అర్ధరాత్రి వేళ పెద్దపల్లి పట్టణం పరిసరాల్లో పోలీస్ కమీషనర్ ఆకస్మిక తనిఖీ
జనం న్యూస్, మార్చి 28,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్., బుధవారం అర్థరాత్రి పెద్దపల్లి లోని సాగర్ రోడ్డు ప్రాంతం లో పెద్దపల్లి పోలీస్ వారు నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం ను, ఎల్లమ్మ…
పేకాట శిబిరంపై పోలీసులు దాడి
జనం న్యూస్ మార్చి 27 (ముమ్మిడివరం ప్రతినిధి) కాట్రేనికోన మండల కేంద్రమైన కాట్రేనికోనలో మార్కెటింగ్ యార్డు సమీపంలో జరుగుతున్న పేకాటపై వచ్చిన సమాచారం మేరకు గురువారం పోలీసులుదాడి చేశారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి రూ 1310…
అట్టడుగు వర్గాలకు అభివృద్ధి ఫలాలందినప్పుడే సామాజిక సమానత్వం
ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం జనం న్యూస్ ; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి:27 మార్చ్ గురువారం; సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ,పీజీ కళాశాల అర్థశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో బుధవారం కళాశాల ప్రాంగణంలో జరిగిన రెండు రోజుల…
ముస్లిం, లంబాడి సామాజిక వర్గాలకు మంత్రి పదవులు ఇవ్వాలి *, సోషల్ జస్టిస్ ,షేక్ అబ్దుల్ రహిమాన్
జనం న్యూస్ 27 మార్చ్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమల శంకర్) తెలంగాణ రాష్ట్రంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికలలో అన్ని సామాజిక వర్గాల ప్రజలు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించినారు, ఫలితం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా…
పెద్దకోడెపాక లో బిఆర్ఎస్ పార్టీ గ్రామకమిటీ ఎన్నిక
జనం న్యూస్ మార్చి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పెద్దకోడెపాక గ్రామంలో , భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి బిఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారం..పెద్దకోడెపాకలో గ్రామకమిటీ…
ముస్లిం సోదర సోదరీమణులకు ఇఫ్తార్ విందు
జనం న్యూస్ // మార్చ్ // 27 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. జమ్మికుంట పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని, దారు సలాం మజీద్ లో ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పవిత్ర ఉపవాసం ఉన్నవారికి, హౌసింగ్ బోర్డ్ కాలనీకి…
మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జనసేన నాయకుడు ప్రేమ కుమార్
జనం న్యూస్ మార్చి 27 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు కెపిహెచ్బి కాలనీ ముడవవ ఫేస్ మంజీరా మాల్ ప్రక్కన గల శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయం నందు అఖిల భారత రామ్ చరణ్ యువత నిర్వాహకులు…
విద్యారంగాన్ని పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం ఎస్ ఎఫ్ ఐ మంద శ్రీకాంత్
జనం న్యూస్ మార్చి 27 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు తెలంగాణా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఎస్ ఎఫ్ ఐ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు…
కొత్త రేషన్ కార్డుల జారీ ఎక్కడ
జనం న్యూస్ 27 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా భారతీయ జనతాపార్టీ అయిజ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి ఆధ్వర్యంలో, తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల…
కాంగ్రెస్ ఇచ్చిన ఏడవ హామీ ఏమైంది.సీఐటీయూ జనం న్యూస్ 27 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏడవ హామీ ఏమైందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం…