శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిదేవాలయ ఆలయ కమిటీ నూతన అధ్యక్షులుగా పరిపూర్ణ
జనం న్యూస్ – మే 10 – నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్ : శ్రీ శ్రీ మధిరట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని గురువారం ఎన్నుకోవడం జరిగింది. ఆలయ మాజీ…
కొట్రంగే వారి వివాహ వేడుకలలో పాల్గొన్న బీసీ సంక్షేమ సంఘం
జిల్లా అధ్యక్షులు రమేష్ రూపనార్జనం న్యూస్ 10 మే ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో : ఆసిఫాబాద్ మండలంలోని ఎల్లారం గ్రామంలో కొట్రంగే తాను బాయి- నాగేశ్వరరావుల కూతురు చి. జ్యోతి మరియు రాజుల వివాహ వేడుకలలో ఆసిఫాబాద్ జిల్లా బీసీ సంక్షేమ…
మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ
జనం న్యూస్ 11మే పెగడపల్లి ప్రతినిధి : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లోని మండల కేంద్రంలో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ సైన్యానికి సంఘీభావం తెలుపుతూ శనివారం రోజన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపుమేరకు పెగడపల్లి…
నిరుపేద కుటుంబానికి పట్టుచీర బహుకరణ
జనం న్యూస్ మే 10 చిలిపి చెడు మండల ప్రతినిధి: మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండూరు గ్రామానికి చెందిన వివాహ కార్యక్రమానికి నర్సాపూర్ నియోజకవర్గం చిలిపిచేడ్ మండలం చండూర్ గ్రామంలో వనం బలమని – కిష్టయ్య గార్ల కుమార్తె”…
మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే వాహన యజమానులపై, తల్లిదండ్రులపై చర్యలు తప్పవు
జనం న్యూస్ మే 11(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) సబ్జెక్టు : మునగాల సర్కిల్ పరిధిలోని మునగాల,నడిగూడెం,మోతే పోలీస్ స్టేషన్లలో గత వారం రోజుల నుంచి సూర్యాపేట జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు మైనర్ డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తుల యొక్క…
కోరిన కోర్కెలు తీర్చే కలియుగ దైవం శ్రీ మత్స్యగిరి స్వామి
జనం న్యూస్ మామిడి రవి శాయంపేట : రేపటినుండి బ్రహ్మోత్సవాలు కాకతీయుల కళావైభవానికి ప్రతీక ఈ దేవాలయం రాష్ట్రంలోనే రెండో పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి శాయంపేటమండల కేంద్రంలోని శ్రీ మత్స్యగిరి స్వామి కలియుగంలో కోరిన కోర్కెలు తీర్చే దైవముగా ప్రసిద్ధిగాంచిన కాకతీయ రాజుల…
అల్వాల వాగులో స్నానానికి వెళ్లి మృతి చెందిన సూరంపల్లి వాసుడు
( జనం న్యూస్ మే 10 చంటి)తేదీ:09/05/2025 నాడు మధ్యాహ్నం 1. 30 గంటలకు సూరారం గ్రామానికి చెందిన చామంతి మహేష్ తండ్రి సత్తయ్య, వయస్సు 30 సం!!లు, ఎస్సీ మాల, ఎలక్ట్రిషన్ అనున్నతడు తన కుటుంబంతో సహా తన బంధువైన…
కొలతలు లేకుండా ఉపాధి హామీ కార్మికులకు రోజుకి 600 ఇవ్వాలని సీఐటీయూ డిమాండ్.
జుక్కల్ ఏప్రిల్ 10 జనం న్యూస్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ కార్మికులకు కనీస వేతనం 307 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ అధికారులు చెప్పారు. కానీ ఉపాధి కార్మికులకు రోజుకి కూలీ 100 నుండి 150 రూపాయలు వస్తున్నాయని…
అల్వాల వాగులో స్నానానికి వెళ్లి మృతి చెందిన సూరంపల్లి వాసుడు
( జనం న్యూస్ మే 10 చంటి) తేదీ:09/05/2025 నాడు మధ్యాహ్నం 1. 30 గంటలకు సూరారం గ్రామానికి చెందిన చామంతి మహేష్ తండ్రి సత్తయ్య, వయస్సు 30 సం!!లు, ఎస్సీ మాల, ఎలక్ట్రిషన్ అనున్నతడు తన కుటుంబంతో సహా తన…
దేశ అత్యవసర పరిస్థితుల దృష్ట్యా విహార-తీర్థయాత్రలకు వెళ్లడం కొంతకాలం ఆగండి గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్ళ సురేంద్ర
జనం న్యూస్ మే 10 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : ఆపరేషన్ సింధూర్” పేరుతో త్రివిధ దళాలు కలిసి తీవ్రవాదులపై విరుచుకుపడి మట్టుపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే ఇటువంటి సమయంలో దేశ ప్రజల రక్షణం కోసం మన సైన్యం…