• March 21, 2025
  • 13 views
రైతుల కోసమే సహకార సంఘం పనిచేస్తుంది : సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్

రైతుల కోసమే సహకార సంఘం పనిచేస్తుంది: సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ 31 లోపు వన్ టైంతో ఎల్ టి రుణం చెల్లించుకొని సద్వినియోగం పరుచుకోండి: విండో కార్యదర్శి మద్నూర్ మార్చి 21 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్…

  • March 21, 2025
  • 22 views
గాయత్రీ డిగ్రీ…పీజీ కళాశాల విద్యార్థులు డివిజన్ స్థాయిలో మంచి ఫలితాలు

జనం న్యూస్ // మార్చ్ // 21 // జమ్మికుంట // కుమార్ యాదవ్.. శాతవాహన యూనివర్సిటీ నిన్న ప్రకటించిన ఒకటవ, మూడవ, ఐదవ, సెమిస్టరు ఫలితాలలో గాయత్రి డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు డివిజన్ స్థాయిలో లో మంచి…

  • March 21, 2025
  • 21 views
వ్యవసాయ కూలీలకు మజ్జిగ పండ్లు పంపిణీ చేసిన విద్యార్థులు

సీఎంఆర్ ఐటి కళాశాల ఆధ్వర్యంలో విజ్ఞాన విహారయాత్ర జనం న్యూస్, మార్చి 22, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా ములుగు మండలం నాగిరెడ్డి పల్లి గ్రామ వ్యవసాయ పంట పొలాలలో శుక్రవారం సిఎంఆర్…

  • March 21, 2025
  • 13 views
యూత్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ యూసుఫ్ లల్లూ ఆరోగ్య పరిస్థితి పై పరామర్శ

జనం న్యూస్, మార్చి 22, (పెద్దపల్లి జిల్లా ప్రతినిధి) ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న మంథని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్.ఈ రోజు కమాన్ పూర్ మండలం లో యూత్ కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ యూసుఫ్ లల్లూ…

  • March 21, 2025
  • 28 views
రైల్వేలో ఉద్యోగం సాధించిన విజయరాఘవాపురం గ్రామవాసి శేషుబాబు

జనం న్యూస్ మార్చి 22(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రైల్వే బోర్డు రిక్రూట్మెంట్ ఫలితాలలో మునగాల మండలం విజయరాఘవాపురం గ్రామానికి చెందిన సుంకరి ‌ శేషుబాబు ఉద్యోగం సాధించాడు. శేషు ఒకవైపు గ్రామంలో వ్యవసాయ పనులు…

  • March 21, 2025
  • 16 views
గంగమ్మ తల్లిని దర్శించుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షులు మీసం మహేందర్ యాదవ్

జనం న్యూస్ ;21మార్చ్ శుక్రవారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;గంగమ్మ ఆశీస్సులతో మండల ప్రజలకు పాడి పంటలు సమృద్ధిగా పండాలి చిన్నకోడూరు మండల కేంద్రం లో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గంగమ్మ తల్లి జాతర మహోత్సవనికి కాంగ్రెస్ ఫిషర్మెన్ జిల్లా కార్యదర్శి…

  • March 21, 2025
  • 25 views
క్రీడాకారిణి కీ ఆర్థిక సాయం..!

జనంన్యూస్. 21. నిజామాబాదు. ప్రతినిధి. సాఫ్ట్ బాల్ భారత జట్టు కు ఎంపికైన నిజామాబాదు జిల్లా జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన గన్న లక్ష్మణ్ కూతురు గన్న వర్షిని. నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు ఉమ్మాజీ నరేష్ క్రీడా కారిణి…

  • March 21, 2025
  • 16 views
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం కాంగ్రెస్ పార్టీకే సాధ్యము. బండి రమేష్

జనం న్యూస్ మార్చి 21 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూచీగా ఉంటారని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి…

  • March 21, 2025
  • 19 views
స్థల వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

8 మంది పై కేసు నమోదు. రెడ్డి ఖానాపూర్ లో పోలీస్ పికెటింగ్… హత్నూర ఎస్ఐ సుభాష్… జనం న్యూస్. మార్చి 21. సంగారెడ్డి జిల్లా. హత్నూర. రెండు కుటుంబాల మధ్య స్థల వివాదంలో గ్రామంలో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి…

  • March 21, 2025
  • 17 views
మృతుల కుటుంబాలకు‌‌‍ నగదు బియ్యం పంపిణీ

నిరుపేద కుటుంబాలకు అండగా ఉంటా.. పిఎంకె ఫౌండేషన్ వ్యవస్థాపకులు పల్లె ప్రభాకర్ గౌడ్.. జనం న్యూస్ // మార్చ్ // 21 // జమ్మికుంట//కుమార్ యాదవ్.. జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో పీఎంకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకు నగదు బియ్యం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com