రామ నామమే శాశ్వతం, లిఖించి తరించండి
భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు భద్రాచల తలంబ్రాలు అందుకున్న హనుమాన్ స్వాములు జనం న్యూస్, మే 18 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) రామ నామమే శాశ్వతమని ప్రతి ఒక్కరూ రామ నామాన్ని లిఖించాలని…
వేసవిలో నర్సరీ మొక్కలను జాగ్రత్తగా పెంచాలి
నర్సరీల్లో మొక్కల సంరక్షణకు శ్రద్ధ వహించాలి నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి వేసవిలో మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీటిని అందించాలి జెడ్పీ డిప్యూటీ సీఈవో శిరీష జనం న్యూస్ మే 18 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) గ్రామాల్లో…
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ….
బిచ్కుంద ఏప్రిల్ 17 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు శంకుస్థాపన చేసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.. ప్రజా ప్రభుత్వం ఇళ్లు లేని…
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం.
జనం న్యూస్ మే 17 నడిగూడెం మండలం లోని సిరిపురం సబ్ స్టేషన్ పరిధిలో అత్యవసర మరమ్మత్తుల కారణంగా ఆదివారం పలు గ్రామాల్లో కరెంట్ సరఫరాను నిలిపివేయనున్నారు. ఉ.08 గంటల నుంచి 12 గంటల వరకు సిరిపురం, శ్రీరంగాపురం,వల్లాపురం గ్రామాల్లో కరెంట్…
రాజకీయాలలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తకు అండగా ఉంటున్న పార్టీ జనసేనపార్టీ
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 17 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం చిలకలూరిపేట సమన్వయకర్త తోట రాజారమేష్ ఆధ్వర్యంలో జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పట్టణములోని…
కాట్రేని కోన త్రినాధ ఆధ్వర్యంలో ఉచిత హోమియో క్యాంప్
జనం న్యూస్ మే 17 కాట్రేనికోన ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోననా తల్లిదండ్రుల పేరు ప్రతి నెల జరిగే హెూమియో క్యాంప్ జరిగే నిమిత్తం దేవి సెంటర్ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఈనెల 18/5/2025తేదీ ఆదివారం…
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన కోర్సులు ….
బిచ్కుంద ఏప్రిల్ 17 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద నందు ఈ విద్యా సంవత్సరానికి నూతన కోర్సులు బీ.ఎస్సీ ఫార్మసిటికల్ మరియు బి.కాం .హెచ్. ఆర్ . ఆపరేషన్స్ కోర్సులు…
బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్
జనం న్యూస్,మే17, అచ్యుతాపురం:అచ్యుతాపురం మండలంలోని అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వెళ్లే రోడ్డు మార్గం మధ్యలో గల హరిపాలెం,కొండకర్ల మునగపాక ఆవ కాలువ బ్రిడ్జి పనులను స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కాంక్రీట్ వాల్ పనులను పరిశీలించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న…
ఎలమంచిలిలో తిరంగా ర్యాలీ
ఆపరేషన్ సింధూర్ పై భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే సుందరపు జనం న్యూస్,మే17, అచ్యుతాపురం:అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఎలమంచిలి నుంచి తెరువుపల్లి వరకు జరిగిన ర్యాలీలో ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్,…
విద్యుత్ తీగలు తగిలి పశువులు మృతి
జనం న్యూస్,మే17, జూలూరుపాడు: విద్యుత్ తీగలు తేగి పశువులకు తగలడంతో అక్కడికక్కడే పశువులు మృతి చెందాయి. వివరాలు….మండలంలో సూరారం గ్రామానికి చెందిన సూర్య,లక్ష్మి,నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు లకు చెందిన పశువులు సుమారుగా ఉదయం 9గంటల సమయంలో పంట పొలాల్లో మేత మేస్తుండగా రెండు…