• April 10, 2025
  • 20 views
దళితబందు సాధన సమితి పిలుపు

జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ // జమ్మికుంట.. దళితబందు రెండవ విడిత రాని బాధితులందరు, వారి వారి మండలం లో ఎంపీడీఓ కార్యాలయం కి వెళ్లి వినతి పత్రం ఇవ్వాలి అని, హుజురాబాద్ నియోజకవర్గం…

  • April 10, 2025
  • 21 views
ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు.పంచాయతీ అధికారి మస్తాన్ వల్లి

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. ప్రజలు ప్రయాణికుల అవసర నిమిత్తం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీఆధ్వర్యంలో బస్టాండ్ లోని బస్ షెల్టర్ లో స్వచ్ఛమైన చల్లటి త్రాగునీటిని ఏర్పాటు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి మస్తాన్ వల్లి అన్నారు. బుధవారం నందలూరు…

  • April 10, 2025
  • 23 views
ప్రపంచ హోమియో దినోత్సవం

జనంన్యూస్. 10నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాదు. ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా నేడు జిల్లా జనరల్ ఆసుపత్రి లో 4 వ అంతస్తులో హోమియో పితామహుడు డాక్టర్ శామ్యూల్. హనీమన్ జయంతి శామ్యూల్ ఫోటో కు ఆయుష్ జిల్లా ఇన్చార్జి డాక్టర్ జె.గంగదాసు…

  • April 10, 2025
  • 21 views
స్మశాన అభివృద్ధికి 25 లక్షల రూపాయల నిధులు

*___ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో**జనం న్యూస్ ఏప్రిల్ 9 (గొలుగొండ మండలం విలేఖరి పొట్ల రాజా:)*అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో చిడిగుమ్మల గ్రామ పంచాయతీలో శివారు పోలవరం గ్రామానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు 25 లక్షల రూపాయలు స్మశాన అభివృద్ధికి నిధులు మంజూరు…

  • April 10, 2025
  • 21 views
*ఎస్. ఆర్. కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి*

జనం న్యూస్. ఏప్రిల్ 9. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)నర్సాపూర్ మండలంలోని రామచంద్రపురం గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పడ్డ ఎస్.ఆర్.కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజాది…

  • April 9, 2025
  • 19 views
పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలి

క్రూడ్ అయిల్ ధరలు నిలకడగానే ఉన్నప్పటికీ గ్యాస్ ధరలు పెంచి ప్రజల మీద భారం మోపుతుంది కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదా జనం న్యూస్ ఏప్రిల్…

  • April 9, 2025
  • 22 views
పెంచిన గ్యాస్ సిలిండర్లు ధరను వెంటనే తగ్గించాలి

జనం న్యూస్ ఏప్రిల్ 10(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు షేక్ సైదా అన్నారు. బుధవారం మునగాల మండలం జగన్నాధపురం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం…

  • April 9, 2025
  • 28 views
భారత రిజర్వ్ బ్యాంకు దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది

జనం న్యూస్ ఏప్రిల్ 9 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి భారత రిజర్వ్ బ్యాంకు బుధవారం దేశ ప్రజలకు మరోమారు తీపి కబురు చెప్పింది. ఇప్పటికే గత త్రైమాసిక సమీక్షలో భాగంగా ముడు నెలల క్రితం వడ్డీ రేట్లను తగ్గించిన రిజర్వ్…

  • April 9, 2025
  • 19 views
కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి

ప్రభుత్వ నిర్ణయం వల్ల సబ్సిడీ,సబ్సిడీయేతర వినియోగదారులపై తీవ్ర ప్రభావం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై భారాలను వేస్తున్నది సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు దేవరం వెంకటరెడ్డి జనం న్యూస్ ఏప్రిల్ 10(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) కేంద్ర…

  • April 9, 2025
  • 23 views
ఎస్. ఆర్. కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

జనం న్యూస్. ఏప్రిల్ 9. మెదక్ జిల్లా. నర్సాపూర్. కాంసెన్సీ ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్) నర్సాపూర్ మండలంలోని రామచంద్రపురం గ్రామ సమీపంలో నూతనంగా ఏర్పడ్డ ఎస్.ఆర్.కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక…

Social Media Auto Publish Powered By : XYZScripts.com