కలెక్టర్ ఆదేశాల మేరకు ఆకస్మితక తనిఖీ
(జనం న్యూస్ 25 జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండల కేంద్రంలోని శుక్రవారం రోజున వ్యవసాయ అధికారి అత్తే సుధాకర్ ,మండల తాసిల్దార్ సదానందం , మరియు ఎస్ఐ,కే, శ్వేత మండల టాస్క్ఫోర్స్ టీం గా…
తులసీదాసు జయంతి
జనం న్యూస్ జూలై 25 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం బాణాపురం గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో తులసీదాస్ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముందుగా దీప ప్రజ్వలన చేసి…
మురికిపూడి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 25 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ ద్వారా సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా…
మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో చలో వేములవాడ
జనం న్యూస్ జూలై 25 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి సర్దార్ పుట్టాం పురుషోత్తంరావు పటేల్, రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్రం నలుమూలల నుండి కుల బాంధవులు హైదరాబాదు నుండి శుక్రవారం ఉదయం బయలుదేరి వేములవాడకు మధ్యాహ్నం చేరుకొని కుల బాంధవులు అందరూ…
చెయ్యరు పంచాయతీ పరిధిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం
జనం న్యూస్ జూలై 24 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల ప్రకారం సపరిపాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా కాట్రేనికోన మండలం చెయ్యేరు, తదితర ప్రాంతాలలో పలు కుటుంబాలను కలిసిన శాసన…
మహిళలకు మరియు పిల్లలకు అండగా భరోసా కేంద్రం..
జనంన్యూస్. 25.నిజామాబాదు. బాధిత మహిళలకు మరియు పిల్లలకు సహయం మెరుగైన సేవలు అందిస్తూ భరోసా కేంద్రం అండగా నిలుస్తుంది. ఇందులో భాగంగా నేడు నిజామాబాద్ పోలీస్ కార్యాలయం యందు భరోసా కేంద్రంలో నమోదైన పోక్సో మరియు రేప్ కేసులలో ఏడు మంది…
స్ధానిక ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థులు
గెలుపు కోసం ప్రతి కార్యకర్త కష్టపడాలి. జనం న్యూస్,జూలై25,జూలూరుపాడు: స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు తప్పనిసరిగా పోటీ చెయ్యాలని విషయంపై మండలం పరిధిలోని పడమట నర్సాపురం గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు భూక్యా రమేష్ ఆధ్వర్యంలో త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల…
గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యం..!
జనంన్యూస్. 25.సిరికొండ. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రం లోని మైలారం. ఈరోజు ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో . గ్రామ శివారులోని ఆయిల కుంట ఒడ్డు పక్కన చెట్ల పొదలలో అనుమానాస్పద స్థితిలో గుర్తు తెలియని మగ…
కలెక్టర్ ఆదేశాల మేరకు ఆకస్మతిగతానికి
(జనం న్యూస్ 25 జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి ) భీమారం మండల కేంద్రంలోని శుక్రవారం రోజున వ్యవసాయ అధికారి అత్తే సుధాకర్ ,మండల తాసిల్దార్ సదానందం , మరియు ఎస్ఐ,కే, శ్వేత మండల టాస్క్ఫోర్స్ టీం గా…
డిగ్రీ ప్రవేశాల కోసం చివరి విడతగా దోస్త్ స్పెషల్ ఫేస్ షెడ్యూల్ విడుదల
జనం న్యూస్ ; 25 జులై శుక్రవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; తెలంగాణ రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ పొందేందుకు రూపొందించిన దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) చివరి విడుతగా స్పెషల్ ఫేస్ నోటిఫికేషన్ ను ఉన్నత…