రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు వారికి చిరు సత్కారం
జనం న్యూస్ జూన్ 1 ముమ్మిడివరం ప్రతినిధి బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా వారి నివాసంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రాము కలిసినారు అల్లవరం బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వరాని( కె.వి) నియమించిన సందర్భంగా వారిని శాలువాతో…
నేటి నుంచి రేషన్ డిపోల్లో సరకులు
రేషన్ డిపోల్లో సరకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే విజయ్ కుమార్ జనం న్యూస్,జూన్01,అచ్యుతాపురం :ఐదేళ్ల తరువాత మళ్లీ పాత విధానంలో నేటి నుండి డిపోల ద్వారా రేషన్ కార్డుదారులు నిత్యావసర సరుకులు తీసుకోనున్నారు. అందులో భాగంగా ఈరోజు అచ్యుతాపురం మండలం వెదురువాడ…
భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి! హత్నూర తాసిల్దార్ పర్వీన్ షేక్
జనం న్యూస్.మే31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. నియోజకవర్గం ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) భూసమస్యల నుండి శాశ్వత పరిష్కారం కోసంతెలంగాణరాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం 2025 అమలులో భాగంగా జూన్ 3వ. తేదీ నుండి 20 తేదీ వరకు హత్నూర…
రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వర చిరు సత్కారం
జనం న్యూస్ జూన్ 1 ముమ్మిడివరం ప్రతినిధి బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి వెంకటేశ్వరరావు మర్యాదపూర్వకంగా వారి నివాసంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కంకటాల రాము కలిసినారు అల్లవరం బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వరాని( కె.వి) నియమించిన సందర్భంగా వారిని శాలువాతో…
ముమ్మిడివరం నియోజకవర్గం, చెయ్యేరులో ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
జనం న్యూస్ జూన్ 1 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన మే 31: ప్రభుత్వ, దాతల, ప్రజల భాగస్వామ్యం పి 4 ద్వారా ప్రతి ఇంటికీ అభివృద్ధి, ప్రతి జీవి తానికి ప్రగతి కొరకు బంగారు కుటుంబాలను మార్గదర్శకులకు దత్తత నిచ్చే కార్యక్రమం…
49 డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ. 4.90 లక్షల జరిమానా
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 01 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మద్యం సేవించి వాహనాలు నడిపి, పట్టుబడిన వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానానువిజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ…
.పంట మార్పిడి తోనే ఆధిక దిగుబడి వ్యవసాయ శాస్త్రవేత్త సాయి కిరణ్
.జనం న్యూస్ జూన్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం రైతులు పంట మార్పిడి తోనే ఆధిక దిగుబడి సాధ్యమని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సాయికిరణ్ డాక్టర్ సురేష్ తెలిపారు మండలంలోని కొత్త గట్టు సింగారం గ్రామ…
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కారించాలి ఆదేశించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య
. జనం న్యూస్ జూన్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిష్కారించాలి పరకాల ఆర్డీవో నడికూడ తహసిల్దార్ ను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అనంతరం కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ హన్మకొండ జిల్లా…
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
యువత ఉన్నత లక్ష్యాలతో భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలి యువత అసాంఘిక శక్తులకు దూరముగా ఉంటూ మంచిని మార్గం ఎంచుకొని సమాజ శ్రేయస్సుకు పాటు పడాలి ఎస్సై ప్రవీణ్ కుమార్ జనం న్యూస్ జూన్ 02(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) గ్రామీణ ప్రాంతాల…
ప్రజల్లో ధైర్యం నింపేందుకు కవాతు ఏసీపీ సతీష్ బాబు
జనం న్యూస్ జూన్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం ప్రజలకు దైర్యం కలిగించడం రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించామని పరకాల ఏసీపీ సతీష్ బాబు అన్నారు సీపీ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు స్థానిక…