• January 13, 2025
  • 261 views
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జనం న్యూస్ జనవరి 13 శాయంపేట మండలంలో అభివృద్ధి సంక్షేమమే ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు మండల కేంద్రంలోని గోవిందా పురం గ్రామంలో మంచి నీటి బావికి 2.20 లక్షల రూపాయలు…

  • January 13, 2025
  • 50 views
దాదాపు 20 శాతం మందికే ఆత్మీయ భరోసా.

జనం న్యూస్ 13 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12,000 ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ…

  • January 13, 2025
  • 105 views
బానాపూర్ రామాలయంలో సప్త .

జనం న్యూస్. జనవరి. 13. మండల్ లింగంపేట్. జిల్లా కామారెడ్డి. రిపోర్టర్ రవీందర్ .. బానాపూర్ రామాలయంలో శ్రీ కృష్ణమూర్తి పంతులు గత వారం రోజుల నుండి శ్రీ భాగవత సప్త కార్యక్రమాలు నిర్వహించారు మరియు అన్నదాన కార్యక్రమం మరియు పంతులకు…

  • January 13, 2025
  • 67 views
హుజురాబాద్ పోలీసు స్టేషన్ లో కౌశిక్ రెడ్డి పై ఫిర్యాదు..

– రాజకీయాల్లో హుందాగా ఉండాలి. – జగిత్యాల ఎమ్మెల్యే పై దాడి హేయనీయమైన చర్య. – దాడిని ఖండించిన హుజురాబాద్ కాంగ్రెస్ శ్రేణులు. జనం న్యూస్ //జనవరి 13//కుమార్ యాదవ్.. సహాచర జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే…

  • January 13, 2025
  • 105 views
*అధికారుల నిర్లక్ష్యం..

డ్రైనేజీ కాలువల సమస్యలు.. *వీధి దీపాలు లేక రోడ్డు ప్రమాదాలు.. *దుర్వాసన వలన అనారోగ్య పాలవుతున్న ప్రజలు.. పెద్దపెల్లి జిల్లా జనం న్యూస్ మంథని కాంసెన్సీ ఇంచార్జ్ వెంకటేష్ ప్రతినిధి: పెద్దపెల్లి జిల్లా రామగిరి మండల్ నవపేట్ గ్రామానికి చెందిన బేడ…

  • January 13, 2025
  • 63 views
మహిళా ఆర్థికాభివృద్దే ప్రభుత్వ లక్ష్యం

జనం న్యూస్ జనవరి 13(నడిగూడెం) మహిళల ఆర్థికాభివృద్దే తెలంగాణ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బూత్కూరి వెంకటరెడ్డి అన్నారు. మండలంలోని గ్రామాల్లో మహిళలకు రాష్ట్ర మంత్రివర్యులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ల…

  • January 13, 2025
  • 376 views
స్తంభానికి వేలాడుతున్న లైన మన్ మోహీన్

జనం న్యూస్ జనవరి 13 నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం. కొత్తపల్లి: చాకచక్యంతో ఓ లైన్మన్ తృటిలో విద్యుత్ ప్రమాదం నుంచి త ప్పించుకున్న సంఘటన నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలో ఆది వారం చోటు చేసుకొంది. వివరాల్లోకి వె…

  • January 13, 2025
  • 155 views
ఆర్టీఐ మండల నూతన కమిటీ అధ్యక్షుడ గా పిల్లి వెంకటప్ప

జనం న్యూస్ జనవరి 13 నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మద్దూరు: సమచార హక్కు చట్టం పరిరక్షణ.కమిటీ మండల కమిటీని ఆదివారం మండలం లో రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పిల్లి వెం కటప్ప, ఉపాధ్యక్షుడిగా మురళి,…

  • January 13, 2025
  • 83 views
పేదోడి రాజ్యం ఇందిరమ్మ రాజ్యం

జనం న్యూస్ 13.1.2025 మెదక్ జిల్లా చేగుంట మండల ఓబీసీ మండల పార్టీ అధ్యక్షుడు అన్నం ఆంజనేయులు మెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం – అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు – జనవరి 26 నుంచి పేదోడు…

  • January 13, 2025
  • 81 views
నార్సింగ్ మండల పార్టీ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్ భౌతికయంపై కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి నివాళులర్పించిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి

జనం న్యూస్ 13.1.2025 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి అన్నం ఆంజనేయులు మెదక్ జిల్లా చేగుంట మండలం దుబ్బాక నియోజకవర్గం నార్సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గౌడ్ హఠాత్తుగా మరణించడం జరిగింది. ఈ నార్సింగ్ మండల…

Social Media Auto Publish Powered By : XYZScripts.com