• September 19, 2025
  • 323 views
స్నేహ బంధాన్ని చాటుకున్నా zphs మేడిపల్లి నక్కర్త పాఠశాల విద్యార్థులు SSC 1999-2000 బ్యాచ్

జనం న్యూస్ సెప్టెంబర్.19 హయత్ నగర్ ZPHS మేడిపల్లి ఉన్నత పాఠశాల 1999-2000 పదో తరగతికి చెందిన పూర్వ విద్యార్థులు స్నేహ బంధాన్ని చాటుకున్నారు. గత నెల 17న రోడ్డు ప్రమాదం లో తీవ్ర గాయాలు అయినా సూరిగి యాదయ్య S%…

  • September 19, 2025
  • 16 views
శ్రీ కృష్ణ నగర్ మున్నూరు కాపు ఆధ్వర్యంలో కర్ర శ్రీహరి సంస్మరణ సభ

జనం న్యూస్, కోహెడ మండలం, సెప్టెంబర్ 19, హైదరాబాద్ శ్రీకృష్ణ నగర్ లో స్థిరపడిన కోహెడ మండలంలోని వివిధ గ్రామ మున్నూరు కాపు కుటుంబాలు. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రాజకీయాల్లో అలుపెరుగని పోరాటం చేసి రాష్ట్రస్థాయికి ఎదిగినప్పటికీ.ఒక శ్రామికుడిగా కార్యకర్తగా…

  • September 19, 2025
  • 13 views
అటవీ శాఖ అధికారులను కృతజ్ఞతలు తెలిపిన మహమ్మద్ ఇమ్రాన్ జాగో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యవర్గ సభ్యులు

జనం న్యూస్ సెప్టెంబర్ 19 గత వారం రోజుల నుండి జహీరాబాద్ నగరంలో కొన్ని కొండముచ్చులు ప్రజలను కరోడం జరిగింది భయాందోళనకు గురి అయిన గాంధీనగర్ ఏరియా ప్రజలు మరియు రాంనగర్ ఏరియా శాంతినగర్ ఏరియా బాగా రెడ్డిపల్లి ఫరీద్నగర్ కాలనీ…

  • September 19, 2025
  • 70 views
మార్కెట్ అభివృద్ధి కోసం కార్యసాధకుడిని అవుతా…రైతు సంక్షేమం కోసం పాటు పడతా

చిలుక మధుసూదన్ రెడ్డి చైర్మన్గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ జనం న్యూస్ సెప్టెంబర్.19 హయత్ నగర్ గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సమావేశం గురువారం ఉదయం బాటసింగారం పండ్ల మార్కెట్ లో నిర్వహించడం జరిగింది….ఇట్టి సమావేశంలో పలు…

  • September 19, 2025
  • 14 views
పేదలకు ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్లు మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్

జనం న్యూస్ సెప్టెంబర్ 19 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఒక సంవత్సరం కాలమైన సందర్భంగా ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రిలో…

  • September 19, 2025
  • 14 views
దసరా పండుగ సందర్బంగా ఊరికి వెళ్లేవారు తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోవాలి..!

పోలీస్ కమిషనర్ వెల్లడి.. జనంన్యూస్. 19.నిజామాబాదు. ప్రతినిధి. దసర పండుగ సెలవులకు వెళ్లే వారు ఈ దిగువ తెలియజేసిన నిబంధనలు తూ.చ తప్పక ఉదయం వేళ రద్దీ పేపర్లు, ఖాళీ సంచులు పూల మొక్కలు, హర్ ఏక్ మాల్ వస్తువు లను…

  • September 19, 2025
  • 14 views
ఇంపాక్ట్ సంస్థ ఆధ్వర్యంలో వృద్దులకు దుప్పట్లు, చిన్నారులకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ పంపిణి.

జనం న్యూస్ 19.సెప్టెంబర్. కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. కొమురం బీమ్ జిల్లా లోని మారుమూల ప్రాంతాల్లో నిరుపేదలైన ఆదివాసీ వృద్ధ విధవరాళ్లకు వారి ఇబ్బందిలో ఆదరించి, పరామర్శించి వారికి ఇంపాక్ట్ డైరెక్టర్ ఆనంద్ శామ్యూల్, ప్రీతి…

  • September 19, 2025
  • 13 views
మాణిక్ భవన్ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తా..!

జనంన్యూస్. 19 నిజామాబాదు.ప్రతినిధి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్బంగా సేవా పక్షంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మండల ప్రధానకార్యదర్శి పేరాల శ్రీధర్ గుప్తా మాణిక్ భవన్ పాఠశాలలో నిర్వహించిన పుస్తకాల పంపిణి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్…

  • September 19, 2025
  • 12 views
బంజారా రిజర్వేషన్లపై కుట్ర చేస్తే ఖబర్దార్ – ఏఐబీఎస్సెస్ మండల అధ్యక్షుడు భాదవత్ శర్మ నాయక్ హెచ్చరిక

జనం న్యూస్ సెప్టెంబర్ సెప్టెంబర్ 18: నిజామాబాద్ జిల్లా ఏర్గట్లమండలము మా బంజారా (లంబాడీ) రిజర్వేషన్లను జోలికొస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఏఐబీఎస్సెస్ మండల అధ్యక్షుడు భాదవత్ శర్మ నాయక్ ఘాటుగా హెచ్చరించారు. మండల కేంద్రం భీంగల్‌లోని బంజారా భవన్‌లో గురువారం…

  • September 19, 2025
  • 22 views
మత్తు పదార్థాలపై యుద్ధం గంజాయి సాగు చేసిన నిందితుడు అరెస్ట్, రిమాండ్ కు తరలింపు

జనం న్యూస్ 19 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం బోయలగూడెం గ్రామం గట్టు మండలంలో పత్తి మిరప పంటల్లో 9 గంజాయి మొక్కలను సాగుచేసిన…

Social Media Auto Publish Powered By : XYZScripts.com