• April 17, 2025
  • 44 views
వంట గ్యాస్‌పై మహిళలు మెలుకవులు పాటించాలిఅగ్నిమాపక ఆధికారి పీఆర్‌. రెడ్డి

జనం న్యూస్ ఏప్రిల్17 కోటబొమ్మాళి మనడలం : వంట గ్యాస్‌ ప్రమాధాలు పై మహిళలు మెలుకవులు తెలుసుకోవాలని స్థానిక అగ్నిమాపక ఆధికారి పీఆర్‌. రెడ్డి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా బుధవారం కోటబొమ్మాళి పంచాయతీ చిన్నపొందరవీధిలో మహిళలకు అగ్నిమాపక సిబ్బంది వంటగ్యాస్‌కు…

  • April 17, 2025
  • 45 views
స్మార్ట్‌ టీవీ, రెండు ల్యాప్‌టాప్‌లను పాఠశాలకు అందజేత

జనం న్యూస్ ఏప్రిల్17 కోటబొమ్మాళి మనడలం: కోటబొమ్మాళి జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో సాంఫీుక శాస్త్ర ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న పి. అరుణకుమారి బుధవారం ఒక స్మార్ట్‌ టీవీ, రెండు ల్యాప్‌టాప్‌లను పాఠశాల పధానోపాధ్యాయుడు డి. గోవిందరావుకు అందజేశారు. ఉత్తరాంధ్ర యూనిట్‌గా…

  • April 17, 2025
  • 31 views
కూటమి ప్రభుత్వంతోనే గ్రానైట్‌ పరిశ్రమ అభివృద్ది

జనం న్యూస్ ఏప్రిల్17 కోటబొమ్మాళి మనడలం:కూటమి ప్రభుత్వంతోనే గ్రానైట్‌ పరిశ్రమ అభివృద్ది చెందనుందని ఆ పరిశ్రమల సంఘం ప్రతినిధులు, నిమ్మాడ సర్పంచ్‌ కింజరాపు సురేష్‌, దుర్గా గ్రానైట్స్‌ యజమాని చౌదరి, గోపి తదితరులు అన్నారు. బుధవారం మండలం నిమ్మాడ కూడలిలో ముఖ్యమంత్రి…

  • April 16, 2025
  • 46 views
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలిజనం

న్యూస్ ఏప్రిల్ 17 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ నందు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి. రాంబాబు అన్నారు. బుధవారం మునగాల మండలం కేంద్రంలోని ఎస్సి బాలికల హాస్టల్ ను…

  • April 16, 2025
  • 39 views
రోడ్లపై బ్లాక్ స్పాట్ లను గుర్తించేందుకు వివిధ శాఖలు సంయుక్తంగా పరిశీలించాలి

భద్రత ఏర్పాట్లు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ జనం న్యూస్ ఏప్రిల్ 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సూర్యాపేట జిల్లాలోని రోడ్లపై బ్లాక్ స్పాట్లను గుర్తించేందుకు రెవిన్యూ, పోలీస్, ఆర్ &…

  • April 16, 2025
  • 43 views
షీ టీం ఆధ్వర్యంలో కొత్త చట్టాల పైన అవగాహన సదస్సు

జనం న్యూస్ ఏప్రిల్ 16 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాస రావు ఐపీఎస్ ఆదేశాల మేరకు శ్రీ ప్రభాకర్ రావు అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణ లో కాగజ్నగర్ టౌన్ జిల్లా ప్రజా పరిషత్తు…

  • April 16, 2025
  • 38 views
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు

జనం న్యూస్ ఏప్రిల్ 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం సేకరణకు సంబంధించిన పూర్తి వివరాలను రిజిష్టర్ లో నమోదు చేయాలని రైతుల నుంచి ధాన్యం సేకరించిన వెంటనే వారికి తప్పనిసరిగా రసీదులు అందించాలని…

  • April 16, 2025
  • 38 views
మెడికల్ ఏజెన్సీ ప్రారంభించిన బిచ్కుంద మఠాధిపతి సోమయప్ప స్వామి…

బిచ్కుంద ఏప్రిల్ 16 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మడల కేంద్రంలో నీ అంబేద్కర్ చౌరస్తా వద్ద పూలేన్ సాయిలు మెడికల్ ఏజాన్సీ ప్రారంభోత్సవం లో ముఖ్య అతిథిలు గా పాల్గొన్న గౌరవ…

  • April 16, 2025
  • 42 views
బిచ్కుంద కళాశాల పీజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల…

బిచ్కుంద ఏప్రిల్ 16 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం ఫొటోస్ లక్ష్మణ్ పటేల్ కామారెడ్డి జిల్లా జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ బిచ్కుంద లోని పీజీ కోర్సులు ఎంఏ తెలుగు ,ఎంఏ ఇంగ్లీషు,…

  • April 16, 2025
  • 42 views
మార్కెట్ చేర్మెన్ ని మర్యాదపూర్వకంగా కలిసినా వినవంక మండల్ నాయకులు

జనం న్యూస్ // ఏప్రిల్ // 16 // కుమార్ యాదవ్ // జమ్మికుంట ).. వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎక్కేటి రఘుపాల్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు మహమ్మద్ సాహెబ్ హుస్సేన్, బుధవారం నాడు జమ్మికుంట మార్కెట్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com