• April 11, 2025
  • 20 views
అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్షం పై అవగాహన

జనం న్యూస్ ఏప్రిల్ (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రం నాలుగో సెంటర్లో శుక్రవారం పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ టీచర్ సంధ్యారాణి మాట్లాడుతూ.. పోషణ పక్షం పథకం ముఖ్య…

  • April 11, 2025
  • 18 views
గిరిజన ప్రంతలమీద సమీక్ష..!

జనంన్యూస్. 11 సిరికొండ. నిజాంబాద్ జిల్లా సిరికొండ మండలం లోని గిరిజన ప్రాంతాల పర్యటన విశేషాలు ఈ పర్యటనలో ప్రధానంగా గిరిజన సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, తాగునీటి సమస్య, విద్యా అభివృద్ధి, గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది.…

  • April 11, 2025
  • 19 views
మహాత్మ జ్యోతిరావుపూలే 198 వ జయంతి ఘన నివాళులు

మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకై బహుజనలంతా ఏకమై ఉద్యమించాలి. బహుజన్ సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు తడికల శివకుమార్. జనంన్యూస్ ఏప్రిల్ 11 బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ…

  • April 11, 2025
  • 20 views
ఐసీడిఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడ్

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఏప్రిల్ 11. తర్లుపాడు మండలం గొల్లపల్లి గ్రామం లో ఐసీడిఎస్ సూపర్ వైజర్ కృష్ణవేణి పోషణ్ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా గ్రామం లో ర్యాలీ నిర్వహించారు అనంతరం సూపర్ వైజర్ కృష్ణవేణి మాట్లాడుతూ…

  • April 11, 2025
  • 16 views
తహసీల్దార్‌ కార్యయంలో ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతి

సమాజంలో విద్య వలన ప్రాధాన్యత, గుర్తింపు లబిస్తుందని గుర్తించిన మొదటి వ్యక్తి పూలే మహిళలు చదువుకుంటేనే సమాజం బాగుపడుతుంది తహశీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్ జనం న్యూస్ ఏప్రిల్ 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) ఎందరో మహనీయుల…

  • April 11, 2025
  • 17 views
ఘనంగా మహాత్మ జ్యోతి రావు పూలే 199వ జయంతి వేడుకలు

జనం న్యూస్ ఏప్రిల్ 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మహాత్మ జ్యోతి రావు పూలే 199వ జయంతి సందర్భంగా మహాత్మ జ్యోతి రావు పూలే చిత్రపటానికి పూలు పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన తెలంగాణ మున్నూరు కాపు రాష్ట్ర…

  • April 11, 2025
  • 20 views
బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి

ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలిసిపిఎం నాయకులు ముంజం ఆనంద్ కుమార్ జనం న్యూస్ ఏప్రిల్ 11 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కాగజ్ నగర్ —వాంకిడి మండలాల మధ్యగల మెట్పల్లి వాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని సిపిఎం పార్టీ నాయకులు ముంజం…

  • April 11, 2025
  • 26 views
గావ్ చలో బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ బీబీ పాటిల్…..

బిచ్కుంద ఏప్రిల్ 11 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో గావ్ చలో,బస్తి చలో అభియాన్ కార్యక్రమం బండరేంజల్ గ్రామంలో నిర్వహించడం జరిగింది బిచ్కుంద మండల అధ్యక్షులు శెట్పల్లి విష్ణు మాట్లాడుతు బం డరేంజల్…

  • April 11, 2025
  • 18 views
బ్యాంకులకు వెళ్లే రహదారికి మోక్షమెప్పుడో…

గుంతల మయంగా బ్యాంకులకు వెళ్లే రహదారి – ఇబ్బంది పడుతున్న వృద్ధులు, పెన్షనర్లు జనం న్యూస్ – ఏప్రిల్ 12- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – నాగార్జునసాగర్ హిల్ కాలనీ మెయిన్ బజార్ అక్బర్ కూరగాయల దుకాణం నుండి సత్యనారాయణ…

  • April 11, 2025
  • 20 views
సిద్దిపేట జిల్లాలో ఘనంగా మహాత్మ జ్యోతిబా పూలే 198వ జయంతి వేడుకలు

జనం న్యూస్, ఏప్రిల్ 12 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ మలుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన…

Social Media Auto Publish Powered By : XYZScripts.com