• July 28, 2025
  • 16 views
విజయనగరంలో 21.55 మెట్రిక్‌ టన్నుల ఎరువులు సీజ్‌

జనం న్యూస్ 28 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక ఎంఆర్పీ ధరలకు మించి ఎరువులు విక్రయిస్తే డీలర్లపై చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు హెచ్చరించారు. విజయనగరం పట్టణ పరిధిలో ఉన్న పలు ఎరువుల షాపులను…

  • July 28, 2025
  • 17 views
ఆండ్ర రిజర్వాయర్ నుంచి నీరు విడుదలచేసిన మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి

జనం న్యూస్ 28 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ, ఎన్ఆర్ఐ సాధికారత మరియు సంబంధాలు శాఖల…

  • July 28, 2025
  • 14 views
డ్రోన్స్ వినియోగించి 11మందిపై ఓపెన్ డ్రింకింగు కేసులు నమోదు

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 28 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పెదమానాపురం పోలీసు స్టేషను పరిధిలోని సంత శివార్లలో ఓపెన్ డ్రింకింగు చేస్తున్న వారిపై జూలై 26న పోలీసులు…

  • July 28, 2025
  • 14 views
గోవిందాపూర్ బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులుగా నర్ర రాజు ఎన్నిక:

జనం న్యూస్ జులై 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వరంగల్ జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి…

  • July 27, 2025
  • 30 views
వైసీపీని వీడి పలువురు జనసేనలో చేరిక

జనం న్యూస్,జూలై27,అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వెంకటాపురం జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, జనసేన పార్టీ ఉత్తరాంధ్ర వ్యవహారాలు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎలమంచిలి నియోజవర్గం అచ్యుతాపురం మండలం లోగల తిమ్మరాజుపేట రాజన్నపాలెం,సెజ్ ఉద్దపాలెం,తాళ్లదిబ్బ గ్రామాలకు…

  • July 27, 2025
  • 26 views
నకిలీ ఎరువులను అమ్ముతే కఠిన చర్యలు తప్పవు

రైతులకు అందుబాటులో ఎరువులను అందించాలి.. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి డా.శరత్ ఐఏఎస్. జనం న్యూస్. జూలై 26. సంగారెడ్డి జిల్లా. హత్నూర. రైతులకు ఎరువులు అధిక ధరలకు అమ్మితే,కల్తీ ఎరువులను సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఉమ్మడి…

  • July 27, 2025
  • 27 views
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

పిల్లలు చెడు వ్యసనాలకు పాల్పడకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలి పిల్లలు మొబైల్ ఫోన్ వాడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి ఎస్సై ప్రవీణ్ కుమార్ జనం న్యూస్ జూలై 28(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిలసై…

  • July 27, 2025
  • 26 views
ఉత్తరాంధ్ర నేతలకు గౌరవం చంద్రబాబుతోనే సాధ్యం

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ జనం న్యూస్,మునగపాక, జూలై 27: ఉత్తరాంధ్ర అభివృద్ధికి మాత్రమే కాకుండా అక్కడి నాయకులకు గౌరవం కల్పించడంలోనూ తెలుగుదేశం పార్టీనే ముందుందని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కర్రి సాయికృష్ణ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా…

  • July 27, 2025
  • 27 views
నడిగూడెం జీపీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షునిగా సుభాని

జనం న్యూస్ జులై 26 నడిగూడెం మండల గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని శనివారం మండల కేంద్రంలో కొల్లుకోటయ్య మెమోరియల్ ఫంక్షన్ హాల్ లో ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షులుగా షేక్ సుభాని,ప్రధాన కార్యదర్శిగా చేకూరి నాగరాజు,…

  • July 27, 2025
  • 24 views
విద్యార్థులకు త్రాగునీటి సమస్య తీర్చిన! ఆవుల రాజిరెడ్డి

సొంత నిధులతో.ఆరో మినీ వాటర్ ప్లాంట్ ఏర్పాటు జనం న్యూస్. జూలై 26. సంగారెడ్డి జిల్లా. హత్నూర. మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి తన సొంత నిధులతో…

Social Media Auto Publish Powered By : XYZScripts.com