• April 17, 2025
  • 55 views
భూ భారతి చట్టం పై విస్తృత ప్రచారం.జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెండింగ్ లో ఉన్న సాదా బైనమా దరఖాస్తులకు మోక్షం ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారి ఏర్పాటుకు చర్యలు మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక భూ భారతి చట్టంలో రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఏర్పాటు…

  • April 17, 2025
  • 41 views
జనం మరవని నాయకుడు మన కుందురు నాగార్జున రెడ్డి.

మార్కాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, గిద్దలూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త. ఏపీ స్టేట్ బ్యూరో, ఏప్రిల్ 17, (జనం న్యూస్): మార్కాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, గిద్దలూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కుందూరు నాగార్జున రెడ్డిని…

  • April 17, 2025
  • 37 views
హైదరాబాద్ నుంచి భారత్ గౌరవ ట్రైన్ యాత్ర సమ్మర్ స్పెషల్ ప్యాకేజ్….. జనరల్ మేనేజర్ టూరిజం డి.ఎస్.జి.పి కిషోర్

జనం న్యూస్, ఏప్రిల్ 18, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి హైదరాబాద్ నుంచి భారత్ గౌరవ ట్రైన్ యాత్ర సమ్మర్ స్పెషల్ ప్యాకేజ్ అందుబాటులో ఉన్నాయని జనరల్ మేనేజర్ టూరిజం డి.ఎస్.జి.పి కిషోర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత రైల్వే క్యాటరింగ్…

  • April 17, 2025
  • 42 views
చైతన్య జ్యోతి జిల్లా సమాఖ్య నూతన పాలకవర్గం సభ్యుల నియామకం పూర్తి….. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.కాళిందిని

జనం న్యూస్ , ఏప్రిల్ 18, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి చైతన్య జ్యోతి జిల్లా సమాఖ్య నూతన పాలకవర్గం సభ్యుల నియామకం పూర్తయిందని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.కాళిందిని తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా గ్రామీణ అభివృద్ధి…

  • April 17, 2025
  • 47 views
మంచన్ పల్లి అంగన్ వాడి సెంటర్ లో పోషణ పక్వాడ కార్యక్రమం

జనం న్యూస్ 17 ఏప్రిల్ ( వికారాబాద్ జిల్లా రిపోర్టర్ ) వికారాబాద్ జిల్లా పూడూర్ మండలం మంచన్ పల్లి అంగన్ వాడి రెండవ సెంటర్ లో పోషణ పక్వాడ కార్యక్రమం చేయడం జరిగింది. గర్భిణి స్త్రీలు, బాలింతలు తీసుకోవలసిన పోషకాహారం…

  • April 17, 2025
  • 40 views
కౌన్సిలర్ సతీష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా .

జనం న్యూస్ ఏప్రిల్ 17 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి సోమదేవరపాలెం కు చెందిన తొమ్మిదవ వార్డు కౌన్సిలర్ అడబాల సతీష్ కుమార్ పుట్టినరోజు వేడుకలు ఈరోజు ముమ్మడివరం బల్లగేటు సెంటర్లో ఉన్న అన్న క్యాంటీన్లో…

  • April 17, 2025
  • 37 views
వేసవికాలం పిల్లలు జాగ్రత్త?

జనం న్యూస్17ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారంమండల కేంద్రంలోని గురువారం రోజున ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ,మీ పిల్లలకు ఒంటి పూట బడులు కావటంతో వేసవి సెలవులలో వస్తున్న సందర్బంగాతల్లి తండ్రుల అనుమతి లేనిది బావులలో. చెరువు…

  • April 17, 2025
  • 51 views
శ్రీవాణి స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే.

జనం న్యూస్;17 ఏప్రిల్ గురువారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;సిద్దిపేట పట్టణం భారత్ నగర్ లోనీ శ్రీవాణి స్కూల్లో యూకేజీ విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.ఈ కార్యక్రమాలో పిల్లలు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ సందర్భంగా…

  • April 17, 2025
  • 36 views
వేసవికాలం పిల్లలు జాగ్రత్త?

జనం న్యూస్17ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారంమండల కేంద్రంలోని గురువారం రోజున ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ ,మీ పిల్లలకు ఒంటి పూట బడులు కావటంతో వేసవి సెలవులలో వస్తున్న సందర్బంగాతల్లి తండ్రుల అనుమతి లేనిది బావులలో. చెరువు…

  • April 17, 2025
  • 39 views
భక్తుల పట్ల గురు స్వాముల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్న ఆలయ కార్యదర్శి జయేందర్

అయ్యప్ప ఆలయ కార్యదర్శి జయంధర్ తన పద్దతి మార్చుకోవాలి.. అయ్యప్ప గురు స్వాములు అయిత విజయ్ కుమార్.. జనం న్యూస్ // ఏప్రిల్ // 17 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. జమ్మికుంట అయ్యప్పస్వామి దేవాలయం అధ్యక్షునిగా తనకు తాను…

Social Media Auto Publish Powered By : XYZScripts.com