• April 10, 2025
  • 21 views
వెంకన్నా… బావున్నావా..!!

జనం న్యూస్ ఏప్రిల్ 10 ముమ్మిడివరం ప్రతినిధి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఈరోజు తాడేపల్లి లో అమలాపురం నియోజకవర్గ వైస్సార్సీపీ నేత వంటెద్దు వెంకన్నాయుడు కలిసారు.ఆరోగ్యం బానే ఉందిగా అని నాయుడుని అడిగారు.నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు..

  • April 10, 2025
  • 28 views
రోగులకు ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా మెరుగైన సేవలు అందించాలి – జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

46 లక్షలతో నిర్మించిన నవ జాత శిశు కేంద్రం ప్రారంభo 55 లక్షలతో 40 పడకల ప్రత్యేక వార్డు ఏర్పాటు 12 లక్షలతో ఆసుపత్రిలో మెకానైజడ్ లాండ్రీ సిద్ధం పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి లో పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే…

  • April 10, 2025
  • 28 views
నేటినుండి కల్వచర్లలో మూడురోజులు హోమం,పోచమ్మ విగ్రహాల ప్రతిష్ఠాపన, కొలుపు ఉత్సవాలు

జనం న్యూస్, ఏప్రిల్ 11, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి శుక్రవారం ఉదయం వేద బ్రాహ్మణులచే హోమం, అమ్మవార్లు, పోతురాజుల శిలా విగ్రహాల పూజ, ప్రతిష్ఠాపన కార్యక్రమం.సాయంత్రం పంబాల పూజరుల పూజ, శనివారం పంబాల పూజార్ల ఇల్లు తిరుగుడు అమ్మవారి పేరున చల్లా,…

  • April 10, 2025
  • 16 views
చిన్నోనిపల్లి R&R సెంటర్ పై అధికారుల చిన్నచూపు

జనం న్యూస్ 10 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్త పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు. గద్వాల జోగులాంబ జిల్లా గట్టు మండలం చిన్నోనిపల్లి R&R…

  • April 10, 2025
  • 17 views
సింగరేణి ఏజమాన్యంతో జరిగిన వాణి స్కూల్ ఒప్పందాన్ని రద్దు చేయాలని నాయకుల డిమాండ్

జనం న్యూస్, ఏప్రిల్ 11,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి వాణి స్కూల్ యజమాన్యం విద్యార్థిని విద్యార్థుల ఫీజుల విషయంలో వేధిస్తున్నారు , సింగరేణి ఏజమాన్యంతో జరిగిన వాణి స్కూల్ ఒప్పందాన్ని రద్దు చేయాలని నాయకుల డిమాండ్ రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని వాణి…

  • April 10, 2025
  • 21 views
బాలనగర్ డివిజన్ పరిధిలో బిజెపి బస్తీ బాట కార్యక్రమంలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు

జనం న్యూస్ ఏప్రిల్ 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బిజెపి బస్తీ బాట బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా బాలానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీ నగర్ బస్తీలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పర్యటించారు,…

  • April 10, 2025
  • 25 views
పాలిటెక్నిక్‌ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం

ఉజ్వల భవితకు పాలిటెక్నిక్ కోర్స్ – ప్రిన్సిపాల్‌ ఐలయ్య ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు చివరి తేది ఏప్రిల్ 19 జనం న్యూస్- ఏప్రిల్ 11- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – 2025 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లమా కోర్సుల్లో…

  • April 10, 2025
  • 20 views
అనసూర్యమ్మ మృతి బాధాకరం

జనం న్యూస్ ఏప్రిల్ 11 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని నరసింహులగూడెం గ్రామ మాజీ సర్పంచ్ జూలకంటి కొండారెడ్డి మాతృమూర్తి జూలకంటి అనసూర్యమ్మ మరణం చాలా బాధాకరమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు…

  • April 10, 2025
  • 20 views
శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కొరకు ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు:

జనం న్యూస్ ాట్రేని కొన ఏప్రిల్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అమలాపురం సమీపంలో చెయ్యేరు నందుగల శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కొరకు ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు కళాశాల సెక్రటరీ…

  • April 10, 2025
  • 20 views
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మెన్ పుల్లూరి స్వప్న సదానందం

జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ // కుమార్ యాదవ్.. ఇల్లందకుంట మండలానికి చెందిన సిరికొండ సదానందం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, మృతుని కుటుంబ సభ్యులను గురువారం నాడు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com