సింగరేణి ఏజమాన్యంతో జరిగిన వాణి స్కూల్ ఒప్పందాన్ని రద్దు చేయాలని నాయకుల డిమాండ్
జనం న్యూస్, ఏప్రిల్ 11,పెద్దపల్లి జిల్లా ప్రతినిధి వాణి స్కూల్ యజమాన్యం విద్యార్థిని విద్యార్థుల ఫీజుల విషయంలో వేధిస్తున్నారు , సింగరేణి ఏజమాన్యంతో జరిగిన వాణి స్కూల్ ఒప్పందాన్ని రద్దు చేయాలని నాయకుల డిమాండ్ రామగిరి మండలం సెంటనరీ కాలనీలోని వాణి…
బాలనగర్ డివిజన్ పరిధిలో బిజెపి బస్తీ బాట కార్యక్రమంలో పాల్గొన్న వడ్డేపల్లి రాజేశ్వరరావు
జనం న్యూస్ ఏప్రిల్ 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి బిజెపి బస్తీ బాట బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా బాలానగర్ డివిజన్ పరిధిలోని శ్రీ శ్రీ నగర్ బస్తీలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పర్యటించారు,…
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
ఉజ్వల భవితకు పాలిటెక్నిక్ కోర్స్ – ప్రిన్సిపాల్ ఐలయ్య ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు చివరి తేది ఏప్రిల్ 19 జనం న్యూస్- ఏప్రిల్ 11- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ – 2025 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమా కోర్సుల్లో…
అనసూర్యమ్మ మృతి బాధాకరం
జనం న్యూస్ ఏప్రిల్ 11 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) మునగాల మండల పరిధిలోని నరసింహులగూడెం గ్రామ మాజీ సర్పంచ్ జూలకంటి కొండారెడ్డి మాతృమూర్తి జూలకంటి అనసూర్యమ్మ మరణం చాలా బాధాకరమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు…
శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కొరకు ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు:
జనం న్యూస్ ాట్రేని కొన ఏప్రిల్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ అమలాపురం సమీపంలో చెయ్యేరు నందుగల శ్రీనివాసా అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కొరకు ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు కళాశాల సెక్రటరీ…
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మెన్ పుల్లూరి స్వప్న సదానందం
జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ // కుమార్ యాదవ్.. ఇల్లందకుంట మండలానికి చెందిన సిరికొండ సదానందం ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా, మృతుని కుటుంబ సభ్యులను గురువారం నాడు జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మెన్…
పంట పండించే ఏ రైతు కూడా నకిలి విత్తనాలతో మోసపోకుండా చూడాలి.
జనం న్యూస్ 10 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా ప్రజలలో పోలీస్ వ్యవస్థ పై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా విధులు నిర్వహించాలి పోలీస్ అధికారుల సమావేశంలో…
ఇల్లంతకుంట సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ కు ఘన సన్మానం
జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ // జమ్మికుంట).. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లంతకుంట శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి ఇటీవల చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన ఇంగిలే…
పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలి
జనం న్యూస్ 10 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇన్చార్జి డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ : జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, పొరపాట్లకు తావు లేకుండా…
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత
తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ జనం న్యూస్, ఏప్రిల్ 11 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్) సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో గురువారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేయడం…