• April 30, 2025
  • 75 views
పౌర హక్కులపై అవగాహన అవసరం

పౌర హక్కులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి పౌర హక్కులకు భంగం కలిగించొద్దు డిప్యూటీ తహసిల్దార్ సత్యనారాయణ జనం న్యూస్ మే 01 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన…

  • April 30, 2025
  • 133 views
రామగుండం పోలిస్ కమిషనరేట్మర్డర్ కేసు నిందుతుల అరెస్ట్

జనం న్యూస్, మే 01, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి తేది:28.04.2025 నాడు మద్యాహ్నం అందాద 2.30 గంటలకు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ నందు పిర్యాది భర్త అయిన/ మృతుడు/ పోలం కుమార్, తండ్రి పేరు: మల్లయ్య, కులం:యాదవ్, వయస్సు: 35 సంవత్సరాలు,…

  • April 30, 2025
  • 61 views
అడ బిడ్డలకు అండగా… విద్యాధర్

జనం న్యూస్, మే 1 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు కుమార్ జగదేవపూర్ : వివాహానికి మానవతా దృక్పథంతో పుస్తే మట్టెలు అందజేసి మానవత్వాన్ని చాటుకున్న వట్టిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యాధర్ బుధవారం మండలం లోని వట్టిపల్లి…

  • April 30, 2025
  • 84 views
నెల రోజులపాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు: సంగారెడ్డి జిల్లా యస్.పి. పరితోష్ పంకజ్ ఐపిఎస్

జనం న్యూస్. ఏప్రిల్ 30. సంగారెడ్డి జిల్లా. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్) సంగారెడ్డి జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు (మే 1వ తేది నుండి 31 వరకు) జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్-1861…

  • April 30, 2025
  • 100 views
గతంలో కంటే రోడ్డు ప్రమాదాల శాతాన్ని తగ్గించాలి

ప్రాపర్టీ సంబంధిత నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా జనం న్యూస్,మే 01, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి నెలవారి సమీక్షాలో భాగంగా రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీస్‌ అధికారులతో…

  • April 30, 2025
  • 225 views
పద ఫలితాలలో ములపోచరం ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రభంజనం

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ ఏప్రిల్ 30 : పదవ తరగతి పరీక్ష ఫలితాలలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూలపోచారం విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. నూరు శాతం సాధించిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు…

  • April 30, 2025
  • 97 views
యాసంగి పంట కొనుగోలు వేగవంతం చేయాలి….. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి

అత్యవసర పరిస్థితుల్లో గోదాములకు ధాన్యం తరలించాలి ధాన్యం కొనుగోలు పై జిల్లా కలెక్టర్ లు ప్రత్యేకంగా పర్యవేక్షించాలి తాలు,తరుగు పేరిట ఎటువంటి కోతలు పెట్టవద్దు ప్రభుత్వ పరిధిలో అత్యధికంగా రైస్ మిల్లులు మిల్లింగ్ చేసేలా చర్యలు ధాన్యం కొనుగోలు పై వీడియో…

  • April 30, 2025
  • 72 views
కే జి బి వి విద్యాలయం లో మొదటి స్థానంలో కీర్తన

జనం న్యూస్ ఏప్రిల్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని గోవిందా పురం గ్రామ శివారులో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం లో ఈ సంవత్సరం 10 తరగతి. విద్యార్థులు 31 బాలికలు పరీక్ష కు…

  • April 30, 2025
  • 35 views
విద్యార్థులు అధైర్య పడొద్దు పెంబర్తి వినయ్

జనం న్యూస్ ఏప్రిల్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని కొత్తగట్టు సింగారం గత నెల మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. కాగా దాదాపు 5…

  • April 30, 2025
  • 35 views
వాసవి కిట్టి మహిళచే సామూహిక కుంకుమ పూజ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి

జనం న్యూస్ ఏప్రిల్ 30 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) అక్షయ తృతీయ పండుగ సందర్భంగా శ్రీ వాసవి కిట్టి టీం మహిళలచే శక్తి స్వరూపిణి గ్రామదేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి సామూహిక కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అక్షయ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com