• May 18, 2025
  • 22 views
కాలం ఎప్పుడూ ఒకరి పక్షమే ఉండదు: బొత్స

జనం న్యూస్ 18 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక తప్పుడు కేసులతో అధికారులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వానికి హితవు పలికారు. కాలం ఎప్పుడూ ఒకరి పక్షమే ఉండదన్నారు.…

  • May 18, 2025
  • 20 views
పేలుడు పదార్థాలతో ఇద్దరు వ్యక్తులు అరెస్టు; పోలీసులు చర్య తీసుకున్నారు”

జనం న్యూస్ 18 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక విజయనగరం పోలీసులకు అందిన సమాచారం ఆధారంగా, పోలీసులు పట్టణానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ (29 సంవత్సరాలు) ను అరెస్టు చేశారు. సిరాజ్ ఉర్ రెహమాన్ ఇచ్చిన సమాచారం…

  • May 18, 2025
  • 21 views
85 డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.8.50 లక్షల జరిమానా

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జనం న్యూస్ 18 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక మద్యం సేవించి వాహనాలు నడిపి, పట్టుబడిన వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానానువిజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శ్రీ…

  • May 18, 2025
  • 24 views
మాజీ స్పీకర్ మధుసూదన్ చారి తో భేటీ అయిన శాయంపేట మండలం బీఆర్ఎస్ నాయకులు

జనం న్యూస్ మే 18 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం బీఆర్ఎస్ మండల పాత నాయకులు తెలంగాణ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదన్ చారి తో హైదరాబాద్ లో సమావేశంలో మండలం లోని తాజ రాజకీయ పరిస్థితిలు…

  • May 17, 2025
  • 26 views
రామ నామమే శాశ్వతం, లిఖించి తరించండి

భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు భద్రాచల తలంబ్రాలు అందుకున్న హనుమాన్ స్వాములు జనం న్యూస్, మే 18 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) రామ నామమే శాశ్వతమని ప్రతి ఒక్కరూ రామ నామాన్ని లిఖించాలని…

  • May 17, 2025
  • 26 views
వేసవిలో నర్సరీ మొక్కలను జాగ్రత్తగా పెంచాలి

నర్సరీల్లో మొక్కల సంరక్షణకు శ్రద్ధ వహించాలి నర్సరీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి వేసవిలో మొక్కలు ఎండిపోకుండా ఎప్పటికప్పుడు నీటిని అందించాలి జెడ్పీ డిప్యూటీ సీఈవో శిరీష జనం న్యూస్ మే 18 (మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ ) గ్రామాల్లో…

  • May 17, 2025
  • 42 views
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ….

బిచ్కుంద ఏప్రిల్ 17 జనం న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు శంకుస్థాపన చేసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.. ప్రజా ప్రభుత్వం ఇళ్లు లేని…

  • May 17, 2025
  • 31 views
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం.

జనం న్యూస్ మే 17 నడిగూడెం మండలం లోని సిరిపురం సబ్ స్టేషన్ పరిధిలో అత్యవసర మరమ్మత్తుల కారణంగా ఆదివారం పలు గ్రామాల్లో కరెంట్ సరఫరాను నిలిపివేయనున్నారు. ఉ.08 గంటల నుంచి 12 గంటల వరకు సిరిపురం, శ్రీరంగాపురం,వల్లాపురం గ్రామాల్లో కరెంట్…

  • May 17, 2025
  • 28 views
రాజకీయాలలో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తకు అండగా ఉంటున్న పార్టీ జనసేనపార్టీ

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 17 రిపోర్టర్ సలికినీడి నాగరాజు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం చిలకలూరిపేట సమన్వయకర్త తోట రాజారమేష్ ఆధ్వర్యంలో జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పట్టణములోని…

  • May 17, 2025
  • 27 views
కాట్రేని కోన త్రినాధ ఆధ్వర్యంలో ఉచిత హోమియో క్యాంప్

జనం న్యూస్ మే 17 కాట్రేనికోన ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోననా తల్లిదండ్రుల పేరు ప్రతి నెల జరిగే హెూమియో క్యాంప్ జరిగే నిమిత్తం దేవి సెంటర్ కనకదుర్గమ్మ ఆలయం వద్ద ఈనెల 18/5/2025తేదీ ఆదివారం…

Social Media Auto Publish Powered By : XYZScripts.com