మంచన్ పల్లి అంగన్ వాడి సెంటర్ లో పోషణ పక్వాడ కార్యక్రమం
జనం న్యూస్ 19 ఏప్రిల్ ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ ) వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మంచన్ పల్లి అంగన్ వాడి 1 సెంటర్ లో పోషణ పక్వాడ కార్యక్రమం చేయడం జరిగింది. గర్భిణి స్త్రీలు, బాలింతలు తీసుకోవలసిన పోషకాహారం…
కొక్కిరేణి గ్రామంలో బడిబాట కార్యక్రమం
జనం న్యూస్ ఏప్రిల్ 20(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీ మునగాల మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో హై స్కూల్ మరియు ప్రాథమిక పాఠశాలల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. గ్రామంలో ప్రైవేటు పాఠశాలలో చదువుకునే విద్యార్థిని,విద్యార్థుల ఇంటికి వెళ్లి,…
ఆత్మీయ సన్మాన సభ
ఐ ఎన్ టి యు సి ఫెడరేషన్ నూతన అధ్యక్షుడు శ్రీనివాస్ కి ఘన సన్మా నం.. జనం న్యూస్ // ఏప్రిల్ // 19 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. కరీంనగర్ జిల్లా ఐ ఎన్ టి యు…
మద్నూర్ కల్తీ కల్లు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం…
మద్నూర్ ఏప్రిల్ 19 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో శనివారం రోజు ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో ప్రజలలో “కల్తీ కల్లు, నివారణపై డ్రగ్స్, గంజాయి వాడటం…
పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు భాగస్వా ములు కావాలి.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నాగిరెడ్డిపల్లి లో పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని నందలూరు మండలం సర్పంచుల సంఘం అధ్యక్షులు నాగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ అన్నారు. శనివారం నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ లో…
అంగన్వాడీ కేంద్రంలో అవగాహన సదస్సు..!
జనంన్యూస్. 19. నిజామాబాదు. ప్రతినిధి. ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల..నిజామాబాద్.. కేంద్రం ఆయుష్ –ఐసీడీఎస్.. ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రం లో అవగాహన సదస్సు నిర్వహించమని జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ గంగా దాస్ తెలిపారు. డాక్టర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు రక్త…
భూ భారతితో రైతు భూములకు పూర్తి భరోసా
అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి.. జనం న్యూస్ // ఏప్రిల్ // 19 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. రైతుల భూములకు భరోసా కల్పించే చట్టం భూభారతి చట్టమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. రాష్ట్ర…
కందర్ పల్లి అంగన్వాడి కేంద్రంలో పోషణ్ పక్వాడ్ కార్యక్రమం
బిచ్కుంద ఏప్రిల్ 19 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కందర్ పల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్వాడ్ కార్యక్రమం అంగన్వాడి టీచర్ విజయలక్ష్మి నిర్వహించడం జరిగింది, పోషన్…
కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి
*మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్*జనం న్యూస్ 2025 ఏప్రిల్ 19 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్)మెదక్ మండలం రాజిపల్లికొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావుకొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని మెదక్…
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
బిచ్కుంద ఏప్రిల్ 19 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రం లోని శ్రీ సద్గురు బండయప్ప పంక్షన్ హల్ లో గడ్డం మారుతీ కుమారుడు అనిల్ వివాహ వేడుకలో పాల్గొని…