• September 15, 2025
  • 30 views
పవిత్ర సిలువ విజయోత్సవం.

నిరీక్షణ యాత్రికులు-జూబిలీ వేడుకలు. జనం న్యూస్ 15 సెప్టెంబర్ వికారాబాద్ జిల్లా. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని గట్టుపల్లి గ్రామంలోని ప్రఖ్యాత సిలువకొండ పుణ్యక్షేత్రం దగ్గర ఆదివారం రోజు 2025 జూబ్లీ సంవత్సరాని పురస్కరించుకొని సిలువ విజయోత్సవ సంబరాలు పరిగి…

  • September 15, 2025
  • 32 views
ఏర్గట్లలో సకల జనుల సమ్మె దినోత్సవం అమరవీరులకు ఘన నివారులు*

జనం న్యూస్ సెప్టెంబర్ 14: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలకేంద్రంలోశనివారం రోజునా తెలంగాణ ఉద్యమ కారుడు, ప్రజాసేవకుడు దయానంద్ ఆధ్వర్యంలో సకల జనుల సమ్మె దినోత్సవం కార్యక్రమం ను మండల కేంద్రం ఏర్గట్ల లో శనివారం కార్యక్రమం లో భాగంగా అమర…

  • September 15, 2025
  • 32 views
లోపించిన పారిశుధ్యం.దుర్గంధం వెదజల్లుతున్న కాలువలు.జబ్బులు బారిన పడుతున్న ప్రజలు.

జనం న్యూస్. తర్లుపాడు మండలం. సెప్టెంబర్15 తర్లుపాడు మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో దర్గా ముందు కాలువ నిండిపోవడంతో మురుగు బయటికి ప్రవహిస్తూ , తీవ్ర దుర్ఘధం వెదజల్లుతోంది . మురుగునీటి కారణంగా దోమ దోమల బెడద ఎక్కువై, ప్రజలు తీవ్ర ఇబ్బందులతో…

  • September 15, 2025
  • 25 views
ప్రభుత్వ నిషేధిత గుడుంబా పట్టివేత

తేదీ: 13.09.2025 రోజున శాయంపేట ఎస్సై J. పరమేశ్వర్ గారు తన సిబ్బందితో శాయంపేట మండలంలోని పెద్దకోడేపాక గ్రామం నందు పెట్రోలింగ్ చేస్తుండగా పాలకుర్తి సారయ్య s/o ఎల్లయ్య r/o పెద్దకోడేపాక ఇంటి వద్ద గుడుంబా అమ్ముతున్నాడానే నమ్మదగిన సమాచారం రాగా…

  • September 15, 2025
  • 22 views
నందలూరు మండలంలో చమర్తి ఆధ్వర్యంలో త్రాగునీటి బోర్లు.

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలో త్రాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న గ్రామాలను కూటమి ప్రభుత్వంలో రాజంపేట టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ఆదేశాల మేరకు గుర్తించి 17 త్రాగునీటి బోర్లను…

  • September 15, 2025
  • 18 views
సత్యం గౌడ్‌కు జాతీయస్థాయి “విశ్వ గురువు” పురస్కారం

జనం న్యూస్, సెప్టెంబర్ 15, కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్ ) హుస్నాబాద్ మండల కేంద్రం నాగారం రోడ్డులోని శ్రీ రాజ్యలక్ష్మి కాన్వెంట్స్ హాల్లో ఆదివారం ఘనంగా జరిగిన సత్కార కార్యక్రమంలో ప్రముఖ తత్వవేత్త, ఆధ్యాత్మిక గురువు, మానవ విలువల పరిరక్షణ…

  • September 14, 2025
  • 33 views
వాగు లో గలంతు తల్లి,కుమారుడు ఇద్దరు చిన్నారులు మృతి

జనం న్యూస్ సెప్టెంబర్ 13 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో వాంకిడి మండలంలోనీ దాబా గ్రామం లో విషాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం దాబా గ్రామానికి చెందిన భుజిబాయి అనే మహిళ దాబా గ్రామ శివారులోని వాగు వద్ద…

  • September 14, 2025
  • 27 views
పెద్దపల్లి జిల్లాలో అక్రమ మట్టి దందాపై వ్యాపారస్థుడి ఆవేదన

జనం న్యూస్, సెప్టెంబర్ 13, పెద్దపల్లిపెద్దపల్లి శాంతినగర్‌కు చెందిన సానికొమ్ము రామ్ రెడ్డి, అంధుడైనప్పటికీ ప్రభుత్వ అనుమతులతో మట్టి వ్యాపారం కొనసాగిస్తున్నారు. అయితే రాఘవపూర్, కన్నాల, కాచాపూర్, కటికనపల్లి, ధర్మారం, గుల్లకోట, ఎలిగేడు, రాకలదేవ్‌పల్లె, కదంబాపూర్, కనకుల కనపర్తి, కాల్వ శ్రీరాంపూర్…

  • September 13, 2025
  • 30 views
మోడీ గారి జన్మదిన వేడుకల కోసం 15 రోజుల కార్యక్రమాల రూపకల్పన

దౌల్తాబాద్, సెప్టెంబర్ 13 (జనం న్యూస్ చంటి): దౌల్తాబాద్ మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు పార్టీ సమావేశం జరిగింది. మండల పార్టీ అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి, జిల్లా అధ్యక్షులు బైరి…

  • September 13, 2025
  • 46 views
కొత్తగూడెంలో మతిస్థిమితం లేని వ్యక్తిని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌కి తరలింపు

జనం న్యూస్ 13 సెప్టెంబర్( కొత్తగూడెం నియోజకవర్గం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన రహదారులపై గత నాలుగు నెలలుగా మతిస్థిమితం కోల్పోయి సంచరిస్తున్న వ్యక్తిని స్థానిక యూట్యూబ్ ఛానల్స్, స్వచ్ఛంద సంస్థల చొరవతో అన్నం సేవ ఫౌండేషన్ ఆదుకుంది.సోనుసూద్ ఫ్యాన్స్ అసోసియేషన్…

Social Media Auto Publish Powered By : XYZScripts.com