బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి
ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలిసిపిఎం నాయకులు ముంజం ఆనంద్ కుమార్ జనం న్యూస్ ఏప్రిల్ 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కాగజ్ నగర్ —వాంకిడి మండలాల మధ్యగల మెట్పల్లి వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని సిపిఎం పార్టీ నాయకులు ముంజం…
గావ్ చలో బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ బీబీ పాటిల్…..
బిచ్కుంద ఏప్రిల్ 11 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో గావ్ చలో,బస్తి చలో అభియాన్ కార్యక్రమం బండరేంజల్ గ్రామంలో నిర్వహించడం జరిగింది బిచ్కుంద మండల అధ్యక్షులు శెట్పల్లి విష్ణు మాట్లాడుతు బం డరేంజల్…
బ్యాంకులకు వెళ్లే రహదారికి మోక్షమెప్పుడో…
గుంతల మయంగా బ్యాంకులకు వెళ్లే రహదారి – ఇబ్బంది పడుతున్న వృద్ధులు, పెన్షనర్లు జనం న్యూస్ – ఏప్రిల్ 12- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నాగార్జునసాగర్ హిల్ కాలనీ మెయిన్ బజార్ అక్బర్ కూరగాయల దుకాణం నుండి సత్యనారాయణ…
సిద్దిపేట జిల్లాలో ఘనంగా మహాత్మ జ్యోతిబా పూలే 198వ జయంతి వేడుకలు
జనం న్యూస్, ఏప్రిల్ 12 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ మలుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన…
సీతారామ ఉమామహేశ్వరుల కళ్యానానికి గోటి తలంబ్రాలు
భద్రాచల కల్యాణనికీ అందించి, గజ్వేల్ కళ్యానానికి అదిస్తున్న రామకోటి రామరాజు కృషి, పట్టుదల అమోఘం ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవరెడ్డి జనం న్యూస్, ఏప్రిల్ 12 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) గజ్వేల్ లో ఈ…
యువ వికాసం అమలు కు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి….. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
ఏప్రిల్ 30 లోపు రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి లాభదాయకమైన యూనిట్లు ఏర్పాటుకు చర్యలు రాజీవ్ యువ వికాసం పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ జనం న్యూస్, ఏప్రిల్ 12,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి…
మిట్ట కోడూరు ఉన్నత పాఠశాలలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు
జనం న్యూస్ 11 ఏప్రిల్ ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ ) వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్ట కోడూరు ఉన్నత పాఠశాలలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఉపాధ్యాయులు లక్నాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ..…
సిద్దిపేట జిల్లాలో ఘనంగా మహాత్మ జ్యోతిబా పూలే 198వ జయంతి వేడుకలు
జనం న్యూస్, ఏప్రిల్ 12 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ మలుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన…
జొన్న పంట కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ పటేల్…
జుక్కల్ ఏప్రిల్ 11 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలో మార్కెట్ యార్డులో జొన్న పంట రైతులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని మద్నూర్ సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ కోరారు.…
మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిస్తాం
జనం న్యూస్ 11 ఏప్రిల్ ( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి శ్రీమతి ఇందిరా అధ్యక్షతన జరిగిన 198వ మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలలో కొత్తగూడెం…