• May 2, 2025
  • 43 views
సింహాచలం ఘటన ప్రభుత్వ హత్యే: బొత్స

జనం న్యూస్ 02 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సింహాచలంలో గోడ కూలి భక్తులు మృతిచెందడం బాధాకరమని MLC బొత్స సత్యనారాయణ అన్నారు.గురువారం ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిన్న జరిగిన ఘటన పూర్తిగా ప్రభుత్వ హత్యగా పరిగణించాలన్నారు.…

  • May 2, 2025
  • 48 views
జమ్మికుంట లో సెయింట్ జోసెఫ్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో 100% ఉత్తీర్ణత.. అభినందించిన కరస్పాండెంట్ వై సునీల్ కుమార్, ప్రిన్సిపల్ వేణుగోపాల శర్మ,.. జనం న్యూస్ // మే // 2 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని బుధవారం…

  • May 2, 2025
  • 33 views
అత్యాచారం, మోసగించిన కేసులో నిందితుడికి జైలు శిక్ష, జరిమానా

జనం న్యూస్ 02 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణం మహిళా పోలీసు స్టేషనులో 2022 సంవత్సరంలో నమోదైన అత్యాచారం, నమ్మించిమోసగించిన కేసులో నిందితుడైన రాజాం మండలం పొగిరి గ్రామానికి చెందిన టంకాల శంకరరావుకు విజయనగరం 5వ…

  • May 2, 2025
  • 35 views
కార్మికవర్గాన్ని కార్పొరేట్లకు కట్టుబానిసలుగా చేసేందుకు మోడీ తెచ్చిన లేబర్ కోడ్ లు.

మోడీ తెచ్చిన లేబర్ కోడ్ లు రద్దు చేయకపోతే మరో చికాగో పోరాటం తప్పదు. విజయనగరం నగరంలో ఘనంగా 139 వ మేడే ఉత్సవాలు. 18 చోట్ల సిపిఐ, ఏఐటీయూసీ జెండాలు ఎగురవేయడం అనంతరం 3 చోట్ల ర్యాలీలు నిర్వహించడం జరిగింది.…

  • May 2, 2025
  • 35 views
అమరావతి బహిరంగ సభకు బయలుదేరు బస్సులకు జెండా ఊపి ప్రారంభిస్తున్న -నాగ జగదీష్

జనం న్యూస్ మే 2 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ ఈరోజు పామర్రు నియోజకవర్గం ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఆధ్వర్యంలో నియోజవర్గం పరిశీలకులు మాజీ శాసన మండల సభ్యులు, రాష్ట్ర కార్యనిర్వాక కార్యదర్శి,బుద్ధ నాగ జగదీశ్వరరావు అమరావతి శంకుస్థాపనకు భారీ…

  • May 2, 2025
  • 36 views
మృతుని కుటుంబాని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

జనం న్యూస్ మే 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని వాస్తవ్యులు, మాజీ ఎంపీటీసీ జమున సుమన్ సోదరుడు, బిఆర్ఎస్ పార్టీ క్రియాశీలక కార్యకర్త కీ.శే మారపల్లి నాగరాజు ఇటీవల గోడ కూలీ మరణించగా వారి…

  • May 2, 2025
  • 38 views
అఖిలభారత పద్మశాలి సంఘం సభ్యత నమోదు ప్రారంభం

జనం న్యూస్ మే 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘ సభ్యత నమోదు కార్యక్రమంమండల కేంద్రంలోని ఒకటో వార్డు బీసీ కాలనీ నుండి మొదలుపెట్టినట్టు మండల అధ్యక్షులు వంగరి సాంబయ్య…

  • May 1, 2025
  • 79 views
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు

ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు, బహిరంగసభలు నిషేధం నరసింహ ఐపిఎస్,ఎస్పీ సూర్యాపేట జిల్లా జనం న్యూస్ మే 02(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మే నెల 1వ తేది…

  • May 1, 2025
  • 83 views
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని కలిసి సంఘీభావాన్ని తెలియచేసిన – ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రీధర్

జనం న్యూస్,మే 02 ,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి విధి నిర్వహణలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జి. అన్న ప్రసన్న గోదావరిఖనిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో తనిఖీ నిర్వహించి అన్ రిజిస్టర్డ్ అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్…

  • May 1, 2025
  • 53 views
సిఐటియు సిపిఎం ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు

జనం న్యూస్ మే 02 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) కార్మికుల పోరాటాల ద్వారానే కార్మిక హక్కులను సాధించుకుంటారని పోరాటం చేయకుండా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాదని అందుకు కార్మికులు కర్షకులు కలిసి పోరాడాలని సిపిఎం పార్టీ మండల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com