్యాయుల రెండవ రోజు శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించినటువంటి డైట్ ప్రిన్సిపల్ గంగయ్య మాట్లాడుతూ మారుతున్న సమాజానికి అనుగుణంగా ఉపాధ్యాయులకు శిక్షణ అందించి పాఠశాల…
రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి,కాంగ్రెస్ మండలఅధ్యక్షులు
జనం న్యూస్ మే 21 భారతరత్న. దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 34 వర్ధంతి వాంకిడి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంlo మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గుర్నూలే నారాయణ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, ఈ…
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
(జనం న్యూస్ మే 21.చంటి ) ఈరోజు దౌల్తాబాద్ మండలం కేంద్రంలో రైతు వేదికలో ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కార్యక్రమంలో ప్రధాన శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధన స్థానం ఎస్ శ్రీదేవి మాట్లాడుతూ రైతులకు పంటలు పండించడంలో ఉన్న…
నవ వధువుకు పుస్తెమెట్టెలు అందజేత
మార్కుక్ మండల్( బి ఆర్ ఎస్) బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ జనం న్యూస్, మే 22 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన…
22న జిల్లా మినీ మహానాడు వేదిక అడ్డు రోడ్డు
జనం న్యూస్ మే 21 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా మినీ మహానాడు, పాయకరావుపేట నియోజకవర్గం అడ్డురోడ్డు జంక్షన్ లో రాష్ట్ర హోం శాఖ మాత్యులు వంగలపూడి…
లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను అందించిన ఎమ్మెల్యే జీఎస్సార్
జనం న్యూస్ మే 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఎస్ వి వి కే ఫంక్షన్ లో కాంగ్రెస్ పార్టీ మండల నాయకుల కార్యకర్తల స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించినా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే…
కార్మికులకు నష్టం చేసే నల్ల చట్టాలను రద్దు చేయాలి
జనం న్యూస్ 21 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కే.సురేశ్, AIFTU రాష్ట్ర నాయకుడు బెహరా శంక్షర్రావులు డిమాండ్ చేశారు. మంగళవారం…
భక్తిశ్రద్ధలతో హనుమాన్ పూజ నిర్మించిన తీన్మార్ జయ్ దంపతులు
జనం న్యూస్ మే 21 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని సూర్య నాయక్ తండ గ్రామంలో తీన్మార్ మల్లన్న టీం మండల అధ్యక్షుడు తీన్మార్ జయ్ హారిక దంపతులు ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామికి భక్తిశ్రద్ధలతో పూజ చేసి…