• August 1, 2025
  • 15 views
మద్నూర్ మండలంలో సోయాబీన్ పంటలపై క్షేత్ర శిక్షణ కార్యక్రమము

జుక్కల్ ఆగస్టు 01 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం పెద్ద శక్కర్గ గ్రామంలో సోయాబీన్ పంటపై క్షేత్ర శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ (NMEO) పథకం కింద DSB34 రకం…

  • August 1, 2025
  • 23 views
లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి:డిపిఓ యాదగిరి.

జనం న్యూస్ ఆగస్టు 1 నడిగూడెం నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటి సంరక్షించాలని డిపిఓ యాదయ్య తెలిపారు. శుక్రవారం నడిగూడెం మండల కేంద్రంలోని నర్సరీని పరిశీలించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ స్థలాల్లో, ప్రధాన రహదారుల వెంట మొక్కలు నాటి…

  • August 1, 2025
  • 18 views
సామూహిక వరలక్ష్మి వ్రతము

జనం న్యూస్ ఆగస్టు ఒకటి ముమ్మిడారం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన మండలం నడవపల్లి పంచాయతీ గండి గాని చెరువు గ్రామంలో శ్రీ రామాలయం వద్ద సమరసత సేవా ఫౌండేషన్ గ్రామ మహిళా కన్వీనర్ బొంతు నాగలక్ష్మి ఆధ్వర్యంలో ధార్మిక జట్టు…

  • August 1, 2025
  • 22 views
ఎల్ 35 లిఫ్టు కు నీటిని విడుదల చేస్తున్న చైర్మన్.

జనం న్యూస్ ఆగస్టు 1 నడిగూడెం నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సాగునీటి విడుదల చేయటంతో నడిగూడెం మండలంలోని ఎల్ 35 లిఫ్టు పరిధిలో పంటల సాగు నిమిత్తం శుక్రవారం లిఫ్ట్ చైర్మన్ మండవ అంతయ్య ఆయకట్టు రైతులతో కలిసి నీటిని…

  • August 1, 2025
  • 24 views
బిచ్కుందకు చేరుకున్న అమర్నాథ్ యాత్రికులు

బిచ్కుంద. జూలై 1 జనం న్యూస్ అమర్నాథ్ యాత్ర వెళ్లిన బిచ్కుంద యాత్రికులు నారం సాయి, నగేష్ గురువారం ఇక్కడకు సురక్షితంగా చేరుకున్నారు. యాత్రికులకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పట్టణ ప్రవేశ మార్గంలో ఎదురేగి స్వాగతం పలికారు. అవరోధాలను అధిగమించి అమర్నాథ్…

  • August 1, 2025
  • 17 views
ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రికి పాలాభిషేకం..!

జనంన్యూస్. 01.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని తెలంగాణ యూనివర్సిటీలోఎన్నో రోజుల కల నెరవేరిని వేల ఇంజనీరింగ్ కోర్స్ మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్…

  • August 1, 2025
  • 18 views
వికలాంగుల మహాసభ విజయవంతం చేయండి

జనం న్యూస్ 02ఆగష్టు పెగడపల్లి ప్రతినిధి. ఆగస్టు 6న ధర్మపురి రానున్నపద్మ శ్రీ మంద కృష్ణా మాదిగ ధర్మపురి – చొప్పదండినియోజకవర్గవృద్ధుల,వికలాంగుల మహా గర్జనసన్నాహక సదస్సు విజయవంతం చేయండి.జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం కేంద్రంలో ఎమ్మార్పీఎస్ పగడపల్లి మండల అధ్యక్షులు మోదిపల్లి…

  • August 1, 2025
  • 16 views
ఉద్యోగం,పని చేసే ప్రదేశంలో మహిళలను గౌరవించాలి..

మహిళా ఉద్యోగుల పట్ల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.. మహిళా వేధింపులపై డయల్ 100, షిటీమ్ పోలీస్ 8712686056 కు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి.. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ.. జనం న్యూస్ ఆగష్టు 01(మునగాల మండల ప్రతినిధి కందిబండ…

  • August 1, 2025
  • 14 views
భూ భారతి దరఖాస్తులను పరిశీలించిన సబ్ కలెక్టర్…..

జుక్కల్ ఆగస్టు 01 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ తాసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం నాడు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి భూ భారతి దరఖాస్తులను పరిశీలించినారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి లో వచ్చిన దరఖాస్తులు అన్ని…

  • August 1, 2025
  • 11 views
బడిలో గ్రంథాలయ పుస్తకాలు చదివిద్దాం-పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుదాం

జనం న్యూస్- ఆగస్టు 1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- తెలంగాణ విద్యా వికాస వేదిక కన్వీనర్, గ్రంథాలయోద్యమ ప్రచారకులు విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ కస్తూరి ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో మానవీయ సాహిత్య సాంస్కృతిక విలువల్ని పుస్తక పఠానాన్ని పెంచడానికి బడి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com