• April 11, 2025
  • 50 views
పార్లమెంట్ కార్యాలయంలో జ్యోతిరావు పూలే కు ఘనమైన నివాళులు

జనం న్యూస్ ఏప్రిల్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ సంఘ సంస్కర్త సత్యశోధక సమాజ స్థాపకుడు జ్యోతిరావు పూలే 198వ జయంతి పురస్కరించుకొని అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు మాజీ శాసనమండలి సభ్యులు రాష్ట్ర…

  • April 11, 2025
  • 43 views
ఈదురుగాలులతొ కురిసిన వర్షం. ఆటోపై కూలిన భారీ కటౌట్

జనం న్యూస్. ఏప్రిల్ 10. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్.(అబ్దుల్ రహమాన్) హత్నూర మండల వ్యాప్తంగా గురువారంనాడు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.ఈదురుగాలుల ప్రభావంతొ రహదారిపై చెట్లు కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడగా పలు గ్రామాలలో…

  • April 11, 2025
  • 43 views
విద్యుత్ సమస్య పరిష్కరించిన అధికారులు. కృతజ్ఞతలు తెలిపిన ఏకే. ఫౌండేషన్ చైర్మన్ అబ్దుల్ ఖదీర్

జనం న్యూస్. ఏప్రిల్ 11. సంగారెడ్డి జిల్లా. పటాన్చెరు. పటాన్చెరు రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలోని గాజుల బాబు చౌరస్తా మెయిన్ షాపింగ్ సెంటర్ వద్ద విద్యుత్ తీగలు డైమేజ్ కారణంగా లోవోల్టేజ్ సమస్యతో చాలా రోజుల నుండి విద్యుత్…

  • April 11, 2025
  • 43 views
రాజ్యాంగం వల్లే దేశంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్చ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బుచ్చిరెడ్డి

జనం న్యూస్ ఏప్రిల్ 11 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే దేశంలో ప్రతి పౌరుడు స్వేచ్చగా జీవించగలుగుతున్నాడని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూది పాల బుచ్చిరెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే…

  • April 11, 2025
  • 42 views
ఉస్మానియా అరుణతారా కామ్రేడ్ జార్జ్ రెడ్డి 53వ వర్ధంతి సభలను జయప్రదం చేయాలి- పీ.డి.ఎస్.యు..!

జనంన్యూస్. 11. నిజామాబాదు. సిరికొండ. పి.డి.ఎస్.యూ విద్యార్థి సంఘం వ్యవస్థాపకుడు కామ్రేడ్ జార్జ్ రెడ్డి 53వ వర్ధంతి సభలను జరపాలిలని పి.డి.ఎస్.యూ సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో కొండాపూర్ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో కామ్రేడ్ జార్జ్ రెడ్డి…

  • April 11, 2025
  • 42 views
కూటమి ప్రభుత్వంలో పేదలు 2 సెంట్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకునే హక్కు లేదా.

3 వ రోజు ఆర్డీఓ కార్యాలయం దగ్గర నిరసన ధర్నాలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం జనం న్యూస్ 11 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక కూటమి ప్రభుత్వంలో పేదలు 2 సెంట్లు ఇంటి…

  • April 11, 2025
  • 40 views
మరణించిన పోలీసు కుటుంబానికి చేయూత’ అందజేత

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్. జనం న్యూస్ 11 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేసి, ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించిన ఎఆర్ కానిస్టేబులు కుటుంబానికి “చేయూత”ను అందించేందుకు పోలీసు…

  • April 11, 2025
  • 43 views
అత్యాచారం, మోసగించిన కేసులో నిందితుడికి జైలు శిక్ష, రూ.10,000/- జరిమానా

మహిళా పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇ.నర్సింహమూర్తి జనం న్యూస్ 11 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా మహిళా పోలీసు స్టేషనులో 2021 సంవత్సరంలో నమోదైన అత్యాచారం, నమ్మించిమోసగించిన కేసులో నిందితుడైన విజయనగరం పట్టణానికి చెందిన మొయిద…

  • April 11, 2025
  • 43 views
రూ1.70 కోట్ల విలువైన విదేశీ సిగరెట్లు స్వాధీనం

జనం న్యూస్ 11 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక బీహార్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న విదేశీ సిగరెట్లను విజిలెన్స్‌ అధికారులు అయినాడ వద్ద స్వాధీనం చేసుకున్నారు. గురువారం డెంకాడ మండలం అయినాడ వద్ద విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు…

  • April 11, 2025
  • 47 views
విశారదన్ మహారాజ్ లక్ష కిలో మీటర్ల మా భూమి రథయాత్రని విజయవంతం చేయండి.

( డి.ఎస్.పి) జిల్లా ఉపాధ్యక్షులు ర్యాగట్ల చందు మహారాజ్ జనం న్యూస్, ఏప్రిల్ 12 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ ల ఆధ్వర్యంలో ఏప్రిల్ 14వ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com