జనం న్యూస్, ఆగస్టు 14 ముమ్మిడివరం ప్రతినిధి ప్రధాని మోడీ పిలుపు మేరకు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆదేశాల మేరకు, ఐ పోలవరం మండలం అధ్యక్షులు సఖి రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీ కొత్తపల్లి గ్రామంలో…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు మండలం లోని శ్రీ అన్నమాచార్య అకాడమీ హై స్కూల్ నందు ముందస్తు శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుండి చిన్న పిల్లలకు వారి తల్లిదండ్రులు శ్రీ కృష్ణుడు మరియు…
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు,నందలూరు మండలంలోని నందలూరు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు బుధవారం,హర్ గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర సమర యోధుడు ,జవాన్ దారా రత్నమయ్యను బుధవారం ఎంపీడీవో రాధాకృష్ణన్,డిప్యూటీ…
జనం న్యూస్ ఆగస్టు 14 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ జగన్ రెడ్డికి 30 సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యం జ్ఞాపకం వచ్చి ప్రజలు ఎన్నికల్లో స్వేచ్ఛగా పులివెందులలో ఓట్లు వేసుకుంటే జగన్ రెడ్డిలో భయం మొదలైందని, తన అహంకార సామ్రాజ్యం కుప్పు…
జనం న్యూస్ 14 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసు స్టేషను పరిధిలో నమోదైన గంజాయి కేసులో నిందితుడిగా అరెస్టు కాబడిన గంజాయి వ్యాపారి అయిన ఒడిస్సా రాష్ట్రం, కోరాపుట్ జిల్లా, పంత్లున్గా పంచాయత్,…
జనం న్యూస్ 14 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా ఎస్.కోట పోలీసు స్టేషను పరిధిలో నమోదైన గంజాయి కేసులో నిందితుడిగా అరెస్టు కాబడిన గంజాయి వ్యాపారి అయిన ఒడిస్సా రాష్ట్రం, కోరాపుట్ జిల్లా, పంత్లున్గా పంచాయత్,…
జనం న్యూస్ 14 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ర్యాగింగ్కు పాల్పడి భవిష్యత్ను పాడు చేసుకోవద్దని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కృష్ణ ప్రసాద్ సూచించారు. ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు బుధవారం అవగాహన కల్పించారు.ర్యాగింగ్ చేసినా,…
జనం న్యూస్ 14 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మెంటాడ, అనంతగిరి మండలం బూరిగ నుండి మెంటాడ మండలం వానిజ వరకు 2.5 కోట్లతో ఎనిమిది కిలోమీటర్ల తారు రోడ్డు పనులు ముగించికుని తిరిగి ప్రయాణం అవ్వటానికి సిద్ధపడుతూ…
జనం న్యూస్ ఆగస్టు 14 ముమ్మిడివరం ప్రతినిధి ఆక్వా ఫెడరేషన్ సలహాదారుడు త్సవటపల్లి నాగభూషణం సిండికేట్ వ్యవస్థను రూపిమాపితేనే ఆక్వారంగం బతుకుతుంది ప్రభుత్వం చొరవచూపి పరిష్కరించాలని డిమాండ్ పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లిపోతున్న ఆక్వా రంగాన్ని ప్రభుత్వం ఆదుకోకుంటే ఆక్వారైతులు పూర్తిగా నష్టాల…
డోంగ్లి ఆగస్టు 13 జనం న్యూస్ అధ్యక్షునిగా డి. మారుతి రావ్(ఆంధ్రప్రభ రిపోటర్) ఏకగ్రీవంగా ఎన్నిక డోంగ్లి మండల ప్రెస్ క్లబ్ నూతన కమిటీని బుధవారం మండల రిపోటర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా డి. మారోతి, ఉపాధ్యక్షులు బషీర్, జనరల్ సెక్రటరీగా…