• January 10, 2025
  • 204 views
ఘనంగా సిఎన్ఆర్ సీజన్ 3 క్రికెట్ టోర్నీ ప్రారంభం

జనం న్యూస్ జనవరి 10-01-2025 రేగోడ్ మండల మెదక్ జిల్లారిపోర్టర్:వినయ్ కుమార్ రేగోడు మండల కేంద్ర లో సిఎన్ఆర్ స్మారక సీజన్ 3 రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీ ని నిర్వహించడం జరిగింది అనంతరం చెన్నై గారి నర్సింలు చిత్రపటానికి పూవులు వేసి…

  • January 10, 2025
  • 72 views
జీవో నెంబర్ 60 ప్రకారంగా వేతనాలు చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ భుజంగరావు కి సమ్మె నోటీస్ అందజేశారు

జనం న్యూస్ జనవరి 01 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరోఆసిఫాబాద్ గ్రామపంచాయతీ మున్సిపల్ గా ఏర్పడి దాదాపు 11 నెలలు అవుతున్న ఈ మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారంగా వేతనాలు చెల్లించాలని గత పది నెలల నుండి…

  • January 10, 2025
  • 83 views
వికారాబాద్ జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ సేవలపైనా క్యూ‌ఆర్ కోడ్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

వికారాబాద్ జిల్లా ఎస్పీ కె.నారాయణ రెడ్డి. జనం న్యూస్ 10 జనవరి ( వికారాబాద్ డిస్టిక్ రిపోర్టర్ కావలి నర్సిములు )తెలంగాణ రాష్ట్ర డిజిపి డా.జితేందర్ తెలంగాణ పోలీస్ సేవలపై ప్రజల అభిప్రాయము తెలుసుకోవడానికి నూతనంగా విడుదల చేసిన క్యూఆర్ కోడ్ …

  • January 10, 2025
  • 731 views
గుమస్తా :బండి వెంకటేష్ అనారోగ్యంతో మృతి..

జమ్మికుంట గుమస్తాలా సంఘం ఆర్ధిక సహాయం.. జనం న్యూస్ //జనవరి 11//జమ్మికుంట //కుమార్ యాదవ్.. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బండి వెంకటేష్ అనే గుమస్తా గత నెల మూడో తేదీన అనారోగ్యంతో మృతి చెందాడు.కాగా జమ్మికుంట పట్టణంలో…

  • January 10, 2025
  • 214 views
తొలి ఏకాదశి రోజున పూజలు

జనం న్యూస్ 10జనవరి శుక్రవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి )కామారెడ్డి జిల్లా లోని పంచముఖి హనుమాన్ టెంపుల్ లో ఈరోజు ఏకాదశి సందర్బంగా గాడిలా భైరయ్య పూజలు కామారెడ్డి లోని చాలా మంది భక్తులు అధిక సంఖ్యలో రావడం జరిగింది…

  • January 10, 2025
  • 135 views
పాఠశాల లో ముగ్గుల పోటీలు

జనం న్యూస్ 10 జనవరి శుక్రవారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి టౌన్ )కామారెడ్డి జిల్లా లోని దేవుని పల్లి ప్రాథమిక పాఠశాల లో ఈరోజు ప్రధాన ఉపాధ్యాయులు ఉమాకాంత్ సార్ ఆదేశాల మేరకు టీచర్స్ మరియు విద్యార్థిని లు ముగ్గులు…

  • January 10, 2025
  • 73 views
సింగరేణి మేడిపల్లి ఉపరితల గని పరిహార అటవీ భూమి అభివృద్ధి ఏరియాను పరిశీలించినా అధికారులు.

జనం వార్తలు జనవరి 10 రిపోర్టర్ : ఎం రమేష్‌బాబు. గోదావరిఖని కోల్ బెల్ట్ ప్రాంతంరామగుండం ఏరియా -1ఈ రోజున చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ డా.బి. ప్రభాకర్ , ఐ.ఎఫ్.ఎస్, సి.సి.ఎఫ్ కాళేశ్వరం సర్కిల్ మరియు శ్రీ సి.హెచ్.శివయ్య…

  • January 10, 2025
  • 233 views
హుజురాబాద్ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తా..

పార్టీ విలువలకు ప్రాధాన్యత ఇవ్వండి.. ▪️కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.. జనం న్యూస్ //జనవరి 11//జమ్మికుంట //కుమార్ యాదవ్.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్లో లోని వారి నివాసంలో కలిసి…

  • January 10, 2025
  • 101 views
టీఎస్ యుటిఎఫ్ 2025 క్యాలెండర్ ఆవిష్కరణ

జనం న్యూస్ జనవరి 10-01-2025 రేగోడు మండలం మెదక్ జిల్లా రిపోర్టర్ :వినయ్ కుమార్ రేగోడ్ మండల వనరుల కేంద్రం నందు టీ ఎస్ యుటిఎఫ్2025″ క్యాలెండర్ ను మండల విద్యాధికారి గురునాథ్ చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఏం…

  • January 10, 2025
  • 69 views
వైకుంఠ ఏకాదశి సందర్భంగా వీరాంజనేయ శివాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న చిట్టి రెడ్డి శ్రీధర్ రెడ్డి

జనం న్యూస్ జనవరి 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ లోని శ్రీ శ్రీ శ్రీ వీరాంజనేయ శివాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ చైర్మన్ గడ్డం రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన…

Social Media Auto Publish Powered By : XYZScripts.com