ప్రజలకు మేలుచేసే ప్రభుత్వం తెదేపా
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ప్రజలకు మేలుచేసే ప్రభుత్వం తెలుగుదేశం కూటమిపాలన అని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం నూతనంగా మంజూరైన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత తెలుగుదేశం…
రూప్లా తండాలో డ్రైనేజ్ కి భూమి పూజా..!
జనంన్యూస్. 01.సిరికొండ. నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్ర పరిది లోని జగదాంబ తండా గ్రామంలో రుప్లా తండా లో ఎమ్మెల్యే భూపతి రెడ్డి నిధులతో 3 లక్షల రూపాయలు డ్రైనేజ్ పనులకు నిధులు మంజూరు చేయడం జరిగింది.…
ఘనంగా రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హిమాయత్ నగర్ 17వ వార్షికోత్సవం
జనం న్యూస్ ఆగస్టు 1 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మధు ప్రవీణ్ కుమార్ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ సేవా కార్యక్రమాలతో ఆకట్టుకున్న రోటరీ క్లబ్యువ సభ్యుల ద్వారా చేపట్టనున్న మరిన్ని వినూత్న కార్యక్రమాలు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హిమాయత్…
భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో తాత్సారం తగదు..!
జనంన్యూస్.నిజామాబాద్, ఆగస్టు 01. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంటదివెంట ఆర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. శుక్రవారం ఆయన నవీపేట్ మండల కేంద్రంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. కమ్యూనిటీ హెల్త్…
విశాఖ షిప్ యార్డులో ఉద్యోగాలకు నోటిఫికేషన్
జనం న్యూస్ 01 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విశాఖలో హిందుస్థాన్ క్ట యార్ట్ లిమిటెడ్ 47 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 9లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సివిల్, హెచ్ఆర్, టెక్నికల్, సబ్మెరైన్, సెక్యూరిటీ,…
నేర నియంత్రణే లక్ష్యంగా “కార్డన్ అండ్ సెర్చ్” ఆపరేషన్
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్., జనం న్యూస్ 01 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక నేరాలను నియంత్రించి, ప్రజల భద్రత, రక్షణ కల్పించుటలో భాగంగా ఎస్.కోట పోలీసు స్టేషను పరిధిలోని దారపర్తి, బొడ్డవర పంచాయతీల్లోని గిరిజన…
శాంతిభద్రతల పరిరక్షణలో మీ సేవలు శ్లాఘనీయంఆత్మీయ వీడ్కోలు సభలో – విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.,
జనం న్యూస్ 01 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక సుదీర్ఘ కాలం పోలీసుశాఖలో బాధ్యతాయుతంగా, ఎంతో క్రమ శిక్షణతో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ చేసిన ఆర్.ఎస్.ఐ. ఎ.ఆర్.పండాను జిల్లా పోలీసుశాఖ తరుపున జిల్లా ఎస్పీ శ్రీ వకుల్…
విజయనగరంలో ముదురుతున్న వివాదం…
జనం న్యూస్ 01 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరంలో అతి చారిత్రాత్మక కట్టడమైన సింహాచలం మేడను తొలగిస్తున్న సంగతి తెలిసిందే.సింహాచలం మేడ తొలగింపుపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. సింహాచలం మేడను చారిత్రక సంపదగా జిల్లా ప్రజలు నేటికీ చర్చించుకుంటుంటారు.…
ఉద్యమాల ఉపాధ్యాయులు ఉసాకు ఘణనివాళి.
జనం న్యూస్. ఆగష్టు 1 హైదరాబాద్ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత అధ్యక్షతన ఉసా ఐదవ వర్ధంతి సభను హైదరాబాద్ లోని సింగరేణి కాలనీ సేఫ్ ఫౌండేషన్ &దళిత మహిళా సమిష్టి విద్య పరిశోదన శిక్షణ కంప్యూటర్ అక్షరాస్యత అభ్యాస కేంద్రంలో ఉ.సా…
వంట శీను అనే దివ్యాంగుడి ఉపాధిని నాశనం చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ కమిషనర్
భద్రాద్రి కొత్తగూడెం01 ఆగస్టు ( జనం న్యూస్ ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాబు క్యాంపు వంట శీను అని ఒక దివ్యంగుడికి వంట వండడం లో మంచి పేరు ఉంది మంచి వంట మాస్టర్ గా అనేక పెద్ద పెద్ద…