• January 12, 2025
  • 340 views
ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు

జనం న్యూస్ 12 జనవరి 2025 రుద్రూర్ మండలం నిజామాబాద్ జిల్లా ( లాల్ మొహమ్మద్ జనం న్యూస్ ప్రతినిధి ) రుద్రూర్ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం బిజెపి నాయకులు, కార్యకర్తలు స్వామి వివేకానంద 163…

  • January 12, 2025
  • 187 views
ముగ్గురు సామాన్యులు బైకు మీద వెళ్తే పైన్ ఆటో లో నలుగురి కంటే ఎక్కువగా పైనే మరియు గవర్నమెంట్ ఆర్ టి సి బస్సు లో 120 ఎక్కువ ఎవరు వేస్తారు రేవంత్ రెడ్డి సార్

జనం న్యూస్ 12ఆదివారం రిపోర్టర్ అవుసుల రాజు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ఒక వైపు స్పెషల్ గా డ్రైవ్ గా మద్యం సేవించి వాహనాలు నడుపారాదు అని సరైన పేపర్స్ లేవని హెల్మెట్ లేదని నెంబర్ ప్లేట్ లేదని ట్రిబుల్ రైడింగ్…

  • January 12, 2025
  • 83 views
నవ భారత స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద…

జనం న్యూస్ // జనవరి 12// జమ్మికుంట // కుమార్ యాదవ్.. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హుజురాబాద్ శాఖ ఆధ్వర్యంలో 162 స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని స్వామి వివేకానంద విగ్రహానికి పులా మాల వేసి జయంతి కార్యక్రమం నిర్వహించడం…

  • January 12, 2025
  • 84 views
వెలిమినేడులో స్వామి వివేకానంద జయంతి వేడుక.

జనం న్యూస్ జనవరి 13 (చిట్యాల మండలం ప్రతినిధి మహేష్). నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ఆదివారం నాడు స్వామి వివేకానంద 162 వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్…

  • January 12, 2025
  • 89 views
అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య AIFDW ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో అఖిల భారత ప్రభుత్వం మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు విజయవంతం అయ్యాయి ఈ సందర్భంగా మహిళా సంఘం జిల్లా కన్వీనర్ అర్చన మాట్లాడుతూ మహిళల్లో దాగిందా ప్రతిభను వెలికి తీయడానికి ప్రతి సంవత్సరము మహిళా…

  • January 12, 2025
  • 124 views
ప్రజా పాలనలో పండుగ పేరుతో ఆర్టీసీ టికెట్ రేట్లు అంతకంత పెంచి దోపిడీ

జనం న్యూస్ 12 ఆదివారం రిపోర్టర్ అవుసుల రాజు సాధారణ రోజుల్లో వికలాంగులకు హాఫ్ టికెట్ ఉంటే పండుగ పేరుతో వారికి కూడా ఫుల్ టికెట్ తీసుకుంటూ దోపిడీ చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుండి కడ్తల్ కు సాధారణ రోజుల్లో…

  • January 12, 2025
  • 91 views
దొంగ దాడులు చేసే ప్రతిఘటన తప్పదు..

బి ఆర్ ఎస్ వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్.. జనం న్యూస్ //జనవరి //12//జమ్మికుంట //కుమార్ యాదవ్.. బిఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. భువనగిరి జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తున్నాం…

  • January 12, 2025
  • 114 views
ముమ్మరంగా వాహన తనిఖీలు

జనం న్యూస్ 11జనవరి శనివారం రోజున (రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి టౌన్ ) కామారెడ్డి జిల్లా టౌన్ పరిది లోని పాత బస్టాండ్ ఏరియా లో కామారెడ్డి టౌన్ సి ఐ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీస్ లు…

  • January 12, 2025
  • 128 views
వినాయకపురంలో వడ్డెర ఓబన్న జయంతి వేడుకలలో పాల్గొన్న వడ్డెర సంగం నియోజకవర్గ అధ్యక్షుడు తమ్మిశెట్టి శ్రీను

జనం న్యూస్ జనవరి 12 అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గ ప్రతినిధి ఎం నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని వినాయకపురం గ్రామములో వడ్డెర ఆత్మగౌరవ భవన సముదాయ ట్రస్ట్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈరోజు స్వతంత్ర సమరయోధుడు వడ్డే…

  • January 12, 2025
  • 94 views
గుండాల చేనేత సహకార సంగం అధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం

జనం న్యూస్ గుండాల మండలం జనవరి. 12.పి. యాదగిరి యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల చేనేత సహకారసంగం అధ్వర్యములొ ముక్యమంత్రి రేవంత్ రెడ్డి జవులి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావ్ ఆలేరు శాసన సభ్యుడు బీర్ల ఐలయ్య చి…

Social Media Auto Publish Powered By : XYZScripts.com