కలుషిత అల్పాహారం తిని 30 మంది విద్యార్థినిలకు అస్వస్థత
కడుపునొప్పి-వాంతులు కౌడిపల్లి సమీకృత బాలికల వసతిలో ఘటన జనం న్యూస్. ఏప్రిల్ 13. మెదక్ జిల్లా. కౌడిపల్లి. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) కలుషిత అల్పాహారం తిని 30 మంది విద్యార్థినిలకు కడుపునొప్పి,వాంతులతో అస్వస్థతకు గురయ్యారు.కౌడిపల్లి మండల కేంద్రంలోని సమీకృత బాలికల…
భావితరాలకు ఆదర్శప్రాయుడు బిఆర్.అంబేద్కర్ : ఆదిత్యరెడ్డి
జనం న్యూస్ ఏప్రిల్ 14 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న…
అణగారిన వర్గాల సంక్షేమం కోసం అంబేద్కర్ చేసిన కృషిస్ఫూర్తిదాయకం..
ఆ మహనీయుడి ఆశయాలను నేటితరం కొనసాగించాలి… రాజ్యాంగ నిర్మాత కలలుగన్న సమ సమాజ స్థాపన దిశగా సిఎం రేవంత్ పాలన:నీలం మధు ముదిరాజ్.. చిట్కుల్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు. సంబరాల్లో…
బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన బి ఆర్ఎస్ నాయకులు ….
బిచ్కుంద ఏప్రిల్ 14 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా. మాజీ జెడ్పిటిసి ఎన్ రాజు శ్రీహరి రామచందర్. బిచ్కుంద మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో ఆ మహానీయుని…
తర్లుపాడు గ్రామంలోని పలు రైళ్లు ఆపాలని ప్రయాణికుల విజ్ఞప్తి.
జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 14 తర్లుపాడు మండల మరియు పరిసర గ్రామ ప్రజలకు తర్లుపాడు గ్రామం అనాదిగా ప్రసిద్ధిగాంచినది రాజులు మరియు బ్రిటిష్ వారి పరిపాలనలో తర్లుపాడు కేంద్రముగా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అలాగే సమితి కేంద్రంగా ప్రస్తుతం…
డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు
విగ్రహ కమిటీ చైర్మన్ కలగూర రాజకుమార్ జనం న్యూస్ 14 ఏప్రిల్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి భీమారం మండల కేంద్రం లోని సోమవారం రోజున డా ||బాబాసాహెబ్ అంబెడ్కర్ విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలను పార్టీలకు కులసంఘాలకు అతీతంగా…
సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి
జనం న్యూస్ 14 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వన్ టౌన్ CI ఎస్ శ్రీనివాసరావు కోరారు. ఆదివారం సాయంత్రం రైల్వే స్టేషన్ సమీపంలోని వసంత విహార్ రెసిడెన్సిలో నివాసం…
అంబేద్కర్ జీవితం స్ఫూర్తిదాయకం
జనం న్యూస్ 14 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ప్రపంచ గొప్ప మేధావులలో ఒకరిగా, ప్రపంచానికే స్ఫూర్తిప్రదాతగా నిలిచిన అంబేడ్కర్ భారతీయునిగా జన్మించడం భారతీయులు చేసుకున్న అదృష్టమని జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యలు, ఆదాడ మోహన్ రావులు…
అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలి – ఎస్ టి యు ఉపాధ్యాయ సంఘం
జనం న్యూస్;14 ఏప్రిల్ సోమవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;వై రమేష్ ; డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు కొనసాగిస్తూ భారతావని ముందుకు సాగాలని ఎస్టియు జిల్లా అధ్యక్షులు పట్నం భూపాల్, ప్రధాన కార్యదర్శి మ్యాడ శ్రీధర్ లు అన్నారు బాబు డాక్టర్…
రక్తదానం ప్రాణ దానం
జనం న్యూస్ 14 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రక్తదానం ప్రాణదానంతో సమానమని , ప్రతి ఒక్కరూ రక్తదానంపై అపోహలు వీడి రక్తదానానికి ముందుకు రావాలని విజయనగరం యూత్ ఫౌండేషన్ అధ్యక్షులు షేక్.ఇల్తామాష్ కోరారు. పట్నంలో బీసీ కాలనీలో…