తండ్రిని కర్రలతో చావకొట్టిన కూతుర్లు.. అసలేమైందో తెలుసా ఈ (వీడియో చూడండి)
జనం న్యూస్:- మధ్యప్రదేశ్లోని మొరెనాలో ఒక తండ్రి ఈ నెలలోనే ఇద్దరు కుమార్తెలకు ఘనంగా వివాహం చేసి అత్తారింటికి పంపించాడు. కూతుళ్లు వెళ్లిపోయాక భార్య కూడా శాశ్వతంగా పుట్టింటికి వెళ్తానని చెప్పింది. ఇది జరిగిన రెండు రోజులకే ఇంట్లో అనుమానస్పద స్థితితో…
ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చిత్రపటానికి పాలాభిషేకం
జుక్కల్ మార్చ్ 10 జనం న్యూస్ ( జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల కేంద్రానికి మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 200…
పుల్లుగా మందు తాగి నడిరోడ్డుపై మహిళతో ఏస్.ఐ పాడు పని.. మండిపడుతున్న ప్రజలు (వీడియో చూడండి)
జనం న్యూస్:- మద్యం తాగి పోలీసు యూనిఫాం ధరించిన వ్యక్తి ఒక మహిళను వేధిస్తున్న దృశ్యాలను చూపించే వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ అవుతోంది. పోలీసులు విడుదల చేసిన సమాచారం తర్వాత ఆ వ్యక్తి సబ్-ఇన్స్పెక్టర్ అని, దాడికి గురైన…
ఛీ..చీ ఏంటమ్మా ఈ దిక్కుమాలిన పనులు.. పనిమనిషి సిగ్గుమాలిన చర్య.. (వీడియో చూడండి)
జనం న్యూస్:- ప్రతిదానికీ కార్మికులను నియమించుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ప్రజలు చాలా సోమరితనం లేదా బిజీగా ఉంటారు, వారికి ఆహారం వండడానికి కూడా సమయం ఉండదు. అందువలన, వారు ఆహారాన్ని తయారు చేయడానికి కార్మికులను నియమిస్తారు. కానీ కొంతమంది వారిని మూర్ఖులుగా…
విద్యార్థితో క్లాస్ రూంలోనే మహిళా ప్రొఫెసర్ పెళ్లి..! చీ.. చీ అంటున్న ప్రజలు.. అసలెంజరిగింది ?
జనం న్యూస్ కోల్కతా:- : పశ్చిమ బెంగాల్లో తరగతి గదిలో అందరి సమక్షంలో ఒక మహిళా ప్రొఫెసర్ తన విద్యార్థిని వివాహం చేసుకుంటున్న దృశ్యం సంచలనం సృష్టించింది. దండలు మార్చుకోవడం, ఏడడుగులు నడవడం వంటివి సైతం ఆ వీడియోలో ఉండటంతో యూనివర్సిటీ…
టైటిల్….5 కోట్లుతో ఆర్& బి రోడ్డు పనులకు శ్రీకారం…
ఎర్రావారిపాళెం జనవరి 29 జనం న్యూస్: చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని ఎర్రవారిపాలెం మండలంలో సుమారు 5 కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బి రోడ్డు నిర్మాణ పనుల అభివృద్ధికి శ్రీకారం చుట్టడంతో చుట్టుపక్కల ఉన్న పల్లెలు మురిసిపోయాయి. బుధవారం…
పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం…. ప్రజారోగ్యం ప్రశ్నార్థకం ?
-పర్యవేక్షణ లోపంతో పడకేసిన పారిశుధ్యం -స్థానికంగా ఉండని అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు తప్పని తిప్పలు జనం న్యూస్ 29జనవరి భీమారం మండల రిపోర్టర్ (కాసిపేట రవి ) భీమారం మండలo పలు గ్రామపంచాయతీలో పంచాయతీలలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించే అధికారులు లేక…
అన్నం వడ్డించలేదని మరీ ఇంత దారుణమా..! అసలేమైంది అంటే మీరే చూడండి…
జనం న్యూస్:- కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి 6 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సీఐ ఏ నరసింహారావు, తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని నందివనపర్తి, గ్రామానికి చెందిన జాపాల లక్ష్మయ్య, (70)…
మృతిని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జీఎస్సార్
జనం న్యూస్ జనవరి 29 శాయంపేట మండలంలోని కొప్పుల గ్రామానికి చెందిన గోలి నారాయణ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వారి ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబాన్ని పరామర్శించి.ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం…
లైవ్ లో డాక్టర్ ఆత్మహత్య..! అసలేం జరిగింది..? (వీడియో చూడండి)
జనం న్యూస్:- హైదరాబాద్లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. భర్త, అత్తమామల వేధింపులు భరించలేక, సెల్ఫీ వీడియో తీసుకొని డాక్టర్ ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించింది. హైదరాబాద్లో భర్త, అత్తమామల వేధింపుల కారణంగా ప్రణీత అనే మహిళా డాక్టర్ ఆత్మహత్యాయత్నం చేసింది. సెల్ఫీ వీడియోలో…