• August 22, 2025
  • 60 views
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీ జి విద్యార్థుల వనమహోత్సవం

బిచ్కుంద ఆగస్టు 22 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పి. జి విద్యార్థుల చే వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించామని కళాశాల ప్రిన్సిపల్ కె.అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.ఎం.ఎ తెలుగు,…

  • August 22, 2025
  • 51 views
చిలకలూరిపేట పట్టణంలో అక్రమ నిర్మాణాల తొలగింపు

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. నరసరావుపేట సెంటర్ నుంచి బైపాస్ వరకు ఉన్న…

  • August 22, 2025
  • 55 views
తడ్కల్ నల్లవాగు రోడ్డు మరమ్మత్తులు

వర్షానికి కొట్టుకుపోయిన రోడ్డు మరమ్మత్తులు ఆర్అండ్బి డిఈ కె రవీందర్, జనం న్యూస్,ఆగస్ట్ 22,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని ఆదివారం కురిసిన భారీవర్గానికి తడ్కల్ నల్లవాగు ఆర్అండ్బి రోడ్డు కొట్టుకోవడంతో ఆర్అండ్బి అధికారి డిఈ కే రవీందర్, శుక్రవారం…

  • August 22, 2025
  • 50 views
ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు

జనం న్యూస్ ఆగస్టు 22 జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు పి రాములు నేత యావత్తు తెలంగాణ సమాజం రోడ్ల పైకి రాకముందే కల్తీ నకిలీ వ్యాపారాలను పరిశ్రమల కాలుష్యాన్ని కార్మికులపై మోసాలను ప్రభుత్వాలు అధికార యంత్రాంగంతో పూర్తిగా ఆర్థికంగా కట్టడి…

  • August 22, 2025
  • 52 views
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన పదవులలో సీనియర్లను పరిగణలోకి తీసుకోండి.

రాజకీయ అనుభవం కలిగిన సీనియర్లును పక్కన పెట్టడం వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. పార్టీలో ఒకరికి ఒకే పదవి అనే సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టండి. ఏపీ స్టేట్ బ్యూరో, ఆగష్టు 22 (జనం న్యూస్): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ…

  • August 22, 2025
  • 48 views
:గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన డి. రమేష్

జనం న్యూస్ ఆగస్టు 22 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో చండూరు పాఠశాలలో రమేష్ ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించారు జననీ జన్మభూమి స్వర్గం కన్నా గొప్ప వి తాను పుట్టిన నేలతల్లి రుణం తీర్చుకోనే…

  • August 22, 2025
  • 48 views
బ్రిలియంట్ స్కూలు లో వాసవి క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట వారు సరస్వతి విద్యా పథకం

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 22 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 ఒక్కొక్క విద్యార్థికి వెయ్యి రూపాయలు చొప్పున 14 మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వటం జరిగింది, ఈ సందర్బంగా పాఠశాల డైరెక్టర్ మద్దిరాల. శ్రీనివాసరావు మాట్లాడుతూ…

  • August 22, 2025
  • 50 views
సేవ్ హైదరాబాద్ – చలో సెక్రటరేట్ కార్యక్రమంలో భాగంగా సెక్రటరేట్ ముట్టడికి వెళ్తున్నారనే సమాచారంతో బిజెపి నాయకులను ముందస్తు అరెస్ట్

జనం ఆగస్టు 22 చిలిపి చెడు మండలం ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల బిజెపి అధ్యక్షులు మల్కానీ నగేష్ మాట్లాడుతూ స్కావెంజర్రోడ్ డ్యామేజ్, గార్బేజ్ డిస్పోజల్ ను విషయంలో తెలంగాణా ప్రభుత్వం పూర్తిగా విఫలమైన కారణంగా సేవ్ హైదరాబాద్ –…

  • August 22, 2025
  • 52 views
దరువు అంజన్నకు దాశరధి , సినారే అవార్డు ప్రదానం

జనం న్యూస్ ఆగస్టు 22 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఇందిరా ఆర్ట్స్ ఫౌండేషన్ వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది, జానపద, సంగీత,విద్య,సాహిత్య, సామాజిక సేవా, రంగాలలో సేవ చేసిన వారిని మరియు అత్యంత ప్రతిభ…

  • August 22, 2025
  • 52 views
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు టీవీ మాధవ్ జిల్లా పర్యటన విజయవంతం చెయ్యండి

జనం న్యూస్ ఆగస్టు 22 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల బిజెపి అధ్యక్షులు సఖి రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పాత ఇంజరం గ్రామంలో ఐ పోలవరం మండలకార్యవర్గ సమావేశం లో రాష్ట్ర అధ్యక్షులు శోభాయాత్ర…