• April 18, 2025
  • 39 views
సీసీ రోడ్డు” పనులు ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు…

బిచ్కుంద ఏప్రిల్ 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సహకారంతో సీసీ 13వ వార్డులో సీసీ రోడ్ నిర్మాణం కొరకు రూ .10 లక్షల NREGS నిధులతో సీసీ రోడ్డు పనులను కాంగ్రెస్…

  • April 18, 2025
  • 44 views
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ తప్పదు – ఎస్పీ నరసింహ

జనం న్యూస్ ఏప్రిల్ 19(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) నకిలీ విత్తనాలు సరఫరా జరిగి రైతులు నష్టపోక ముందే అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి,నకిలీ విత్తనాలు గుర్తించి సీజ్ చేయాలి, నకిలీ విత్తనాల వల్ల జిల్లాలో ఒక్క రైతు కూడా…

  • April 18, 2025
  • 37 views
పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగను శాలువతో సత్కరించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్

జనం న్యూస్ // ఏప్రిల్ // 18 // కుమార్ యాదవ్ // జమ్మికుంట).. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్…

  • April 18, 2025
  • 35 views
సబ్ డివిజన్ పరిధిలో బ్లాక్ స్పాట్ ప్రదేశాలు గుర్తింపు..రివ్యూ మీటింగ్లో ఏసిపి శ్రీనివాస్ జి..

డి బి ఎల్ వారు రోడ్డు నిర్మాణంలో జాగ్రత్తలు వహించాలి.. జనం న్యూస్ // ఏప్రిల్ // 18 // కుమార్ యాదవ్ // జమ్మికుంట) రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హుజరాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి ఆదేశించారు.…

  • April 18, 2025
  • 36 views
పోలీస్ అధికారులను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఆలయ కమిటీ చైర్మన్ ఇంగిలే రామారావు

జనం న్యూస్ // ఏప్రిల్ // 18 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. అపర భద్రాద్రిగా పేరుపొందిన ఇల్లంతకుంట లోని శ్రీ సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలను…

  • April 18, 2025
  • 35 views
నడిగూడెంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన

జనం న్యూస్ ఏప్రిల్ 18(నడిగూడెం) మోదీ ప్రభుత్వం అధికార బలంతో కాంగ్రెస్ అగ్ర నాయకులను కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తుందని యూత్ కాంగ్రెస్ నడిగూడెం మండల అధ్యక్షుడు గుండు మహేందర్ గౌడ్ ఆరోపించారు. శుక్రవారం కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ లో నేషనల్…

  • April 18, 2025
  • 42 views
మలేగాం సావిత్రిబాయి పాడే మోసిన మాజీ ఎమ్మెల్యే షిండే…

బిచ్కుంద ఏప్రిల్ 18 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజవర్గం బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన మలేగాం సావిత్రి బాయి అనారోగ్యంతో మరణించారు ఈ విషయము తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే శుక్రవారం నాడు సావిత్రిబాయి అంతిమయాత్రలో పాల్గొని…

  • April 18, 2025
  • 37 views
ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభించిన మార్కెట్ చైర్మన్

జనం న్యూస్ ఏప్రిల్(18) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలం గోరంట్ల గ్రామంలో శుక్రవారం నాడు తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ నాగం జయసుధ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినారు. ఈ సందర్భంగా చైర్మన్…

  • April 18, 2025
  • 40 views
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ తప్పదు

విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి గుర్తింపు పొందిన కంపెనీ ప్యాకింగ్, లేబుల్ తనిఖీ చేసుకోవాలి విడి విత్తనాలతో అధిక ప్రమాదం గ్రామాల్లోకి వచ్చి విడి విత్తనాలు అమ్మే వ్యాపారులను, మద్యవర్తులను నమ్మవద్దు. – గుర్తింపు పొందిన విత్తన దుకాణాలు,…

  • April 18, 2025
  • 35 views
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ తప్పదు

విత్తనాల కొనుగోలు విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి గుర్తింపు పొందిన కంపెనీ ప్యాకింగ్, లేబుల్ తనిఖీ చేసుకోవాలి విడి విత్తనాలతో అధిక ప్రమాదం గ్రామాల్లోకి వచ్చి విడి విత్తనాలు అమ్మే వ్యాపారులను, మద్యవర్తులను నమ్మవద్దు. గుర్తింపు పొందిన విత్తన దుకాణాలు, వ్యాపారుల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com