కాషాయం హిందువుల గుండెకాయ
భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహిత రామకోటి రామరాజు జనం న్యూస్, ఏప్రిల్ 13 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో విశ్వహిందు పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శనివారం నాడు వీర…
తెలంగాణలో రాబోయే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు
జనం న్యూస్, ఏప్రిల్ 13 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరు పులతో కూడిన భారీ వర్షం…
బైక్ దొంగ అరెస్ట్..17 వాహనాలు స్వాధీనం:సిఐ పి.రమేష్
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 13 రిపోర్టర్ సలికినీడి నాగరాజు పట్టణములోని ఏఎంజి చెక్ పోస్ట్ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా మాచర్ల యేసు అలియాస్ వేణు అనే బైక్ల దొంగని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు అర్బన్…
రావుట్ల గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు..!
జనంన్యూస్. 13. సిరికొండ. ప్రతినిధి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని రావుట్ల గ్రామంలో .ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలపై ఐక్యంగా కృషి చెద్దాం.గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఐక్యంగా పనిచేద్దాం సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) సీనియర్ నాయకులు, ఆర్మూర్ డివిజన్ నాయకులు…
అంబేద్కర్ జయంతి రోజే భూభారతి రెవెన్యూ చట్టం అమలు
జనం న్యూస్, ఏప్రిల్ 13 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) ధరణి పోర్టల్ స్థానంలో భూభారతిని తీసుకొచ్చిన ప్రభుత్వం ఈనెల పద్నాలుగు న ప్రజలకు అంకితం చేయనుంది. అంబేడ్కర్ జయంతి రోజున సాయంత్రం ఐదు గంటలకు…
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రెండు తెలుగు రాష్ట్రాల ఉగాది పురస్కారాల మహోత్సవాలు
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 13 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి ఎన్ వి రమణ గారికి పల్నాడు జిల్లా నరసరావుపేట పరిధిలోని గల కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో వేంచేసి ఉన్న త్రికోటేశ్వర…
బోర్డర్ లో ఎదురు కాల్పులు
జనం న్యూస్, ఏప్రిల్ 13 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) హైదరాబాద్ జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్ సెక్టార్లో ఈరోజు ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం తిప్పికొట్టింది. ఈ…
పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య గుండెపోటుతో మృతి
జనం న్యూస్, ఏప్రిల్ 13 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ ) పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి దరిపెల్లి రామయ్య శనివారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతిచెందారు. దరిపల్లి రామయ్య స్వగ్రామం ఖమ్మం రూరల్ మండలంలోని ముత్త…
వైసీపీ పీఏసీ మెంబెర్గా మాజీ ఎంపీ బెల్లాన
జనం న్యూస్ 13 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్కు వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. బెల్లానను పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (PAC) మెంబర్గా నియమిస్తూ తాడేపల్లి…
బైపీసీలో నెల్లిమర్ల విద్యార్థినికి జిల్లా ఫస్ట్ ర్యాంక్
జనం న్యూస్ 13 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక నెల్లిమర్ల CKM ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని బర్ల లలిత ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. నిరుపేద కుటుంబానికి చెందిన లలిత సీనియర్ బైపీసీలో 989 మార్కులు సాధించి…