• January 11, 2025
  • 123 views
బ్రిటీష్ వారిపై వడ్డే ఓబన్న పోరాటం వీరోచితమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

జనం న్యూస్ 2025 జనవరి 11 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్)శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వడ్డే ఓబన్న 218వ జయంతి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ చంద్రపాల్ , సంబంధిత వెనుకబడిన తరగతుల…

  • January 11, 2025
  • 69 views
ప్రశాంతంగా టెట్ పరీక్ష

జనం న్యూస్ జనవరి 11 చిలుకూరు (మండల ప్రతినిధి ఐనుద్దీన్) ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను జిల్లా వ్యాప్తంగా అధికారులు ప్రశాంతంగా నిర్వహిస్తున్నారు.కోదాడ కేంద్రంలోని అనురాగ్ కాలేజీ సెంటర్లో అధికారులు తనిఖీ చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూశారు ఉదయం సెషన్…

  • January 11, 2025
  • 56 views
లింగంపేట్ మండల్ లో సీఎం రిలీఫ్ ఫండ్. చెక్కుల పంపిణీ.

జనం న్యూస్. జనవరి 11. మండలింగంపేట్. జిల్లా కామారెడ్డి. లింగంపేట మండల కేంద్రంలో. ఇద్దరు లబ్దుదారులకు చెక్కుల పంపిణీ చేయడం జరిగినది. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు చిక్కులుపంపిణీచేయడం జరిగినది. చెక్కుల పంపిణీ కార్యక్రమం మండల అధ్యక్షుడు నారా గౌడ్…

  • January 11, 2025
  • 52 views
ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలు బాధ్యత సంపూర్ణంగా తీసుకుంటా –మల్లు భట్టి విక్రమార్క

జనం న్యూస్ -జనవరి 11- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ లో జరుగుతున్న ఆదివాసి సాధికారత శిక్షణ తరగతుల కార్యక్రమం ముగింపు వేడుకలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క…

  • January 11, 2025
  • 49 views
కేజీబీవీ లో సంక్రాంతి సంబరాలు

జనం న్యూస్: 11,రెబ్బెన రెబ్బన మండలంలోని గంగాపూర్ కేజీబీవీలో ముందస్తు సంక్రాంతి వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంక్రాంతి సంబరాలు నిర్వహించి భోగిమంటలు వేసి ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ పద్మ, ఉపాధ్యాయులు రజిత…

  • January 11, 2025
  • 49 views
పుచ్చకాయ పైన స్వామి వివేకానంద

జనం న్యూస్ నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లా 11.01.2025 లక్ష్మణ్ నాయక్ రిపోర్ట్ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచమంతా చాటిన స్వామి వివేకానంద జనవరి 12న జన్మించారు. ఈ పర్వదినాన్ని భారతీయులు ప్రతి సంవత్సరం జాతీయ యువజన దినోత్సవం (నేషనల్ యూత్ డే )గా…

  • January 11, 2025
  • 39 views
పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైవిరెడ్డి విజ్ఞాన కేంద్రం ప్రారంభం

జనం న్యూస్ జనవరి 12 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండలం ముకుందాపురం గ్రామంలో పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైవిరెడ్డి విజ్ఞానకేంద్రాన్ని (గ్రంథాలయం) ముఖ్య అతిథి సూర్యా పేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు పాల్గొని…

  • January 11, 2025
  • 51 views
గోదావరిఖని లో నూతన షాపింగ్ కాంప్లెక్స్” నిర్మాణం కోసం భూమి పూజా కార్యక్రమం

జనం వార్తలు జనవరి 11 రిపోర్టర్ : ఎం రమేష్ బాబు. గోదావరిఖని కోల్ బెల్ట్ ప్రాంతం. సింగరేణి రామగుండం ఏరియా-1 అద్వర్యంలో చౌరస్తా సమీపంలో గల “నూతన షాపింగ్ కాంప్లెక్స్” నిర్మాణం కోసం భూమి పూజా కార్యక్రమం నిర్వహించటం జరిగింది.…

  • January 11, 2025
  • 37 views
బోధన్ ఉపాధ్యాయులు క్షేత్ర పర్యటన.

జనం న్యూస్, జనరి 11, బోధన్ నియోజవర్గం బోధన్ పట్టణంలోని సోషల్ స్టడీస్ జిహెచ్ ఎస్ ( జెసి),స్కూల్ కాంప్లెక్స్ రాకాసిపేట ,బోధన్ నుండి శనివారం రోజున ఉపాధ్యాయులు క్షేత్ర పర్యటన లో భాగంగా “ఎడ్యుకేషనల్ టూర్ “లో వరంగల్ లోని…

  • January 11, 2025
  • 38 views
సమాచార హక్కు రక్షణ చట్టం 2005 జిల్లా ఆర్గనైజర్ గా గోగర్ల రాజేష్

జనం న్యూస్ జనవరి 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం- 2005 సొసైటీ జిల్లా ఆర్గనైజర్ గా రెబ్బెన మండల కేంద్రానికి చెందిన గోగర్ల రాజేష్ ను నియమించినట్లు సొసైటీ రాష్ట్ర…

Social Media Auto Publish Powered By : XYZScripts.com