ఆగస్ట్ 1 న రేషన్ కార్డ్ లు పంపిణీ.
జైనూర్ తహసీల్దార్ బీర్ షావ్. జనం న్యూస్ 26జులై. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. జైనూర్ : ఆగస్ట్ 1 న రేషన్ కార్డ్ లు పంపిణీ చేస్తున్నట్లు జైనూర్ తహసీల్దార్ బీర్ షావ్ తెలిపారు. శనివారం తహసీల్దార్ కార్యాలయంలో…
సహకార సంఘంని అభివృద్ధి కి పాటు పెడతాం
జనం న్యూస్ జులై 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో పిఏసియస్ చైర్మన్ కుసుమ శరత్ బాబు వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో భారీగా రైతు శాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార…
మంద క్రిష్ణ మాదిగను సన్మానించిన ఎంఆర్ పిఎస్ నాయకులు
జనం న్యూస్ జూలై 27 కూకట్పల్లి ప్రజల శ్రీనివాసరెడ్డి అన్ని వర్గాలపేదల, దళితుల హక్కులకై నిరంతరం అలుపెరుగనిపోరాటం చేసి ఎస్సి వర్గీకరణ సాధించి పద్మశ్రీ పురస్కారానికి అర్హుడై రాష్ట్రపతి చేతులు మీదుగా అవార్డు అందుకున్న మంద క్రిష్ణ మాదిగ ను ఎం…
సమస్యలపై ప్రభుత్వాలకు సిఫార్సులు పంపించాం”
జనం న్యూస్ 27 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గిరిజన సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సులు పంపించామని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డి.వి.జీ.శంకరరావు తెలిపారు. శనివారం జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో మాట్లాడారు. గిరిజన యూనవర్సిటీలో…
ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పాలి”
జనం న్యూస్ 27 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక గెలిచిన 100 రోజుల్లో వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన ఎమ్మెల్యే నేడు ఎంతమందికి ఇచ్చారో సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు ప్రశ్నించారు.భోగాపురం మండలంలోని…
జిల్లా పోలీసుశాఖలో కారుణ్య ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేత-విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐ.పి.ఎస్.,
జనం న్యూస్ 27 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లా పోలీసుశాఖలో ఆర్మడ్ రిజర్వు విభాగంలో కానిస్టేబులుగా పని చేస్తూ, అనారోగ్యంతో విధులు నిర్వహించలేని కారణంతో ఉద్యోగ విరమణ చేసిన సిహెచ్.ఈశ్వరరావు కుమారుడు సిహెచ్.తేజను జూనియర్ సహాయకులుగా…
వాళ్లు ఎప్పటికీ ‘మా రాజులే”
జనం న్యూస్ 27 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం జిల్లాలో రాజకీయ ఉద్దండులుగా ఇద్దరికే పేరు ఉంది. ఒకరు అశోక్ గజపతిరాజు..మరొకరు పెనుమత్స సాంబశివరాజు.. పార్టీలు వేరైనా ఇద్దరూ ఇద్దరే. సుదీర్ష కాలం రాజకీయ ప్రస్థానం కొనసాగించి…
స్థానిక సంస్థ ఎన్నికల బిజెపి సత్తా చాటాలి జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ అన్నారు
(జనం న్యూస్ చంటి జులై 26 ) దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఎస్ వి ఫంక్షన్ హాల్ లో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల నిర్వహించడం జరిగింది…
రాజ్యాంగ పరిధిని అతిక్రమిస్తే కఠిన శిక్షలు తప్పవు -సీసీ సాయి సాయిచైతన్య
గ్రామాభివృద్ధి కమిటీ అంటే స్వంచందా సంస్థ లాగా పనులు చెయ్యాలి -జిల్లా ప్రధాన న్యాయమూర్తి జనం న్యూస్ జూలై 26:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ సొసైటీఫంక్షన్ హాల్ లోజిల్లా న్యాయ సేవా అధికార సంస్థ నిజామాబాద్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన…
ఆర్మీ జవాన్ల త్యాగాలు వెలకట్టలేనివి
ఎస్సై కే శ్వేత _(జనం న్యూస్ ;26జూలై భీమారం మండల ప్రతినిధి కాసిపేటరవి ) ఆర్మీ జీవన్ లా త్యాగాలు వెలకట్టలేని దేశ ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి శత్రువుల నుండి దేశాన్ని రక్షిస్తూ సేవలు చేస్తున్న…