• May 21, 2025
  • 42 views
ASP మనోజ్ రామ్నాథ్ హెగ్డే ను కలసిన నందలూరు ఎన్డీఏ నాయకులు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట ASP మనోజ్ రామ్నాథ్ హెగ్డే ని మర్యాద పూర్వకంగా కలిసిన NDA కూటమి నాయకులు హిమగిరి నాథ్,సయ్యద్ అమీర్,సర్పంచ్ రాము,కొట్టే శ్రీహరి,సురేష్ పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మన భారత దేశం చేపట్టిన…

  • May 21, 2025
  • 47 views
పోక్సో కేసులో నిందితుడికి 20సం.ల కఠిన కారాగార శిక్ష

విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు జనం న్యూస్ 21 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషన్లో 2023 సంవత్సరంలో నమోదైన పోక్సో కేసులో నిందితుడుశ్రీకాకుళం జిల్లా గార మండలం, దీపావళి గ్రామానికి చెందిన ఉప్పెనవలస…

  • May 21, 2025
  • 44 views
సిరాజ్‌ బ్యాంక్‌ లావాదేవీలు, కాల్‌ డేటా సేకరణ

జనం న్యూస్ 21 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరానికి చెందిన ఉగ్రవాద సానుభుతిపరుడు సిరాజ్‌ కార్యకలాపాలపై NIA దర్యాప్తు కొనసాగుతోంది.రెండు రోజులుగా విజయనగరంలోనే ఉంటున్న NIA ఆఫీసర్లు… అతని కుటుంబ సభ్యులు, బ్యాంక్‌ లావాదేవీలు, సెల్‌ ఫోన్స్‌…

  • May 21, 2025
  • 45 views
రాజీవ్‌ గాంధీ ‘చివరి ప్రయాణం’ ఉత్తరాంధ్రలోనే!

జనం న్యూస్ 21 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ చివరి ప్రయాణం ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే సాగింది. అప్పటి లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం (మే 21, 1991) శ్రీకాకుళంలో జరిగిన భారీ బహిరంగ…

  • May 20, 2025
  • 45 views
విత్తనాల కొనుగోలులో.. అన్నదాతలు జర జాగ్రత్త

జనం న్యూస్ మే 21(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఒకటే ఆశ పంట దిగుబడి బాగా ఉండాలనుకుంటారు. దీనికి గాను రైతులు విత్తనాలు కొనుగోలుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.జాగ్రత్తలు తీసుకోకపోతే,తేరుకోలేని నష్టాన్ని చూడవలసి వస్తుంది.…

  • May 20, 2025
  • 41 views
బోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి’

జనం న్యూస్ మే 22 నడిగూడెం మారుతున్న కాలానుగుణంగా ఉపాధ్యాయులు బోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం అలవాటు చేసుకోవాలని నడిగూడెం మండల విద్యాధికారి బి. ఉపేందర్ రావు అన్నారు. మంగళవారం మండలం లోని మండల స్థాయి ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన వృత్యాంతర…

  • May 20, 2025
  • 38 views
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రాని బోయిన ప్రభాకర్ కుటుంబానికి ఆర్థిక సాయం

మే 20 జనం న్యూస్ వెంకటాపురం మండలం వెంకటాపురం మండలంలో ఐదు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో రానిబోయిన ప్రభాకర్ వయస్సు(35)మృతి చెందాడు అతనికి భార్య శిరీష, కుమార్తెలు పనణిత శ్రీ, జస్విత శ్రీ ఉన్నారు తండ్రిని కోల్పోయిన కుటుంబాన్ని…

  • May 20, 2025
  • 55 views
విత్తనాల కొనుగోలులో.. అన్నదాతలు జర జాగ్రత్త

జనం న్యూస్ మే 21(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఒకటే ఆశ పంట దిగుబడి బాగా ఉండాలనుకుంటారు. దీనికి గాను రైతులు విత్తనాలు కొనుగోలుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి.జాగ్రత్తలు తీసుకోకపోతే,తేరుకోలేని నష్టాన్ని చూడవలసి వస్తుంది.…

  • May 20, 2025
  • 41 views
మట్టిలోడు టిప్పర్ల దుమ్ము సమస్యకు పరిష్కారం

జనం న్యూస్ మే 20(నడిగూడెం) నడిగూడెంలో మట్టిలోడుతో టిప్పర్లు నిరంతరం రాకపోకలు కొనసాగిస్తున్న కారణంగా దుమ్ము ధూళితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సీపీఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు దుమ్ము లేవకుండా రహదారులపై…

  • May 20, 2025
  • 39 views
నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి..

సి ఐ టి యు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్.. మార్కెట్ యాడ్ ఎదుట సిఐటియు ధర్నా.. జనం న్యూస్ 20 మే 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్) కేంద్రంలోనీ బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు…

Social Media Auto Publish Powered By : XYZScripts.com