కష్టమే తేల్చాలి
జనం న్యూస్ 18మే భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ఎవరు మనవారో ఎవరు పరాయివారో కష్టకాలం మాత్రమే తేల్చగలవు పైపై నవ్వులు ప్రేమగా పలకరింపులు అతి ప్రేమ ఆ లింగణాలు కడుపులోది తీసిపెట్టెలాంటి కల్లబొల్లి కబుర్లు ఇవేమి నిజం అనుకోడానికి…
ఆపరేషన్ సిందుర్” విజయవంతం అయిన సందర్భంగా త్రివిధ దళాలకు మద్దతుగా నిర్వహిస్తు
జనం న్యూస్ మే 18 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) తుర్పు గోదవరి జిల్లా రాజమం వెంద్రవరం లో తిరంగా యత్ర లో పాల్గోన్న – గనిశెట్టి తుర్పుగోదవరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కర్ గాట్ వద్ద ఎన్డీఏ కూటమి నాయకత్యంలో జరిగిన…
ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా ముమ్మిడివరంలో భారీ తిరంగా యాత్ర
జనం న్యూస్ మే 18 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) పాక్ ఉగ్రశిబిరాలపై భారత చర్యలకు ప్రపంచమంతా మద్దతు ప్రధాని మోడీ నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ భారత సైనిక శక్తి, ఆయుధ సామర్థ్యం ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఘన విజయం…
ఫూలే దంపతుల స్ఫూర్తితో మాలి విద్యార్థులు ముందడుగు వేయాలి.
మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే…. జనం న్యూస్ 18 మే ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో సామాజిక ఉద్యమ పితామహుడు మహాత్మ జ్యోతిబాపూలే భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే వారసులైన మాలికుల విద్యార్థిని విద్యార్థులు ఉన్నత…
గ్రామాల్లో కోతుల బెడదను నివారించాలి
గ్రామాల్లో వానర దండు ఇళ్లలోకి చొరబడి బీభత్సం అధికారులు వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టాలి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ జనం న్యూస్ మే 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) వనాల్లో ఉండాల్సిన కోతులు జనావాసాల్లోకి…
హనుమాన్ స్వాములకు భిక్ష
జనం న్యూస్ ;18 మే ఆదివారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; సిద్దిపేట జిల్లా కలకుంటకాలనీలో కర్రేన్ల పద్మాప్రియ కీర్తన గౌడ్ కోమాండ్ల ప్రవీణ్ రెడ్డి, దండ్ల సరిత శ్రీనివాస్, బోదాస్ శేఖర్, కొంగరి రాకేష్, కుంచం శ్రీకాంత్, ,గౌరీ మనీష్ పంతులు…
నవ వధువుకు 5000,రూపాయలు సహాయం అందజేత
మార్కుక్ మండల్ బి ఆర్ ఎస్, బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ జనం న్యూస్, మే 19( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన దర్శనాల…
దుప్పితూరు చిట్టి పైడితల్లమ్మ పండుగకు చురుగ్గా ఏర్పాట్లు
రేపు రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు 20న జబర్దస్త్ బృందంతో మెగా మ్యూజికల్ నైట్ జనం న్యూస్,మే18, అచ్యుతాపురం:మండలం లోగల దుప్పితూరు గ్రామంలో వెలసియున్న శ్రీశ్రీశ్రీ చిట్టి పైడితల్లమ్మ అమ్మవారి పండుగను ఘనంగా నిర్వహించడానికి జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి.ఈ నెల…
భూ సమస్యల పరిష్కారం కోసమే భూభారతి రెవెన్యూ చట్టం
సబ్ టైటిల్: రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జనం న్యూస్ మే 18 చిలిపి చెడు మండల ప్రతినిధి మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం శిలాంపల్లి రైతు వేదిక వద్ద శనివారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా…
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ జనం న్యూస్, మే 19 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ…