మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి
జనం న్యూస్ జులై 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు, 10 నెలల కోడిగుడ్ల బిల్లులు చెల్లించాలని వెంటనే వంటకు అవసరమైన గ్యాస్ ను ప్రతి…
కవయిత్రి ఎడ్ల లక్ష్మికి సన్మానం
జనం న్యూస్:28 జులై సోమవారం; సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి వై.రమేష్ ; మహారాష్ట్ర ప్రభుత్వం ప్రథమ భాష తెలుగులో ఒకటో తరగతి గాను అచ్చుల పాట సిద్దిపేట జిల్లాకు చెందిన ఎడ్ల లక్ష్మీ రాసిన గేయం ప్రచురితం కావడం పట్ల సిద్దిపేట…
శ్రీ వాణి సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో కవి సమ్మేళన, పుస్తకావిష్కరణ మహోత్సవము
. జనం న్యూస్;28 జులై సోమవారం సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్; సిద్దిపేట ప్రతిభ డిగ్రీ కళాశాలలో ఈరోజు శ్రీవాణి సాహిత్య పరిషత్తు ఆధ్వర్యంలో పుస్తకాల ఆవిష్కరణ, కవి సమ్మేళనం కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు పెందట వెంకటేశ్వర్లు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. తను…
కూకట్పల్లి వివేకానంద నగర్ లోని గీతాంజలి ఒలంపియాడ్ హై స్కూల్ స్టూడెంట్ క్యాబినెట్ ఎలక్షన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆరికెపుడి గాంధీ
జనం న్యూస్ జూలై 28 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో గీతాంజలి ఒలంపియాడ్ హై స్కూల్ స్టూడెంట్ క్యాబినెట్ ఎలక్షన్ లో పాల్గొన్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు గీతాంజలి ఒలంపియాడ్…
క్షిపణి దాడులకు దీటైన నిర్మాణ పద్ధతులపై గెస్ట్ లెక్చర్
శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో డా. టి. సుమన్ కుమార్ గారి ప్రబోధన జనం న్యూస్ జూలై 27 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో…
ఆదర్శ లో అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ దినోత్సవ సంబరాలు
జనం న్యూస్ జూలై 27 ముమ్మడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ , ఏ ఊరు ఏంటి వరాలను నేడు అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ దినోత్సవ సందర్భంగా కొత్తపల్లి ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నందు మూడు రోజుల వర్క్ షాప్ ను…
శ్రీ పశుపతినాథ్ శివాలయంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ..
కోరిన కోర్కెలు తీర్చే కొండంత దైవం పశుపతినాథుడు శ్రావణప్రథమ సోమవారం ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు శ్రీ సదానిరంజన్ సిద్ధాంతి. జనం న్యూస్ 28 జులై 2025 (ఎల్కతుర్తి మండలం బండి కుమారస్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండలం వల్లభాపురం గ్రామం శ్రీ…
ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ కార్యక్రమము.
గుడిపల్లి మండలం కేంద్రం లోని నివాసితులైన భూతం మాధవీ w/o అచ్చలు ఇంటికి భూమి పూజ కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ నవీన్,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జానపాటి రామలింగం,జగన్మోహన్ రెడ్డి,చంద్రారెడ్డి, శేఖర్ రెడ్డి,రుక్మారెడ్డి,సుధాకర్ రెడ్డి,వేంకట స్వామి, వెంకటయ్య,…
బిఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి సిగ్గులేదు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సోయిలేదు…
జనం న్యూస్ 28 జూలై( కొత్తగూడెం నియోజకవర్గం) గోదావరి పరివాహక ప్రాంత ప్రజల సమస్యలను పట్టించుకోని బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను రానున్న ఎన్నికల్లో ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించాలి బీఎస్పీకి ప్రజలు అధికారం ఇవ్వడం ద్వారానే గోదావరి పరివాహక ప్రాంత ప్రజల సమస్యలు…
కాలం మారిన గ్రామాల్లో మారని సాంప్రదాయం
నాగుల పంచమికి, తమ అక్క చెల్లెళ్లకు, తోబుట్టువులకు ప్రత్యేక బహుమతులు జనం న్యూస్,జులై 28,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని గ్రామాలలో తమ తోబుట్టువులకు నాగుల పంచమి పండగ సందర్భంగా ప్రత్యేక బహుమతులను అందిస్తున్నారు.జీవిత శైలి ఎన్ని మార్పులు చెందినా,ఆధునికత…