• January 25, 2025
  • 45 views
ఓటు పౌరులకి రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కు ……

18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందాలి…. ఓటు వేయటం పౌరులు బాధ్యతగా భావించాలి…… ప్రజాస్వామ్యం లో ప్రధాని నుండి వార్డు మెంబర్ వరకు ఎన్నుకునే అవకాశం పౌరులకి ఉంది…… 15 వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా…

  • January 25, 2025
  • 47 views
ఫిబ్ర‌వ‌రి 10న జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఇళ్ల స్థ‌లాల అర్జీల స‌మ‌ర్ప‌ర‌ణ‌

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 25 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- ఫిబ్ర‌వ‌రి 9న ఘ‌నంగా అమ‌ర‌జీవి బొంతా డానియేలు వ‌ర్ధంతి. సీపీఐ జిల్లా కార్య‌ద‌ర్శి మారుతీ వ‌ర‌ప్ర‌సాద్‌పై అనుచిత వ్యాఖ్యలతో నాగబైరు సుబ్బాయమ్మ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న…

  • January 25, 2025
  • 47 views
తప్పిపోయిన వ్యక్తి ఆచూకీ తెలపండి. హత్నూర ఎస్సై కే. శుభాష్

జనం న్యూస్. జనవరి 25. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్):- కామారెడ్డి జిల్లా బికునూరు మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన మల్లె నారాయణ తండ్రి శంకరయ్య వయసు 42 సంవత్సరాల గల వ్యక్తి గత మూడు సంవత్సరాల…

  • January 25, 2025
  • 42 views
రేపు విక్రయాలు జరిపితే కఠిన చర్యలుతీసుకుంటాం మున్సిపల్ కమిషనర్

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 25 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము గణతంత్ర దినోత్సవము సందర్భముగా అనగా ఆదివారము చిలకలూరిపేట పురపాలక సంఘం నందు జంతువధ, మాంస విక్రయము నిషేదించడమైనది.కావున మాంసము వ్యాపారస్థులు, చికెన్ స్టాల్స్…

  • January 25, 2025
  • 43 views
ఏన్కూరు హైస్కూల్ లో ఓటర్ల దినోత్సవం

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జనవరి :25-01-2025:- ఏన్కూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఓటు ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ప్రార్థన సమయంలో ఓటరు…

  • January 25, 2025
  • 54 views
ఏన్కూర్ జడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు తల్లిదండ్రుల సమావేశం

ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం జనం న్యూస్ రిపోర్టర్ ఠాగూర్ జనవరి 25 :- మండల పరిధిలోని జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో తల్లిదండ్రులు సమావేశం నిర్వహించరు.ఈ సమావేశంలో ప్రధాన ఉపాధ్యాయులు కే సైదయ్య మాట్లాడుతూ పాఠశాలకు రాని విద్యార్థులు అందరూ పాఠశాలకు వచ్చేలా…

  • January 25, 2025
  • 41 views
కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

నూతన మున్సిపల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి జనం న్యూస్ జనవరి 26 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్:- కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపుతానని కోదాడ ఎమ్మెల్యే…

  • January 25, 2025
  • 52 views
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

జనం న్యూస్ జనవరి 25 మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం, చండూరు గ్రామానికి చెందిన 1999 -2000 బ్యాచ్ కి సంబంధించిన విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు శనివారం రోజు ఉదయం 10 గంటలకు చాముండేశ్వరి ఫంక్షన్…

  • January 25, 2025
  • 38 views
వీధి కుక్కల దాడిలో మేక పిల్ల మృతి…

జనం న్యూస్- జనవరి 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నందికొండ మున్సిపాలిటీ స్థానిక హిల్ కాలనీ లో వీధి కుక్కలు దాడిచేయడంతో మేకల యాజమాని వెంకన్న కు చెందిన ఒక 12 కిలోల మేకపిల్ల మృతి చెందింది. దీనితో తనకు…

  • January 25, 2025
  • 43 views
జాతీయ జెండా గురించి అద్భుతంగా వ్రాసిన తాటి కిషన్

జనం న్యూస్ జనవరి 25( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ):- సిద్దిపేట జిల్లా గజ్వేల్ గనతంత్ర దినోత్సవం సందర్బంగా గజ్వేల్ కు చెందిన ప్రముఖ కవి తాటి కిషన్ గారు జాతీయ జెండా గురించి అద్భుతంగా వ్రాసి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com