బిచ్కుందకు చేరుకున్న అమర్నాథ్ యాత్రికులు
బిచ్కుంద. జూలై 1 జనం న్యూస్ అమర్నాథ్ యాత్ర వెళ్లిన బిచ్కుంద యాత్రికులు నారం సాయి, నగేష్ గురువారం ఇక్కడకు సురక్షితంగా చేరుకున్నారు. యాత్రికులకు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పట్టణ ప్రవేశ మార్గంలో ఎదురేగి స్వాగతం పలికారు. అవరోధాలను అధిగమించి అమర్నాథ్…
ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రికి పాలాభిషేకం..!
జనంన్యూస్. 01.సిరికొండ. ప్రతినిధి. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని తెలంగాణ యూనివర్సిటీలోఎన్నో రోజుల కల నెరవేరిని వేల ఇంజనీరింగ్ కోర్స్ మంజూరు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్…
వికలాంగుల మహాసభ విజయవంతం చేయండి
జనం న్యూస్ 02ఆగష్టు పెగడపల్లి ప్రతినిధి. ఆగస్టు 6న ధర్మపురి రానున్నపద్మ శ్రీ మంద కృష్ణా మాదిగ ధర్మపురి – చొప్పదండినియోజకవర్గవృద్ధుల,వికలాంగుల మహా గర్జనసన్నాహక సదస్సు విజయవంతం చేయండి.జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం కేంద్రంలో ఎమ్మార్పీఎస్ పగడపల్లి మండల అధ్యక్షులు మోదిపల్లి…
ఉద్యోగం,పని చేసే ప్రదేశంలో మహిళలను గౌరవించాలి..
మహిళా ఉద్యోగుల పట్ల వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.. మహిళా వేధింపులపై డయల్ 100, షిటీమ్ పోలీస్ 8712686056 కు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి.. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ.. జనం న్యూస్ ఆగష్టు 01(మునగాల మండల ప్రతినిధి కందిబండ…
భూ భారతి దరఖాస్తులను పరిశీలించిన సబ్ కలెక్టర్…..
జుక్కల్ ఆగస్టు 01 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ తాసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం నాడు బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి భూ భారతి దరఖాస్తులను పరిశీలించినారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి లో వచ్చిన దరఖాస్తులు అన్ని…
బడిలో గ్రంథాలయ పుస్తకాలు చదివిద్దాం-పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుదాం
జనం న్యూస్- ఆగస్టు 1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- తెలంగాణ విద్యా వికాస వేదిక కన్వీనర్, గ్రంథాలయోద్యమ ప్రచారకులు విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ కస్తూరి ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో మానవీయ సాహిత్య సాంస్కృతిక విలువల్ని పుస్తక పఠానాన్ని పెంచడానికి బడి…
హాలియాకు తరలి వెళ్ళనున్న కెనరా బ్యాంకు ఆందోళనలో బ్యాంక్ ఖాతాదారులు
జనం న్యూస్ – ఆగస్టు1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ హిల్ కాలనీ లో ఉన్న కెనరా బ్యాంకును సాగర్ నుంచి తరలించవద్దని బ్యాంకు ఖాతాదారులు కోరుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా నాగార్జునసాగర్ హిల్ కాలనిలో సాగర్ ప్రజలకే కాకుండా…
కాట్రేని కొన లో నాగిడి నాగేశ్వరావు ఘనంగా పుట్టినరోజు వేడుకలు
జనం న్యూస్ ఆగస్టు ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోనతెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ మత్స్యశాఖ కార్పొరేషన్ చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు ఆయన స్వగృహంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేకును కట్…
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు ఐదు నెలల వేతనాలు ఇవ్వాలని. సిఐటియు డిమాండ్.
జుక్కల్ ఆగస్టు 01 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు ధర్నా నిర్వహించి కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు.…
రూప్లా తండాలో డ్రైనేజ్ కి భూమి పూజా..!
జనంన్యూస్. 01. సిరికొండ. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్ర పరిది లోని జగదాంబ తండా గ్రామంలో రుప్లా తండా లో ఎమ్మెల్యే భూపతి రెడ్డి నిధులతో 3 లక్షల రూపాయలు డ్రైనేజ్ పనులకు నిధులు మంజూరు చేయడం…