ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొన్న కంభం ఎస్సై.
ఫ్రెండ్లీ పోలీస్ ఉదాహరణ కంభం పోలీస్ సిబ్బంది. జనం న్యూస్, ఏప్రిల్ 01, (బేస్తవారిపేట ప్రతినిధి): కంభం: ప్రజలకు సురక్షితమైన మరియు స్నేహపూర్వకమైన భద్రతను అందించేందుకు కంభం పోలీసులు కొత్త దిశగా అడుగులు వేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ కాన్సెప్ట్ను కొనసాగిస్తూ, స్థానిక…
బీ ఎస్ పీ పార్టీ అధికారంలోకి వస్తేనేవరద బాధితుల సమస్య పరిష్కారం అవుతుంది.
బీ ఎస్ పీ పార్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు శివకుమార్ కొత్తగూడెం నియోజకవర్గం ఏప్రిల్ 01 ( జనం న్యూస్) చర్ల మండల కేంద్రంలో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు కొండా కౌశిక్ అధ్యక్షతన మంగళవారం…
యానాం అక్రమ డీజిల్ ఆంధ్రకు కోట్ల నష్టం
జనం న్యూస్ ఏప్రిల్ ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం :డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ ని కోనసీమ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కలిసి విజ్ఞప్తిని చేశారు. యానాం నుండి అక్రమంగా వస్తున్న డీజిల్…
ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాలలో ‘రాజీవ్ యువ వికాసం పథకం’ దరఖాస్తులు..!
జనంన్యూస్. 01. నిజామాబాదు. ప్రతినిధి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి నిరుద్యోగ యువతీ, యువకులు స్వయం ఉపాధి పొందేందుకు గాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం కింద మండల అభివృద్ధి అధికారి…
షార్ట్ సర్క్యూట్ తో కిరాణం షాప్ దగ్ధం
జనం న్యూస్ ఏప్రిల్ 1 నడిగూడెం మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన సంఘం రమేష్ కిరాణం షాపు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఆదివారం రాత్రి పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ. 4 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు బాధితుడు సంగం రమేశ్…
సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మకానికి వద్దు .
ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు పి.పవన్ కుమార్ డిమాండ్. విద్యార్థులపై పోలీసుల దాడులు,నిర్బంధాలను ఖండించాలి జనం న్యూస్, ఏప్రిల్ 2,జూలూరుపాడు రాష్ట్ర ప్రభుత్వం హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అక్రమంగా వేలం వేస్తే చూస్తూ ఊరుకోబోమని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు…
ఏర్గట్లమండలకేంద్రంలోసీసీరోడ్ల శంకుస్థాపన కార్యక్రమం
జనం న్యూస్ ఏప్రిల్ 01:నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండలకేంద్రంలోమంగళవారం రోజునాజాతీయగ్రామీణఉపాధి హామీపథకంగ్రాంట్ క్రింద వచ్చిన 25 లక్షలసీసీరోడ్లనుటౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులురెండ్లరాజారెడ్డిపూజ కార్యక్రమాలనునిర్వహించిపనులను ప్రారంభించారు.ఈ సందర్బంగా జిల్లాకాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రాంట్…
ఇది ఇందిరమ్మ రాజ్యమా..కబ్జాదారుల రాజ్యమా..!
జనం న్యూస్ 01 ఏప్రిల్ 2025 జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ జోగులాంబ గద్వాల్ జిల్లా సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమిని లాక్కొనే నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. గద్వాల జిల్లా కేంద్రంలోని…
సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యేకల్వకుంట్ల సంజయ్
( జనం న్యూస్ జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బెజ్జరాపు శ్రీనివాస్) జనం న్యూస్ ఏప్రిల్ 1, జగిత్యాల జిల్లా కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుట్ల పట్టణ మరియు కోరుట్ల మండలానికి చెందిన 11,90,000/- పదకొండు లక్షల…
రామచంద్రపురం ఈద్గా వద్ద ఘనంగా రంజాన్ వేడుకలు
జనం న్యూస్. మార్చి1. సంగారెడ్డి జిల్లా. పటాన్చెరు. పవిత్ర రంజాన్ మాసం ముగియడంతో సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు రామచంద్రపురం ఈద్గాల వద్ద ముస్లిం మైనార్టీ సోదరులు నూతన వస్త్రాలు ధరించి ఈద్గా వద్దకు చేరుకొని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఈద్-ఉల్-ఫితర్. నమాజ్…