దౌల్తాబాద్ మండల కేంద్రంలో మండల పార్టీ బిజెపి అధ్యక్షురాలు ఆధ్వర్యంలో సమావేశం
(జనం న్యూస్ ఏప్రిల్ 25) దౌల్తాబాద్ మండల కేంద్రంలోమండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నూతన మండల కార్యవర్గ సమావేశం జరిగింది ముఖ్యఅతిథిగా ప్రబారి చిలుక మర్రి గోవిందు గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు…
అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ
జనం న్యూస్, ఏప్రిల్ 26, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి : రామగిరి మండలం నవాబ్ పేటకు చెందిన మల్లోజి మల్లారెడ్డి భార్యకు ఇటీవల అనారోగ్యం కారణంగా కరీంనగర్ హాస్పిటల్ లో చికిత్స పొందడం జరిగింది రాష్ట్ర ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీధర్…
ప్రపంచ మలేరియా దినోత్సవం – అవగాహాన ర్యాలిని ప్రారంబించిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి
జనం న్యూస్, ఏప్రిల్ 26, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి : తేదిః 25-04-2025 నాడు పెద్దపల్లి జిల్లా యందు ప్రపంచ మలేరియా దినోత్సవములో బాగంగా మలేరియా అవగాహాన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని డాక్టర్ జి. అన్నా ప్రసన్న కుమారి. జిల్లా…
భూ భారతి చట్టం రైతులకి వరం
వారసత్వ భూముల పట్టా మార్పిడికి క్షేత్ర స్థాయి విచారణ…. జనం న్యూస్ ఏప్రిల్ 25 నడిగూడెం భూ సమస్య ల పరిష్కారం కొరకు రైతులకి ప్రభుత్వమే ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.…
పూర్వ విద్యార్థులు వాటర్ ఫురిఫైడ్ అందజేత
జనం న్యూస్ 26ఏప్రిల్ పెగడపల్లి ప్రతినిధిజగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని జిల్లా పరిషద్ సెకండరీ పాఠశాలలో కి పూర్వ విద్యార్థి స్వర్గం అనిల్ తమ పాఠశాల పై మక్కువతో అడగగానే వాటర్ ఫురిఫైడ్ సుమారు 30,000 విలువగల మిషను ను…
రామకోటి రామరాజు భక్తి అమోఘం అని సన్మానించి భద్రాచల 100కిలోల తలంబ్రాలు స్వాగతం పలికినఅడిషనల్ సివిల్ జడ్జి ప్రియాంక
జనం న్యూస్, ఏప్రిల్ 26 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )భద్రాచల రామయ్య కల్యానానికి శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వారు 250కిలోల గోటి తలంబ్రాలు అందించి భక్తిని చాటుకున్న రామకోటి రామరాజుకు తిరిగి 100కిలోల ముత్యాల…
బి ఆర్ ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయండి
.భారీ సంఖ్యలో తరలిరావాలని రాజా రమేష్ జనం న్యూస్ 25 భీమారం మండల ప్రతినిధి కాసిపేటరవి భీమారం మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ రజతోత్సవ గోడ ప్రతులను విడుదల చేయడం జరిగింది. ఈనెల27 ఆదివారం రోజున వరంగల్ లోని…
కాశ్మీర్ లొ ఉగ్రవాదుల దాడినీ ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేసిన ముస్లిం మైనారిటీ సభ్యులు
జనం న్యూస్- ఏప్రిల్ 25- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండించిన మజీద్ కమిటీ సభ్యులు మరియు ముస్లిం మైనారిటీ సభ్యులు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో…
ప్రపంచ మలేరియా దినోత్సవం ర్యాలీ లో పాల్గొన్న ఎమ్మెల్యే డా,,తెల్లం వెంకట్రావు
ఏప్రిల్ 25 జనంన్యూస్ వెంకటాపురం మండలం ప్రతినిధి బట్టా శ్రీనివాసరావు : ములుగు జిల్లా వాజేడు మండలంలో శుక్రవారం భద్రాచలం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే వాజేడు మండలం కేంద్రంలో పేరూరు మరియు వాజేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు డాక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో…
ఎమ్మెల్యే కోవ లక్ష్మిని కలిసిన జైనూర్ అంబేద్కర్ సంఘం నాయకులు
జనం న్యూస్ 25.ఎప్రిల్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. జైనురు అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాంబ్లె బాబాసాహెబ్ ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు శుక్రవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ…