మంచినీళ్లు అడిగితే, పత్రికా విలేకరిని అవమానించిన, పంచాయతీ సెక్రెటరీ.
జనం న్యూస్, 26 మార్చి, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా. ( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి చింతల గట్టు నర్సిములు ) సంగారెడ్డి జిల్లా, ఝరాసంగం మండలంలోని కోలూరు గ్రామానికి, గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా…
సీసీ రోడ్డు” పనులు ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు…
బిచ్కుంద మార్చ్ 26 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శివ సాయి కాలనీలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సహకారంతో సీసీ రోడ్ నిర్మాణం కొరకు రూ .15 లక్షల NREGS నిధులతో సీసీ రోడ్డు పనులను బుధవారం…
హత్నూర ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు! తాజా మాజీ సర్పంచ్ వీరస్వామి గౌడ్
జనం న్యూస్. మార్చి 25. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) ముస్లిం మైనారిటీ సోదరులు అత్యంత పవిత్రంగా భక్తిశ్రద్ధలతో పాటించే రంజాన్ ఉపవాస దీక్షలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయని. మత సమరస్యానికి ప్రతీక పవిత్ర రంజాన్ పండుగఅని హత్నూర…
ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించిన 1 టౌన్ పోలీసులు
జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక శాంతినగర్లో 1 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో సమాజంలో జరుగుతున్న ఆర్థిక మోసాలు, బెట్టింగ్ యాప్లు, ఫోక్సో కేసులు, ట్రాఫిక్పై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ… సైబర్…
అప్రమత్తమైన ఆర్టీసీ డ్రైవర్… తప్పిన ప్రమాదం
జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం-విశాఖ రోడ్డులో మంగళవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. మద్యంమత్తులో ఓ టిప్పర్ డ్రైవర్ హల్చల్ చేశాడు. లెండి కాలేజీ సమీపంలో పెట్రోల్ బంక్ వద్ద ర్యాష్ డ్రైవింగ్…
విజయనగరం సమగ్ర అభివృద్ధికి ఏప్రిల్ 5న సెమినార్
జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విద్యల నగరంగా పేరుపొందిన విజయనగరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు రెడ్డి శంకరరావు అన్నారు. ఎల్.బి.జి భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో…
డ్రోన్స్ తో పేకాట, కోడి పందాల స్థావరాలపై రైడ్ నిర్వహించిన పోలీసులు
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 25 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పట్టణం హుకుంపేట శివార్లలో పేకాట ఆడుతున్న వారిపైన, పూసపాటిరేగ మండలం వెంపడాం గ్రామ శివార్లలో కోడి పందాలు ఆడుతున్న…
గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోటే సాధ్యం..
20 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం భూమి పూజమండల పార్టీ అధ్యక్షులు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డ జనం న్యూస్ 25 మార్చి 2025 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎలిగేటి ఇంద్రసేనారెడ్డి…
హత్నూర ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు. తాజా మాజీ సర్పంచ్ వీరస్వామి గౌడ్
జనం న్యూస్. మార్చి 25. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)ముస్లిం మైనారిటీ సోదరులు అత్యంత పవిత్రంగా భక్తిశ్రద్ధలతో పాటించే రంజాన్ ఉపవాస దీక్షలు దిగ్విజయంగా కొనసాగుతున్నాయని. మత సమరస్యానికి ప్రతీక పవిత్ర రంజాన్ పండుగ అని హత్నూర…
నందలూరు RS టూ రాజంపేట RS బస్ పునరుద్ధరించాలి.
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా;నందలూరు మండలంలోని పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకి బస్సు సౌకర్యం సరైన సమయపాలన లేదని, దీన్ని వల్ల అసుపత్రులకు వచ్చే రోగులు,పల్లెల నుంచి నందలూరులో చదువు కోసం వచ్చే విద్యార్థులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మంగళవారం…