రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో వరల్డ్ పెయింటింగ్ డే
జనం న్యూస్ :31 జులై గురువారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; తెలంగాణ అస్తిత్వం సిద్దిపేట :ఫస్ట్ ఆగస్టు వరల్డ్ పెయిం టింగ్ డే పురస్కరించుకొని నేడు స్థానిక రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ బతుకు చిత్రాల ప్రదర్శనను అంతర్జాతీయ…
డ్రగ్స్ కు సెల్ ఫోన్ కి బారిన పడవద్దు ఉజ్వల భవిష్యత్తు కోసం అడిగిన వేయండి ఎస్సై ఐ అవినాష్
జనం న్యూస్ జూలై 31 కాట్రేనికోన బేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఉప్పూడి లో స్కూల్ పౌర్ల మెంట్ ప్రమాణ స్వీకరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికే ముఖ్య అతిధులు గా కాట్రేనికోన మండల – ఎస్సై ఐ.…
ఎరువుల గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్..!
జనంన్యూస్.నిజామాబాద్, జూలై 31. జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. మోపాల్ మండల కేంద్రంలోని సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను…
సమాచార హక్కు చట్టం ప్రజల ప్రాథమిక హక్కు…
ప్రజలకు ప్రభుత్వానికి జవాబుదారీ తనంగా అధికారులు ఉండాలి.. సమాచార హక్కు చట్టం అవగాహన సదస్సులో ప్రధాన కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం 30జూలై ( జనం న్యూస్) సమాచార హక్కు ప్రజల ప్రాథమిక హక్కు అని, ప్రజల హక్కును…
పింఛన్లు పంపిణీకి సర్వం సిద్ధం
జనం న్యూస్ జూలై 31 కాట్రేనికోన, జనం న్యూస్ బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు పడక పోవడంతో పింఛన్ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని కాట్రేనికోన ఎంపిడిఓ ఎస్ వెంకట చలం తెలిపారు,ఇక నుంచి ముఖ గుర్తింపు…
అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందిస్తాం…
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే. జనం న్యూస్.జులై 31కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం జిల్లాలోని జైనూర్ మండల కేంద్రంలో…
దత్త సాయి సన్నిధిలో శ్రావణ గురువార పూజ, భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూలై 31 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 చిలకలూరిపేట సుబ్బయ్య తోట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో…
జేబు దొంగల ముఠా అరెస్ట్
జనం న్యూస్ జులై 31 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం జేబు దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేసినట్లు స్థానిక ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు కథనం ప్రకారం మండలం లోని కొత్త గట్టు సింగారం గ్రామంలో…
బీసీలను మోసగించేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్రలు
బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు దాచరం కనకయ్య జనం న్యూస్, జూలై 31 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ ) జగదేవపూర్ బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంలో కాంగ్రెస్, బీజేపీ కుట్రలకు పాల్పడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ…
వీధి కుక్కల సమస్యను తీర్చాలని మున్సిపల్ అధికారికి వినతి పత్రం…
బిచ్కుంద జులై 31 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో కుక్కల బెడద వాటి సమస్య తీర్చాలని మున్సిపల్ అధికారికి భారతీయ జనతా పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు విష్ణు మాట్లాడుతూ బిచ్కుందలో…