• September 4, 2025
  • 20 views
జహీరాబాద్ నియోజకవర్గంలో గణనాధుని శోభాయాత్ర

జనం న్యూస్ సెప్టెంబర్ 4 జహీరాబాద్ నియోజకవర్గం లో రంగ రంగ వైభవంగా వినాయక నిమర్జనంకు అంతా సిద్ధం జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియా అన్ని కాలనీలలో ఈరోజు సాయంత్రం వినాయక శోభాయాత్ర ప్రారంభం అవుతుంది భవాని మందిర్ చౌరస్తా నుండి నేరుగా…

  • September 4, 2025
  • 33 views
ఆటో కార్మికులు సమస్యలు పరిష్కారం చేయాలి : ఏఐటీయూసీ నేత కోన డిమాండ్

జనం న్యూస్ సెప్టెంబర్ 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్స్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు చేసి వారి సమస్యలు పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ &వర్కర్స్ ఫెడ రేషన్ ఏఐటీయూసీ అధ్యక్షులు…

  • September 4, 2025
  • 18 views
ఆటో కార్మికులు సమస్యలు పరిష్కారం చేయాలి ఏఐటీయూసీ నేత కోన డిమాండ్

జనం న్యూస్ సెప్టెంబర్ 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్స్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు చేసి వారి సమస్యలు పరిష్కారం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ &వర్కర్స్ ఫెడ రేషన్ ఏఐటీయూసీ అధ్యక్షులు…

  • September 4, 2025
  • 25 views
వినాయకుడి ఊరేగింపుల్లో డీజేలకు అనుమతి లేదు

జనం న్యూస్ సెప్టెంబర్ 04 నడిగూడెం వినాయకుడి నిమజ్జనోత్సవాల్లో భాగంగా ఊరేగింపు సమయంలో డీజేలకు అనుమతి లేదని నడిగూడెం ఎస్సై జి.అజయ్ కుమార్ గురువారం ఒక పత్రిక ప్రకటనలో స్పష్టం చేశారు.నిబంధనలను అతిక్రమించి డీజేలను ఏర్పాటు చేస్తే కేసులు నమోదు చేసి…

  • September 4, 2025
  • 20 views
జిల్లా పోలీస్ కార్యాలయంలో – ప్రత్యేక పూజలు, అన్నసమారాధనలో పాల్గొన్న జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా

జనం న్యూస్ సెప్టెంబర్ 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సిబ్బందితో కలిసి అన్నసమారాధనలో పాల్గొని, స్వయంగా వడ్డించడం ద్వారా…

  • September 4, 2025
  • 25 views
శివ సాయి గణేష్ మండలి లో అన్నదాన కార్యక్రమం

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న బిచ్కుంద సెప్టెంబర్ 4 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని శివ సాయి నగర్ కాలనీలో శివ సాయి గణేష్ మండపం లో యువజన కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి…

  • September 4, 2025
  • 101 views
ఫోటో ఎక్స్పోను ప్రతి ఫోటోగ్రాఫర్ వినియోగించుకోవాలి.

పాపన్నపేట.సెప్టెంబర్:03 (జనంన్యూస్) .ఫోటో ఎక్స్ పోను ప్రతి ఫోటోగ్రాఫర్ వినియోగించుకోవాలని . ఫోటో, వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు నర్సా గౌడ్ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు… బుధవారం నాడు మండల కేంద్రమైన పాపన్నపేటలో వన దుర్గ భవాని…

  • September 4, 2025
  • 22 views
మాజీ సర్పంచ్ ను పరామర్శించిన చందర్ నాయక్..

జనంన్యూస్. 04.సిరికొండ. నిజామాబాదు. రూరల్ సిరికొండ మండలం లోని తుంపల్లి మాజీ సర్పంచ్ సొసైటీ చైర్మను సీనియర్ నాయకుడు రాములు యొక్క మనవడు నేలరోజల ముందు మరణించడం జరిగింది ఈరోజు అతనిని పరామర్శించడానికి వెళ్లిన మాజీ సర్పంచ్ దశరథ రెడ్డి పెద్ద…

  • September 4, 2025
  • 35 views
జీఎస్టీ స్లాబులు తగ్గింపు పేదలకు పండగే – బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ సెప్టెంబర్ 4 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ భారత ప్రధానమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో జిఎస్టి గురించి ప్రకటించిన విధంగా సంస్కరణ వల్ల పేదలకు మధ్య తరగతి వర్గాలకు భారీ స్థాయిలో నిత్యవసర వస్తువులు తగ్గుదల భారీగా ఉంటుందని,…

  • September 4, 2025
  • 26 views
యూరియా ఎరువులను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు..!

జనంన్యూస్. 04.సిరికొండ. ప్రతినిధి. యూరియా ఎరువులను పక్కదారి పట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సిరికొండ మండలం పెద్దవాల్గొట్ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువుల గోడౌన్ ను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా…

Social Media Auto Publish Powered By : XYZScripts.com