• April 9, 2025
  • 24 views
హాస్యనటుడు సప్తగిరి తల్లి మృతి

జనం న్యూస్ ఏప్రిల్ 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి టాలీవుడ్ కమెడియన్, హీరో సప్తగిరి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. సప్తగిరి తల్లి చిట్టెమ్మ మంగళవారం ఏప్రిల్ ఎనిమిదవ తారీకు రోజున కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మంగళవారం…

  • April 9, 2025
  • 20 views
తిమ్మరాజుపేట పాఠశాల భవన నిర్మాణ పనులు ప్రారంభం

జనం న్యూస్,ఏప్రిల్ 09, అచ్యుతాపురం: మండలం లోని తిమ్మరాజుపేట గ్రామంలో శిధిలావస్థలో ఉన్న పాఠశాల భవనం విషయం పై ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దృష్టి తీసుకొని వెళ్ళిన వెంటనే సానుకూలంగా స్పందించి అధికారులతో మాట్లాడి నిర్మాణం పనులు చేయడానికి రూ.13…

  • April 9, 2025
  • 15 views
బాధ్యత కుటుంబానికిఆర్థిక సాయం చేసిన బీమ్ సేన యువకులు

జనం న్యూస్ 10ఏప్రిల్ పెగడపల్లి : ప్రతినిధి. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలో సంటి రాజవ్వ అనారోగ్యం కారణంగా మరణించింది. ఆమె నిరుపేదరాలు కావున భీమ్ సేన యువకులు మరణం అనంతరం. ఆమె పెద్ద కర్మలో భాగంగా ఈ…

  • April 9, 2025
  • 19 views
మెరుగైన విద్యను అందించటమే లక్షం

జనం న్యూస్ ఏప్రిల్ 9 ాట్రేనికోన (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) ప్రభుత్వ పాఠశాలల బలోపేతం,బడి ఈడు పిల్లలందరికీ మెరుగైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తోందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సర్వ శిక్ష అభియాన్…

  • April 9, 2025
  • 19 views
సామాజిక న్యాయం, రాజ్యాంగంపై ప్రత్యేక ఉపన్యాసం – ఉపన్యాస పోటీలు

జనం న్యూస్ : 9 ఏప్రిల్ సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;వై.రమేష్ ; సిద్దిపేట, ఏప్రిల్ 9: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హైదరాబాద్ ఉత్తర్వుల మేరకు, సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రీజినల్ స్టడీ సెంటర్‌లో ఏప్రిల్ 12, 2025న…

  • April 9, 2025
  • 25 views
నాగార్జునసాగర్ డ్యాం భద్రత తెలంగాణ ఎస్పీఎఫ్ కు అప్పగించాలి

జనం న్యూస్- ఏప్రిల్ 10- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్- నాగార్జునసాగర్ డ్యాం వద్ద వైజాగ్ సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలకు డ్యాం భద్రత అప్పజెప్పినందుకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు, ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ హిరే…

  • April 9, 2025
  • 20 views
ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. నందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాదాపు 46 మంది గర్భవతులను వైద్యాధి కారులు డాక్టర్ శరత్ కమల్ మరియు డాక్టర్ కార్తిక్ విశ్వనాథ్ పరీక్షలు చేయగా అందరి గర్భవతులను డాక్టర్ మస్తానమ్మ గైనకాలజిస్ట్ స్కానింగ్…

  • April 9, 2025
  • 19 views
ఐదుగురు కొడుకులున్నా అనాధగా రోడ్ల మీద పడి ఉన్న 90 ఏండ్ల వృద్ధురాలు

జనం న్యూస్, ఏప్రిల్ 10 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) ఆహారం లేక ఎముకలు తేలి నిస్సహాయ స్థితిలో కుటుంబసభ్యుల కోసం ఎదురు చూస్తున్న వృద్ధురాలు నా మనవడు ఇక్కడ వదిలేసి వెళ్ళాడు..ఇప్పటివరకు తిరిగి రాలేదు అంటూ…

  • April 9, 2025
  • 18 views
మరి కొద్ది గంటల్లో భారత్ కు ముంబై పేలుళ్ల సూత్రధారి

జనం న్యూస్ ఏప్రిల్ 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ హైదరాబాద్ ముంబై పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణాకు అమెరికాలో దారులన్నీ మూసుకుపోయాయి. భారత్‌కు అప్పగించొద్దం టూ వేసిన పిటిషన్లను అమెరికా సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో భారత్‌కు అప్పగించేందుకు…

  • April 9, 2025
  • 18 views
పేద ప్రజలకు భారం కార్పొరేట్లకు లాభాలు కేంద్ర ప్రభుత్వ విధానం

చేల్పూరి రాము.. జనం న్యూస్ // ఏప్రిల్ // 9 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. ఇల్లంతకుంట మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చెల్పూరీ రాము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోల్, డీజిల్, ధరలను…

Social Media Auto Publish Powered By : XYZScripts.com