• March 15, 2025
  • 15 views
స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యంగా ముందుకు సాగాలి

జనం న్యూస్,మార్చి15, అచ్యుతాపురం:స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్‌ విజయ కృష్ణన్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఎం జగన్నాథ పురం గ్రామ పంచాయతీలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర అవగాహన ర్యాలీని ప్రారంభించారు.…

  • March 15, 2025
  • 19 views
తర్లుపాడు గ్రామంలో షిరిడి సాయిబాబా ఆలయ ఆవరణంలో చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న పోలేపల్లి జనార్ధన్.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 15. వేసవి కాలంలో బాటసారుల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయటం హర్షించదగ్గ విషయమని శ్రీశైలం వాసవి సముదాయ సత్ర సభ్యులు పోలేపల్లి.జనార్దన్ రావు అన్నారు. శుక్రవారం తర్లుపాడు శిరిడి సాయి మందిరం ఆవరణలో…

  • March 15, 2025
  • 117 views
మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్

పట్టించుకోని అధికారులు,దృష్టి పెట్టని లైన్మెన్లు జనం న్యూస్,మార్చ్ 15,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ నుంచి డోంగ్ బాన్సువాడ మధ్యలో సీఏ పైప్ లైన్ లీకేజ్ అవుతున్న చూసి చూడనట్లు పట్టించుకోని మిషన్ భగీరథ వాటర్ సప్లై లైన్మెన్లు…

  • March 15, 2025
  • 18 views
మత సామరస్యానికి ఇఫ్తార్ విందులు ప్రతీక పాల్గొన్నా.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జనం న్యూస్ మార్చి 15 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోనిరంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక కు హాజరైన భూపాలపల్లి…

  • March 15, 2025
  • 15 views
ముస్లిం నిరుపేదలకు రంజాన్ తోఫా అందించిన మైనార్టీ నాయకులు

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రంజాన్ ఆరంభం సందర్భంగా నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని గాంధీనగర్ (తోట పాలెం) లోని 23 ముస్లిం మైనార్టీ నిరుపేదలకు మండల ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ మౌల, పఠాన్ మెహర్…

  • March 15, 2025
  • 21 views
నాగేల్లముడుపులో ఘనంగా పదవ తరగతి వీడ్కోలు సభవిద్యార్థులకు పలు సూచనలు చేసిన హెచ్ఎంతర్లుపాడు, మేజర్

న్యూస్: మండలంలోని నాగేళ్ళమూడుపు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు,పెర్వల్ పార్టీ నీ ఘనంగా నిర్వహించారు. ఈ సభను ఉద్దేశించి పాఠశాల హెడ్మాస్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం మొదటి సారిగా పాఠశాల తరుపున పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థి,…

  • March 15, 2025
  • 20 views
కందులు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మార్చి 15. భుత్వం కనీసం మద్దతు ధరపై కందులు కొనుగోలు కేంద్రంను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాని ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి,  కూటమి నాయకులు   చేతులు మీదుగా కొబ్బరికాయ కొట్టి కందులు కొనుగోలు కేంద్రంను  ప్రారంభించారు. ఈ సందర్భంగా పి…

  • March 15, 2025
  • 17 views
అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: సిఐటియు

ఈనెల. 17 18 తేదీలలో జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే మహా ధర్నా జయప్రదం చేయండి. సిఐటియు. చట్టం బిచ్కుంద తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. సిఐటియు. కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగే కలెక్టరేట్ ముందు 48…

  • March 15, 2025
  • 19 views
రైతు బజార్లు, మార్కెట్‌ కమిటీల్లో ఆకస్మిక తనిఖీ

జనం న్యూస్ 15 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ సంచాలకులు విజయ సునీత శుక్రవారం విజయనగరం పట్టణంలోని మూడు రైతు బజార్లు, మార్కెట్‌ కమిటీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మార్కెటింగ్‌ శాఖ…

  • March 15, 2025
  • 20 views
గురజాడ నగర్‌లో మౌలిక సౌకర్యాలు కల్పించాలి: సీపీఎం

జనం న్యూస్ 15 మార్చ్ విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం నగర పాలక సంస్థ గురజాడ నగర్‌లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రెడ్డి శంకరరావు డిమాండ్‌ చేశారు. గురజాడ నగర్లో శుక్రవారం సీపీఎం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com