• March 15, 2025
  • 10 views
ముస్లిం నిరుపేదలకు రంజాన్ తోఫా అందించిన మైనార్టీ నాయకులు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రంజాన్ ఆరంభం సందర్భంగా నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని గాంధీనగర్ (తోట పాలెం) లోని 23 ముస్లిం మైనార్టీ నిరుపేదలకు మండల ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మౌల, పఠాన్ మెహర్…

  • March 15, 2025
  • 14 views
నాగేల్లముడుపులో ఘనంగా పదవ తరగతి వీడ్కోలు సభవిద్యార్థులకు పలు సూచనలు చేసిన హెచ్ఎంతర్లుపాడు, మేజర్

న్యూస్: మండలంలోని నాగేళ్ళమూడుపు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు,పెర్వల్ పార్టీ నీ ఘనంగా నిర్వహించారు. ఈ సభను ఉద్దేశించి పాఠశాల హెడ్మాస్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం మొదటి సారిగా పాఠశాల తరుపున పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థి,…

  • March 15, 2025
  • 15 views
కందులు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 15. భుత్వం కనీసం మద్దతు ధరపై కందులు కొనుగోలు కేంద్రంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాని ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి,  కూటమి నాయకులు   చేతులు మీదుగా కొబ్బరికాయ కొట్టి కందులు కొనుగోలు కేంద్రంను  ప్రారంభించారు. ఈ సందర్భంగా పి…

  • March 15, 2025
  • 11 views
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: సిఐటియు

ఈనెల. 17 18 తేదీలలో జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే మహా ధర్నా జయప్రదం చేయండి. సిఐటియు. చట్టం బిచ్కుంద తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. సిఐటియు. కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగే కలెక్టరేట్ ముందు 48…

  • March 15, 2025
  • 12 views
రైతు బజార్లు, మార్కెట్‌ కమిటీల్లో ఆకస్మిక తనిఖీ

జనం న్యూస్ 15 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ సంచాలకులు విజయ సునీత శుక్రవారం విజయనగరం పట్టణంలోని మూడు రైతు బజార్లు, మార్కెట్‌ కమిటీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మార్కెటింగ్‌ శాఖ…

  • March 15, 2025
  • 14 views
గురజాడ నగర్‌లో మౌలిక సౌకర్యాలు కల్పించాలి: సీపీఎం

జనం న్యూస్ 15 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం నగర పాలక సంస్థ గురజాడ నగర్‌లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకరరావు డిమాండ్‌ చేశారు. గురజాడ నగర్లో శుక్రవారం సీపీఎం…

  • March 15, 2025
  • 13 views
మఫ్టీలో రంగంలోకి దిగిన శక్తి టీమ్స్‌

జనం న్యూస్ 15 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో నూతనంగా ఏర్పడిన శక్తి టీమ్స్‌ పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌, రైల్వే స్టేషన్‌, ముఖ్య కూడళ్లు, కళాశాలలను శుక్రవారం సందర్శించారు. మహిళలు, విద్యార్థినులకు శక్తి మొబైల్‌ యాప్‌…

  • March 15, 2025
  • 13 views
నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి: CPI

జనం న్యూస్ 15 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక పేదలకు ప్రభుత్వం తక్షణమే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలోని 20, 50వ డివిజన్ల పరిధిలో ఉన్న…

  • March 15, 2025
  • 21 views
పేదల పాలిట పెన్నిధి మన ..నామ…

జనం న్యూస్ 15మార్చ్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెల్ల శంకర్ ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చండ్రుగొండ మండలం ,రావికంపాడు గ్రామంలో బిఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా…

  • March 14, 2025
  • 25 views
ప్రతి ఒక్కరి జీవితం రంగుల మయం కావాలి

బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు జనం న్యూస్// మార్చ్// 14 // జమ్మికుంట// కుమార్ యాదవ్.. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలో బిజెపి శ్రేణులు ఒకరికొకరు రంగులు చల్లుకొని ఘనంగా హోలీ ఉత్సవాలు జరుపుకున్నారు. ఉదయాన్నే బిజెపి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com