• April 14, 2025
  • 49 views
పశువులకు గడ్డి వితరణ..!

జనంన్యూస్. 14. సిరికొండ. నిజామాబాదు జిల్లా సిరికొండ మండలం లోని రామడుగు గ్రామానికి చెందిన జి. మల్లేష్ కుటుంబ సమేతంగా మద్దికుంట శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి గోశాలకు అక్కడ ఉన్నటువంటి పశువులకు గడ్డినితరలించడం జరిగింది.

  • April 14, 2025
  • 46 views
బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం అయినది

ఈ సందర్భంగా బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని వెంటనే కొనసాగించి అమలు పరుస్తూ దళితులకు మేలు చేయాలని…

  • April 14, 2025
  • 42 views
గోదావరి విలేఖరి ని పరామర్శించిన ఎమ్మెల్యే దాట్ల

జనం న్యూస్ ఏప్రిల్ 14 కాట్రేని కొన (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజ) కాట్రేనికోన మండల గోదావరి విలేఖరి జగడం శ్రీనివాస్ ను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) సోమవారం పరామర్శించారు.గత వారం రోజుల క్రితం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స…

  • April 14, 2025
  • 41 views
అంబేద్కర్ జయంతిని జరుపుకోవడం కాదు ఆయన పోరాటాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి..

కుమ్మరి లింగయ్యసమాచార హక్కు రక్షణ చట్టం-కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి.. జనం న్యూస్ ఏప్రిల్ 14 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో ఇంచార్జి కుల, మత ఆధారిత అసమానతలను నిర్మూలించడంలో ఆయన చేసిన పోరాటాలకు నివాళిగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్…

  • April 14, 2025
  • 64 views
అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రక్తదానం

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. జనం న్యూస్ // ఏప్రిల్ // 14 // కుమార్ యాదవ్ // జమ్మికుంట).. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి రాచపల్లి సాగర్ అధ్వర్యంలో, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134వ…

  • April 14, 2025
  • 43 views
భారతదేశ గర్వించదగ్గ మహానుభావుడు డా. బి.ఆర్. అంబేద్కర్ – AGP

జనం న్యూస్, ఏప్రిల్ 15, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి మహనీయ మూర్తి , గౌరవ, శ్రీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని AGP కార్యాలయంలో వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించినపెద్దపెల్లి సీనియర్ సివిల్…

  • April 14, 2025
  • 52 views
రామగుండం కమిషనరేట్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు

జనం న్యూస్,ఏప్రిల్ 15, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకోని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామగుండం…

  • April 14, 2025
  • 48 views
అంబేడ్కర్ ఆశయ సాధన దిశగా మనమంతా కృషి చేయాలి…. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు

ప్రపంచ మేధావి భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ విద్య ద్వారా జీవితంలో ఉన్నత స్థాయి సాధ్యం బస్టాండ్ చౌరస్తా ను అంబేద్కర్ కూడలిగా నామకరణం చేయాలి దసరా నాటికి పెద్దపల్లిలో బస్సు డిపో ప్రారంభానికి కృషి 9 మంది కులాంతర వివాహం…

  • April 14, 2025
  • 45 views
రాజ్యాంగ స్పూర్తితో ప్రజల సంక్షేమ ఎజెండాగా ప్రజా ప్రభుత్వ పాలన…..రాష్ట్ర ఐటి, పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖా మాత్యులు డి.శ్రీధర్ బాబు

రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలి మంథని పట్టణంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరు 101 కోట్ల 90 లక్షల రూపాయల రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు జనం న్యూస్,…

  • April 14, 2025
  • 50 views
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

జనం న్యూస్ ఏప్రిల్ 14 సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు రైతులు ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు.సంగారెడ్డి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com