• March 15, 2025
  • 13 views
సంకాపురం గ్రామం నుండి జూనియర్ కాలేజీ లెక్చరర్ గా ఉద్యోగం సాధించిన నీలవేణిని సన్మానించి

జనం న్యూస్ 15 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా బీఆర్ఎస్వి జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య,,ఈరోజు అలంపూర్ నియోజకవర్గం ఐజ మండలంలోని సంకాపురం గ్రామంలో…

  • March 15, 2025
  • 14 views
మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకోండి..!

జనంన్యూస్. 15. నిజామాబాదు. మండలిలో గలామెత్తిన బి ఆర్ఎస్ ఎమ్మెల్సీలు. పసుపుకు 15 వేల మద్దతు ధర చెల్లించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శాసన మండలి ఆవరణలో నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఉమ్మడి నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత…

  • March 15, 2025
  • 13 views
సీపీ సాయి చైతన్యని కలిసిన – అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..!

జనంన్యూస్. 15. నిజామాబాదు.ప్రతినిధి. నిజామాబాదు జిల్లా నూతన పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సాయి చైతన్యను . నిజామాబాదు అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. నిజామాబాదు జిల్లాలో లా &ఆర్డర్ అదుపు చేయడంలో…

  • March 15, 2025
  • 10 views
పంచాయతీ కార్యదర్శి సంతకాలు ఫోర్జరీ తో నకిలీ ఓనర్ సర్టిఫికెట్లు

జనం న్యూస్ 15 మార్చి 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా కళ్ళు మూసుకొని రిజిస్ట్రేషన్లు చేస్తున్న సబ్ రిజిస్టర్ సబ్ రిజిస్టర్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం…

  • March 15, 2025
  • 10 views
స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యంగా ముందుకు సాగాలి

జనం న్యూస్,మార్చి15, అచ్యుతాపురం:స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్‌ విజయ కృష్ణన్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఎం జగన్నాథ పురం గ్రామ పంచాయతీలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర అవగాహన ర్యాలీని ప్రారంభించారు.…

  • March 15, 2025
  • 16 views
తర్లుపాడు గ్రామంలో షిరిడి సాయిబాబా ఆలయ ఆవరణంలో చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న పోలేపల్లి జనార్ధన్.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 15. వేసవి కాలంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయటం హర్షించదగ్గ విషయమని శ్రీశైలం వాసవి సముదాయ సత్ర సభ్యులు పోలేపల్లి.జనార్దన్ రావు అన్నారు. శుక్రవారం తర్లుపాడు శిరిడి సాయి మందిరం ఆవరణలో…

  • March 15, 2025
  • 103 views
మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్

పట్టించుకోని అధికారులు,దృష్టి పెట్టని లైన్మెన్లు జనం న్యూస్,మార్చ్ 15,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ నుంచి డోంగ్ బాన్సువాడ మధ్యలో సీఏ పైప్ లైన్ లీకేజ్ అవుతున్న చూసి చూడనట్లు పట్టించుకోని మిషన్ భగీరథ వాటర్ సప్లై లైన్మెన్లు…

  • March 15, 2025
  • 13 views
మత సామరస్యానికి ఇఫ్తార్ విందులు ప్రతీక పాల్గొన్నా.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జనం న్యూస్ మార్చి 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోనిరంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక కు హాజరైన భూపాలపల్లి…

  • March 15, 2025
  • 11 views
ముస్లిం నిరుపేదలకు రంజాన్ తోఫా అందించిన మైనార్టీ నాయకులు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రంజాన్ ఆరంభం సందర్భంగా నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని గాంధీనగర్ (తోట పాలెం) లోని 23 ముస్లిం మైనార్టీ నిరుపేదలకు మండల ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మౌల, పఠాన్ మెహర్…

  • March 15, 2025
  • 16 views
నాగేల్లముడుపులో ఘనంగా పదవ తరగతి వీడ్కోలు సభవిద్యార్థులకు పలు సూచనలు చేసిన హెచ్ఎంతర్లుపాడు, మేజర్

న్యూస్: మండలంలోని నాగేళ్ళమూడుపు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు,పెర్వల్ పార్టీ నీ ఘనంగా నిర్వహించారు. ఈ సభను ఉద్దేశించి పాఠశాల హెడ్మాస్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం మొదటి సారిగా పాఠశాల తరుపున పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థి,…

Social Media Auto Publish Powered By : XYZScripts.com