• April 26, 2025
  • 41 views
నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు అందజేయాలి: కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్

బిచ్కుంద ఏప్రిల్ 26 జనం న్యూస్ : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ అధికారులకు ఆదేశించారు. అధికారులు పకడ్బందీగా ఇందిరమ్మ ఇండ్ల సర్వే నిర్వహించాలన్నారు. అనంతరం బిచ్కుంద మండల…

  • April 26, 2025
  • 39 views
వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ

జనం న్యూస్ // ఏప్రిల్ // 26 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ) జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య…

  • April 26, 2025
  • 54 views
భూ భారతి చట్టం, రైతులకు చుట్టం.

భారతి చట్టం 2025 అవగాహన సదస్సు. జనం న్యూస్, ఏప్రియల్ 27, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలంలోని, రైతు వేదికలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్, వల్లూరు…

  • April 26, 2025
  • 31 views
ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జిలతో నిరసన

జనం న్యూస్ 26 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక : జమ్ము కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడిని భారతీయ శ్రామిక సంఘం నాయకులు ఖండించారు.ఈ సందర్బంగా BMS జిల్లా అధ్యక్షుడు నల్ల అప్పలరాజు ఆధ్వర్యంలో విజయనగరంలోని కోట…

  • April 26, 2025
  • 50 views
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్

జనం న్యూస్ ఏప్రిల్ 26(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్మునగాల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆసుపత్రి పరిసరాలు, గదులు, హాస్పిటల్ లో…

  • April 25, 2025
  • 50 views
100 సభలు పెట్టిన 10 ఏండ్లు మాదే అధికారం

దళితులను అన్ని విధాలుగా మోసం చేసిన బిఆర్ఎస్ చరిత్రలో నిలిచిపోతుంది.. దళిత ముఖ్యమంత్రి హామీ నేరెళ్ల ఘటన ఇంకా దళితులు మరిచిపోలే.. బిఆర్ఎస్ ను ఇక నమ్మే పరిస్థితిలో లేదు ప్రజానీకం.. అభివృద్ధి,సంక్షేమ పథకాల అమలును చూసి జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీపై…

  • April 25, 2025
  • 40 views
నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ఇంటి నిర్మాణ ప్రతి దశలో ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రీన్ ఛానల్ ద్వారా నిధుల విడుదల 4 విడత లలో ఇందిరమ్మ ఇండ్లకు నిధుల విడుదల కాల్వ శ్రీరాంపూర్ మండలం లోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మోడల్…

  • April 25, 2025
  • 42 views
నందలూరు కోర్టు నందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి నరసింహులు ఆధ్యర్యం లో జడ్జిల కు సన్మానం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు నందు నందలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి నరసింహులు అధ్యక్షతన ఇన్చార్జ్ జడ్జిగా ఉన్నటువంటి జూనియర్ సివిల్ జడ్జ్ నందిని ధర్మవరం కి బదిలీ అయిన సందర్భంగా…

  • April 25, 2025
  • 41 views
ధరణి వద్దు భూ భారతి ముద్దు

జనం న్యూస్ ఏప్రిల్ 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజవర్గం కౌటాల మండల కేంద్రాలలోని రైతు వేదికలలో జరిగిన నూతన భూ భారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ…

  • April 25, 2025
  • 40 views
ఘనంగా విష్ణు పాఠశాల వార్షికోత్సవ వేడుకలు

జనం న్యూస్. ఏప్రిల్ 25. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్.(అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మున్సిపల్ పట్టణ సమీపంలోని. బి.వి.ఆర్ ఐటి విష్ణు పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా. అడిషనల్ ఎస్పీ ఎస్. మహేందర్ మెదక్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com