• July 25, 2025
  • 21 views
ఆదివాసి హక్కులు, చట్టాలను పకడ్బందీగా అమలు చేయలి.

జనం న్యూస్ జులై 25కొమురం భీమ్ జిల్లా. డిస్టిక్ట్ స్టాఫ్ఫర్. జై నూర్: ఆదివాసి హక్కులను, చట్టాలను పక్కడ్ బందీగా అమలు చేయాలని తుడుం దెబ్బ మండలాధ్యక్షుడు మధురాజ్ మడావి శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. ఈ…

  • July 25, 2025
  • 24 views
ప్రమాదకరంగా మురికి కాలువ పట్టించుకోని కార్యదర్శి

జనం న్యూస్ జులై(25) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గo మద్దిరాల మండలం గోరంట గ్రామంలోని ఆరవ వార్డులో మర్రిచెట్టు దగ్గర మురికి కాలువపై బండలు పగిలిపోవడంతో గత రెండు నెలలుగా గ్రామపంచాయతీ కార్యదర్శికి తెలియజేసిన ఎలాంటి మరమ్మతులు చేయటంలేదని గ్రామస్తులు ఆవేదన…

  • July 25, 2025
  • 21 views
జనసేన నాయకురాలు భాగ్యశ్రీని కలిసిన బిజెపి నాయకులు

జనం న్యూస్ జూలై 25 కాట్రేనికోన [ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం కాట్రేనికోన వారి నివాసంలో ఈరోజు ముమ్మడివరం మార్కెట్ యార్డ్ చైర్మన్గా నియమించబడ్డ జనసేన నాయకురాలు ఓ గూరి భాగ్యశ్రీ కలసి…

  • July 25, 2025
  • 20 views
స్థానిక సంస్థల ఎన్నికలపై కార్యాశీల సమావేశం.

జనం న్యూస్ 26జులై పెగడపల్లి ప్రతినిధి. పెగడపల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పల్లె మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల కార్యశీల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ధర్మపురి అసెంబ్లీ ఇంచార్జ్ కన్నం అంజన్న మాట్లాడుతూ…

  • July 25, 2025
  • 20 views
విద్యార్థులు తెలుగు భాష లో పట్టు సాధించాలి

జనం న్యూస్ జూలై 26(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్) పదవతరగతి ఫలితాలు భవిష్యత్ ని నిర్ణయించే మొదటి అడుగు అని,బోర్డు పరీక్షలు అంటే భయపడకుండా బాగా చదివి మంచి మార్కులు సాధించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్…

  • July 25, 2025
  • 24 views
నేడే తాళ్లరాంపూర్‌ సొసైటీ ఫంక్షన్ హాల్ లో న్యాయ చైతన్య అవగాహన సదస్సు*

జనం న్యూస్ జూలై 25:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామంలో ఉన్న సొసైటీ ఫంక్షన్ హాల్ లో నేడే జిల్లా న్యాయ సేవధికార సంస్థ నిజామాబాద్ మరియు మండల న్యాయ సేవధికార సంఘం ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించడం…

  • July 25, 2025
  • 23 views
కేజీబీవీ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ కిరణ్మయి

మద్నూర్ జులై 25 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల మరియు హాస్టల్ ను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి గారు శుక్రవారం అకస్మిక చేశారు.హాస్టల్ మొత్తం తిరిగి వంటగది, కూరగాయలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి…

  • July 25, 2025
  • 23 views
పరిసరాల పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలం : డాక్టర్ హరినాథ్.

జనం న్యూస్ జూలై 25 (నడిగూడెం) వర్షాకాలంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటామని నడిగూడెం పల్లె దావఖానా డాక్టర్ హరినాధ్ తెలిపారు. శుక్రవారం నడిగూడెం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలను వైద్య సిబ్బందితో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా…

  • July 25, 2025
  • 164 views
తడ్కల్ ను మండల కేంద్రంగా ప్రకటించరా…? 304 జీవో అమలు చేయరా..?

నూతన మండల కేంద్రంగా తడ్కల్ ను ఏర్పాటు చెయ్యాలని బిఆర్ఎస్ నాయకుల డిమాండ్. జనం న్యూస్,జులై 25,కంగ్టి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ ను నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని తడ్కల్ మండల సాధన సమితి శుక్రవారం…

  • July 25, 2025
  • 20 views
ప్రతి పేదవాడికి మూడు పూటలా అన్నం పెట్టడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం.

జనం న్యూస్ జూలై 25 (నడిగూడెం) రాష్ట్రంలో ప్రతి పేదవాడికి మూడు పూటలా అన్నం పెట్టడమే లక్ష్యంగా అర్హులైన పేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను పంపిణీ చేస్తుందని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్వేపూర్ తిరుపతమ్మ…

Social Media Auto Publish Powered By : XYZScripts.com